Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
అప్పటి వేరియంట్ ఇప్పుడు కొంపముంచింది
అక్టోబర్లోనే ఆనవాళ్లు
అజాగ్రత్తలు సమ్మేళనాలతో ముప్పు
భారత్లో కరోనా స్పీడ్వేవ్
అత్యంత సంక్లిష్టం
ప్రపంచ ఆరోగ్యసంస్థ సైంటిస్టు సౌమ్య
న్యూయార్క్ : భారతదేశంలో కరోనా కొత్త వేరియంట్లు తీవ్రస్థాయి ఆరోగ్య విషమపరిస్థితిని సృష్టిస్తున్నాయని ప్రపంచ...
నాలుగు రాష్ట్రాల సిఎంలతో మాట్లాడిన ప్రధాని
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ఆదివారం పంజాబ్, కర్ణాటక, బీహార్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో మాట్లాడారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్-19 పరిస్థితులపై ప్రధాని మోడీ...
భారత సంతతి అమెరికా డాక్టర్ల నుంచి 5000 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు
ఎఫ్ఐపిఎ నుంచి 5000 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు
వాషింగ్టన్ : భారత సంతతికి చెందిన అమెరికా డాక్టర్ల బృందం 5000 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను నౌకల ద్వారా భారత్కు పంపిస్తోంది. ఇటీవలనే ఏర్పడిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్...
యువతిపై ప్రేమోన్మాది దాడి….
జగిత్యాల: ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేసిన అనంతరం అతడు పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగిత్యాల జిల్లా జాబితాపూర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మేడిపల్లి మండలం...
కోహ్లి సేనకు ‘కఠిన సవాల్!’
డబ్లూటిసి ఫైనల్కు ముందు 18 రోజుల క్వారంటైన్
ముంబై: ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ టీమిండియాకు సవాలు వంటిదేనని విశ్లేషకు లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కరోనా తీవ్ర రూపం దాల్చిన...
పాక్ సిఎస్ఎస్ పరీక్షలో విజేతగా నిలిచిన తొలి హిందూ మహిళ
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని ప్రతిష్టాత్మక సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్(సిఎస్ఎస్) పరీక్షలో మొట్టమొదటిసారి ఒక హిందూ మహిళ ఉత్తీర్ణత సాధించి పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్(పిఎఎస్)కు ఎన్నికయ్యారు. హిందూ జనాభా అత్యధికంగా నివసించే పాక్లోని సింధ్ ప్రావిన్సుకు...
టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు టీమిండియా ఎంపిక
25 మందితో జంబో జట్టు, స్టాండ్బైలుగా మరో నలుగురు, ఇంగ్లండ్ సిరీస్కూ ఇదే టీమ్
ముంబై : ప్రతిష్టాత్మకమై ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో పాల్గొనే భారత క్రికెట్ జట్టును బిసిసిఐ ఎంపిక చేసింది. జూన్...
చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వం
పదిహేనేళ్ళ క్రితం బొమ్మరిల్లు అనే తెలుగు సినిమా రిలీజ్ అయింది. అందులో సిద్ధార్థ హీరో. తన కొడుకును ఎలా పెంచాలో, తన కొడుకు తన అదుపాజ్ఞల్లో ఎలా మెలగాలో నియంత్రించే తండ్రి పాత్రలో...
కొవిడ్ రోగులపై బ్లాక్ టైగర్ దాడి
విజృంభిస్తోన్న ఫంగస్ వ్యాధి
మనుష్యుల శ్వాసకు ముప్పు
కంటిచూపు క్షీణత.. ప్రాణాంతకం
కోలుకున్న రోగులలో లక్షణాలు
ముందుగా గమినిస్తేనే చికిత్స సాధ్యం
న్యూఢిల్లీ : మహమ్మారికి తోడు తోడేలు దండు ఎక్కువ అని కరోనా వైరస్...
అండర్ వరల్డ్ డాన్ చోటారాజన్ కరోనాతో మృతి!
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ చోటా రాజాన్(61) కరోనాతో మృతి చెందాడు. ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ (ఎయిమ్స్)లో కరోనాకు చికిత్స పొందుతూ చోటారాజన్ చనిపోయాడు. తీహార్ జైలులో...
కేరళలో సంపూర్ణ లాక్డౌన్
తిరువంతపురం: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ మే 8 నుంచి 16వరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ...
ఢిల్లీలో 20,960 కొత్త కోవిడ్ కేసులు
న్యూఢిల్లీ: భారత్ కరోనా కలవరం పెడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24గంటల్లో 79,491 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 20,960 మందికి వైరస్ సోకింది. మరో 311 మంది మరణించారు. అదే...
దేశంలో మరో 3,82,315 మందికి వైరస్
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 3,82,315 కొత్త కోవిడ్-19 కేసులు, 3,780 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 3,38,439...
బయో బబుల్లో లోపాలున్నాయా?
న్యూఢిల్లీ : సాఫీగా సాగిపోతున్న ఐపిఎల్లో కరోనా కల్లోలం సృష్టించింది. దీని దెబ్బకు ఏకంగా ఐపిఎల్ను వాయిదా వేయాల్సి వచ్చింది. టోర్నీ వాయిదా పడిన నేపథ్యంలో నిర్వహణ ఏర్పాట్లపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి....
దేశంలో 2 కోట్లు దాటిన కరోనా కేసులు
24 గంటల్లో 3,57,229 పాజిటివ్ కేసులు,3,449 మరణాలు
34.47 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు
1.66 కోట్ల మంది కోలుకున్నారు
న్యూఢిల్లీ: భారత్లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. నిత్యం 3.5 లక్షలకు పైగా కేసులు, దాదాపు 3,500...
పొట్టి కికెట్పై కరోనా పంజా
ముంబై: ఊహించిందే జరిగింది.. కరోనా దెబ్బకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ను నిరవధికంగా వాయిదా వేశారు. పలు జట్ల క్రికెటర్లు, కోచ్లు, సహాయక సిబ్బంది కరోనా బారిన పడుతుండడంతో భారత క్రికెట్...
మసక బారుతున్న మోడీ ప్రభ
కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న విలయానికి నేడు దేశం విలవిలలాడుతోంది. ఇంతకుముందెన్నడు లేని భయానకమైన విపత్తును దేశ ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రులలో రోగులకు పడకలు దొరకని పరిస్థితి, స్మశానాలలో చనిపోయిన వారిని కాల్చటానికి...
దేశంలో మరో 3,92,488 మందికి వైరస్
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 3,92,488 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. తాజాగా 3,689 మంది మరణించారు. అదే...
కొంతకాలం లాక్డౌన్ విధిస్తే మంచిది
అత్యవసరంగా ఆస్పత్రులు ఏర్పాటు చేయాలి
భారత్లో కరోనా విజృంభణపై ఆంటోనీ ఫౌచీ కీలక సూచనలు
న్యూఢిల్లీ: భారత్లో రెండో దశ కరోనా ఉధృతిని కట్టడి చేయడానికి ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్...
ఆక్సిజన్ పంపిణీలో లోపాలు
ప్రస్తుతం ఎక్కడ విన్నా ఒక్కటే మాట ఆక్సిజన్.. ఆక్సిజన్.. ఆక్సిజన్ కొరత.. కరోనా మొదటి వేవ్ లో అయితే మనకు ఎదురైన ప్రధాన సమస్యలు ఔషధాలు బెడ్స్ కొరత ..ఆ సమయంలో అందరి...