Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
మయన్మార్ మారణహోమం!
ప్రజా తీర్పును కాలరాసి మయన్మార్ సైనిక నియంతలు మరోసారి దేశాధికారాన్ని తమ ఇనుప బూట్ల కిందికి తెచ్చుకొని రేపటికి రెండు నెలలవుతుంది. మిగతా ప్రపంచమంతా ప్రేక్షక పాత్ర పోషిస్తుండగా అక్కడి ప్రజానీకం మాత్రం...
కాటన్ దిగుమతులపై నిషేధం తొలగించాలని పాక్ జౌళిశాఖ సిఫారసు
ఇస్లామాబాద్: భారత్ నుంచి కాటన్(దూది), కాటన్ యార్న్ దిగుమతులపై నిషేధం తొలగించాలని పాకిస్థాన్ జౌళి మంత్రిత్వశాఖ సిఫారసు చేసింది. జౌళిశాఖకు ప్రధాని ఇమ్రాన్ఖాన్ ఇంచార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. జౌళిశాఖ నిర్ణయానికి ఆర్థిక సహకార...
దేశంలో కొత్తగా 56,211 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో రోజు రోజుకూ కరోనా యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 56,211 కొత్త కోవిడ్-19 కేసులు, 37,028 డిశ్చార్జ్ లు, 271 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య...
మోడీ బంగ్లా పర్యటన!
ఎన్నెన్నో ఎగుడుదిగుడులు, ఒడుదుడుకుల తర్వాత పరస్పర బంధాన్ని పటిష్ఠపరచుకోడానికి భారత్, బంగ్లా ప్రధానులు చూపిన చొరవ మెచ్చుకోదగినది. మన ఇరుగుపొరుగు దేశాలన్నింటితోనూ సత్సంబంధాలను పెంచుకోడంపై చైనా చూపిస్తున్న ఆసక్తిని గమనిస్తే ఇందులో ఇప్పటికీ...
రెండో ర్యాంక్కు టీమిండియా
దుబాయి: ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్ను సొంతం చేసుకున్న టీమిండియా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) తాజాగా ప్రకటించిన టీమ్ ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి చేరుకుంది. మూడు మ్యాచ్ల సిరీస్ను విరాట్ కోహ్లి సేన...
వన్డే సిరీసూ మనదే
వన్డే సిరీసూ మనదే
చివరి వన్డేలోఉత్కంఠ పోరులో 7 పరుగులతో విజయం
బ్యాటింగ్లో రాణించిన ధావన్, పంత్, పాండ్య
బౌలింగ్లో మెరసిన భువీ, శార్దూల్
కడదాకా పోరాడిన శామ్ కరన్
పుణె: ఇంగ్లండ్తో ఆదివారం ఇక్కడ జరిగిన...
మిథాలీరాజ్కు ప్రధాని అభినందనలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తన ‘మన్కీ బాత్’ ప్రసంగంలో భారతీయ మహిళలు క్రీడలు, శాస్త్రీయ రంగాల్లో ప్రతిభ చాటడాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. అంతరాతీయ మహిళా క్రికెట్లో 10 వేల పరుగులు పూర్తి...
ఇంగ్లండ్కు షాకిచ్చిన భువీ
పుణె: భారత్, ఇంగ్లండ్ మద్య జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్ లో లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భువీ అద్భుతమైన బౌలింగ్ తో ఇంగ్లండ్ ఓపెనర్ల వికెట్స్ తీశాడు. భువనేశ్వర్...
పుణె వన్డేలో హార్దిక్ పాండ్య అర్ధశతకం
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 256 పరుగుల వద్ద పంత్(78) ఔట్ అయ్యాడు. భారత్ ఆటమ్ బాంబ్ రిషబ్ పంత్ అద్భుత ఫామ్ కొనసాగించాడు....
నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 157 పరుగుల వద్ద కె.ఎల్ రాహుల్ (07) ఔట్ అయ్యాడు. అంతకు ముందే రోహిత్ శర్మ (37) పరుగుల...
విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్…
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో భారత్ కు మంచి ఆరంభం లభించినా వెంటవెంటనే ముగ్గురు కీలక ఆటగాళ్లు వికెట్లు కోల్పోయారు. మంచి షాట్లతో ఆలరించిన రోహిత్ శర్మ (37) పరుగుల...
భద్రాద్రికి భక్తులెవరూ రావొద్దు: మంత్రి విజ్ఞప్తి
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దీంతో ఈ ఏడాది కూడా భద్రాద్రిలో శ్రీరామ నవమి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మంత్రి అల్లోల ఇంద్రకరణ్...
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న చివర వన్డేలో ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి వన్డేలో భారత్ గెలవగా రెండో వన్డేలో ఇంగ్లాండ్ గెలిచి సమం చేసింది. మూడో వన్డేలో ఎవరు...
సిరీస్ నీదా.. నాదా
ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్, టీమిండియాకు పరీక్ష, నేడు చివరి వన్డే
పుణె: ఇంగ్లండ్తో ఆదివారం జరిగే మూడో, చివరి వన్డే టీమిండియాకు సవాలుగా మారింది. శుక్రవారం జరిగిన రెండో వన్డేలో భారీ స్కోరు సాధించినా ఆ...
టీమిండియాపై వాన్ సెటైర్లు
లండన్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ టీమిండియాపై తన అక్కసును మరోసారి బయటపెట్టాడు. రెండో వన్డేల్లో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి పాలు కావడంపై వాన్ తనదైన శైలీలో సెటైర్లు వేశాడు....
సెమీస్లో కృష్ణప్రియ
మన తెలంగాణ/హైదరాబాద్: భారత్కు చెందిన తెలుగుతేజం శ్రీ కృష్ణప్రియ పోలండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సెమీఫైనల్కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్ పోరులో కృష్ణప్రియ 2114, 2113 తేడాతో డెన్మార్క్కు చెందిన సిమోనా పిల్గార్డ్ను...
ఇంగ్లండ్ ఆశలు సజీవం
చెలరేగిన స్టోక్స్, బెయిర్స్టో మెరుపులు, రాహుల్ సెంచరీ వృథా, రెండో వన్డేలో భారత్ ఓటమి, 1-1తో సిరీస్ సమం
పుణె: భారత్తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం...
అంజలికి అమెరికా అవార్డు
అవినీతి ఆటకట్టులో ఆమె సేవలు
వాషింగ్టన్ : అవినీతి ఆటకట్టుకు పాటుపడ్డందుకు గుర్తింపుగా భారత్కు చెందిన అంజలి భరద్వాజ్కు అమెరికా పురస్కారం దక్కింది. బైడెన్ అధికార యంత్రాంగం సరికొత్తగా ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ చాంపియన్స్...
రెండో గండం!
కరోనా సెకండ్ వేవ్ 100 రోజులు
ఏప్రిల్ మధ్య నాటికి పీక్ స్టేజీ
దాదాపు 25లక్షల మంది వైరస్ బారిన పడే అవకాశం
లాక్డౌన్, కఠిన ఆంక్షలతో పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు
కరోనా వ్యాక్సినేషన్ ఒక్కటే పరిష్కార మార్గం
స్టేట్...
సిరీస్పై టీమిండియా కన్ను
సిరీస్పై టీమిండియా కన్ను
ఇంగ్లండ్కు చావోరేవో, నేడు రెండో వన్డే
పుణె: ఇప్పటికే రెండు సిరీస్లను గెలిచి జోరుమీదున్న టీమిండియా వన్డేల్లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో శుక్రవారం ఇంగ్లండ్తో జరిగే రెండో వన్డేకు సిద్ధమైంది....