Home Search
చికిత్స పొందుతూ మృతి - search results
If you're not happy with the results, please do another search
కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూత
ఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ (82) ఆదివారం ఉదయం కన్నుమూశారు. జశ్వంత్సింగ్ అనారోగ్యంతో ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఐదు సార్లు రాజ్యసభ...
కరోనాతో అణు శాస్త్రవేత్త పద్మశ్రీ శేఖర్ బసు కన్నుమూత
కోల్కతా : ప్రముఖ అణు శాస్త్రవేత్త అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ ఛైర్మన్, పద్మశ్రీ గ్రహీత డాక్టర్ శేఖర్ బసు కరోనా మహమ్మారితో గురువారం తెల్లవారు జామున కోల్కతా లోని ప్రైవేట్ ఆస్పత్రిలో...
కరోనాతో బిజెపి ఎంపి కన్నుమూత
బెంగళూరు: కర్నాటకలో భారతీయ జనతా పార్టీ ఎంపి అశోక్ గస్తీ కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన చికిత్స పొందుతూ గురువారం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. కర్నాటక వెనుకబడిన తరగతుల కమిషన్ ఛైర్మన్గా...
గన్ తో సెల్ఫీ పరాచకం….. ప్రాణం తీసింది
పాట్నా: బిజెపి నేత కుమారుడు గన్ తో సెల్ఫీ తీసుకుంటుండగా పేలడంతో మృతి చెందిన సంఘటన బీహార్ లోని గోపాల్ గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బిజెపి నేత...
సర్పంచ్ చెప్పుతో కొట్టాడని యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్: వీధి లైట్లు వేయాలని అడిగినందుకు యువకుడిని సర్పంచ్ చెప్పుతో కొట్టిన సంఘటన జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం కుసుంబాయి తండాలో జరిగింది. దీంతో యువకుడు మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థులు...
బాలీవుడ్ దర్శక నిర్మాత జానీ కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత జానీ బక్షీ(82) శనివారం సాయంత్రం కన్నుమూశారు. గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుడిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. జానీ బక్షీ శ్వాస సమస్య...
సెక్యూరిటీ గార్డును కారుతో ఢీకొట్టి… ఇంటికెళ్లి పడుకుంది
చెన్నై: అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డు ను ఓ యువతి కారుతో ఢీకొట్టడంతో అతడు మృతి చెందిన సంఘటన తమిళనాడులో చెన్నైలో జరిగింది. యువతి మాత్రం ఇంట్లోకి వెళ్లి పడుకుంది. పోలీసులు తెలిపిన వివరాల...
దిలీప్ కుమార్ సోదరుడు కన్నుమూత..
ముంబయి:బాలీవుడ్ నటుడు దిలీప్కుమార్ సోదరుడు ఇషాన్ఖాన్(90) కన్నుమూశారు. ముంబయి లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇషాన్ మృతి చెందాడు. గత కొంతకాలంగా గుండెజబ్బుతో బాధపడుతున్న ఇషాన్ఖాన్ కు గత నెల 16న కరోనా...
యుపి బిజెపి ఎంఎల్ఎ కన్నుమూత
లక్నో: ఉత్తరప్రదేశ్ డియోరియా జిల్లా సదర్కు చెందిన బిజెపి ఎంఎల్ఎ జనమేజయ సింగ్ (75) కన్నుమూశారు. పేస్మేకర్ అమరుస్తుండగా గుండెపోటుతో ఆయన చనిపోయినట్టు మనోహర్ లోహియా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయనను చికిత్స...
కల్వకుర్తి మాజీ ఎంఎల్ఎ కన్నుమూత
నాగర్కర్నూల్: కల్వకుర్తి మాజీ ఎంఎల్ఎ ఎడ్మ కిష్టారెడ్డి మంగళవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఒమేగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎడ్మ కిష్టారెడ్డి...
మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ కన్నుమూత
న్యూఢిల్లీ: కొంతకాలంగా కరోనా మహమ్మరితో బాధపడుతున్న టీమిండియా మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ (73) ఆదివారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని వైద్యులు ధ్రువీకరించారు. చౌహాన్ కరోనా ఉన్నట్టు జులై 12న...
మంత్రి బొత్స సత్యనారాయణకు మాతృవియోగం
అమరావతి: ఎపి పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి ఈశ్వరమ్మ(84) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె విశాఖపట్టణంలోని పినాకిల్ ఆసుపత్రిలో...
అనాధాశ్రమంలో బాలికపై అత్యాచారం
సంగారెడ్డి: జిల్లాలోని అమీన్ పూర్ అనాధాశ్రమంలో ఘోరం చోటుచేసుకుంది. ఆశ్రమ నిర్వహకులు 14ఏళ్ల బాలికకు మత్తుమందిచ్చి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆశ్రమంలో ఉన్న మైనర్ బాలికపై ఆశ్రమ...
పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టిన కారు
న్యూఢిల్లీ: ఓ యువకుడు పూటుగా మద్యం సేవించి కారును వేగంగా నడుపుతూ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టిన ఘటన ఢిల్లీ యూనివర్సిటీ ఖల్సా కళాశాల సమీపంలో సోమవారం తెల్లవారుజూమున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్...
నేతలపై కొవిడ్ పడగ
మంత్రి మల్లారెడ్డి దంపతులకు వైరస్
ఎల్బినగర్, తాండూర్ ఎంఎల్ఎలు సుధీర్రెడ్డి, రోహిత్రెడ్డిలకు పాజిటివ్
రాష్ట్రంలో ఒకే రోజు 2256 కొత్త కేసులు
జిల్లాల్లో 1792, జిహెచ్ఎంసిలో 452 మందికి వైరస్, మరో 14మంది మృతి
గాంధీలో చికిత్సపొందుతూ...
మాజీ ఎంపి నంది ఎల్లయ్య కన్నుమూత
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపి నంది ఎల్లయ్య(85) కరోనాతో కన్నుమూశారు. శనివారం ఉదయం హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత నెల 29న...
75వేలు దాటిన కరోనా కేసులు..
ఒకే రోజు 2207 పాజిటివ్లు
జిహెచ్ఎంసిలో 532, జిల్లాల్లో 1675 కేసులు
వైరస్ దాడిలో మరో 12 మంది మృతి
కోవిడ్తో భద్రాద్రి డిప్యూటి డిఎంహెచ్ఓ మరణం
సంతాపం ప్రకటించిన మంత్రి ఈటల రాజేందర్
601కి చేరిన కోవిడ్...
తొలి ‘మౌస్’ తయారు చేసిన ఇంజినీర్ కన్నుమూత
కాలిఫోర్నియా: కంప్యూటర్ మౌస్ సృష్టించడానికి తీవ్రంగా శ్రమించిన వారిలో ఒకరైన అమెరికన్ కంప్యూటర్ ఇంజినీర్ విలియమ్ బిల్ ఇంగ్లీష్ కన్నుమూశారు. 91 ఏళ్ల వయసున్న ఆయన జూలై 26న కాలిఫోర్నియాలో మృతిచెందారు. కొంతకాలంగా...
కరోనా మృతురాలి ఒంటిపై నగలు మాయం
సెంచూరి ఆసుపత్రిలో దారుణం
హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్లోని సెంచూరి ఆస్పత్రిలో కరోనాతో మృతి చెందిన మృతురాలి శరీరంపై ఉన్న బంగారు నగలు, వజ్రాలు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కుటుంబ సభ్యుల...
దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృవియోగం
హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి కమ్ముల శేషయ్య (89) శనివారం ఉదయం చనిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స...