Home Search
వైద్య సిబ్బంది - search results
If you're not happy with the results, please do another search
ఆరోగ్య మిత్రలను ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉద్యోగులుగా గుర్తించాలి
ముషీరాబాద్ ః రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య మిత్రలుగా పనిచేస్తున్న సిబ్బందిని ఆరోగ్య శ్రీ ట్రస్టు ఉద్యోగులుగా గుర్తించాలని ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ డిమాడ్ చేసింది. ఆరోగ్య మిత్రల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే...
తలలో దూసుకెళ్లిన మేకు… ఆరు గంటల ఆపరేషన్తో తొలగింపు
చెన్నె : ఉత్తర ప్రదేశ్కు చెందిన 23 ఏళ్ల కార్మికుడు తమిళనాడు బ్రహ్మ , నవలూర్ లోని ప్యాకేజింగ్ పరిశ్రమలో పనిచేస్తుండగా తల వెనుక మేకు గుచ్చుకుంది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు...
సింగరేణి భవన్లో మెగా మెడికల్ క్యాంప్
వైద్య సేవల్లో సింగరేణి దే అగ్రస్థానం : డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్) ఎన్.బలరామ్
హైదరాబాద్ : ఉద్యోగులు ఆరోగ్యవంతులుగా ఉంటే సంస్థ కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని గనులు...
మెడికల్ మిరాకిల్: తెగిపడిన బాలుడి తలను అతికించారు..
ఇజ్రాయెల్లోని వైద్యులు సులేమాన్ హసన్ అనే 12 ఏళ్ల బాలుడి తెగిపడిన తలను విజయవంతంగా తిరిగి అమర్చడం ద్వారా అద్భుతమైన ఘనత సాధించారు. వినాశకరమైన కారు ప్రమాదం తరువాత, హసన్ తల అతని...
వరద నష్టాలకు విరుగుడు
నది ప్రవాహ మార్గాలు, హద్దులు (గట్లు) దాటి జలప్రవాహం నిలువరించలేకపోవడం వల్ల పరీవాహక ప్రాంతాలు మునిగిపోయే స్థితిని వరద అంటారు. భారత దేశంలో అనేక ప్రాంతాల్లో విభిన్న భౌగోళిక పరిస్థితులు శీతోష్ణస్థితులు వర్షపాతం...
డెంగ్యూ కేసులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి
కరీంనగర్: జిల్లాలో ఒక్క డెంగ్యూ కేసు కూడా నమోదు కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ...
అధిక జనాభా అనర్ధదాయకం
మహబూబాబాద్ : అధిక జనాభా అనర్ధదాయకమని జిల్లా వైద్యాధికారి డాక్టర్ హరీశ్రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా వైద్య, ఆరోగ్య శఖ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా...
మిషన్ ఇంధ్రదనస్సు 5 పై వర్క్షాప్
సుబేదారి: ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంధ్రదనస్సు . 5లో భాగంగా వ్యాధి నిరోధక టీకాలు వేయించుకొని పాక్షికంగా వేయించుకున్న పిల్లలను గుర్తించి టీకాలు వేయించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సాంబశివరావు అన్నారు....
జనాభ పెరుగుదల నియంత్రణకు కృషి చేయాలి
సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి
మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో: జనాభ పెరుగుదలను నియంత్రించేందుకు ప్రజల్లో మరింత చైతన్యం తీసుకు రావాల్సిన అవసరం ఉందని సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. మంగళవారం ప్రపంచ...
పొగాకు ఉత్పత్తులు అమ్మకుండా నిఘా పెట్టాలి
మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్: ప్రాథమిక పాఠశాలలు,హైస్కూల్లో పొగాకు ఉత్పత్తులు అమ్మకుండా నిఘా పెట్టాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రైవేట్ ఆస్పటల్స్ రిజిస్ట్రేషన్, రెన్యువల్, జాతీయ...
సిపిఆర్పై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి
నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి
కీసర: సిపిఆర్పై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ సిబ్బందికి సిపిఆర్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్య...
మొద్దు భారిన మచ్చలుంటే మాకు తెలియజేయండి
మధిర : ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరుపున ఎయిడ్స్ లెప్రసీ విభాగం నుండి డిప్యూటీ పారా మెడికల్ అధికారి (ఇంచార్జ్ పి హెచ్ సి బోనకల్ పి హెచ్ సి...
బోనాలకు ఉత్సవాలకు ముస్తాబైన లష్కర్
సిటీ బ్యూరో ః బోనాల ఉత్సవాలకు లష్కర్ ముస్తాబైంది. ఈ నెల 9,10 తేదీల్లో జరగునున్న బోనాల వేడుకలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేసింది. ఆదివారం సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళి అమ్మవారి...
ఇద్దరు నవజాత శిశువులు తారుమారు: నర్సు, డాక్టర్లు సస్పెన్షన్
ఇండోర్: మధ్యప్రదేశ్లోని ండోర్కు చెందిన ప్రభుత్వ యాజమాన్యంలోని మహారాజా తుకోజీరావు ఆసుపత్రి(ఎంటిహెచ్)లో ఇద్దరు నవజాత శిశువుల మరణం సృష్టించిన కలకలం మరువకముందే ఆసుపత్రి సిబ్బంది నిర్లక్షం కారనంగా మరో ఇద్దరు నవజాత శిశువులు...
ఫుడ్ పాయిజన్..70 మంది విద్యార్థులకు అస్వస్థత
ఆత్మకూర్ : గురువారం రాత్రి వండిన వంకాయ, సాంబార్, పెరుగు అన్న తినడంతో 70 మంది విద్యార్థులకు వాంతులు, విరోచనాలు అయిన సంఘటన వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని పామిరెడ్డి పల్లి శివారులో...
తెలంగాణ ప్రభుత్వం మాతా శిశు సంరక్షణకు పెద్దపీట
హుస్నాబాద్: దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా మాత శిశు సంరక్షణకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్లను ప్రవేశ పెట్టి విజయవంతంగా అమలు చేస్తుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే...
మావి న్యూట్రిషన్ పాలిటిక్స్… ప్రతిపక్షాలవి పార్టీషన్ పాలిటిక్స్: హరీష్ రావు
హైదరాబాద్: పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలని, వ్యాధితో బాధపడుతున్న వారికి వైద్యుడు, సిబ్బంది ని దేవుడిగా ప్రజలు భావిస్తారని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. పేదలకు ఉత్తమ సేవలు అందించడంలో...
వార్డు కార్యాలయాల్లోనే ప్రజలకు అన్ని సేవలు అందిస్తాం
చర్లపల్లి ః ప్రజలకు దగ్గరలోనే మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అందులో భాగంగా వార్డు కార్యలయాల్లోనే అన్ని పౌర సేవలు అందిస్తున్నమని ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్రెడ్డి తెలిపారు....
రోల్ మోడల్గా టిఎస్ ఆర్టీసి
మనతెలంగాణ/హైదరాబాద్: రోడ్డు రవాణా సంస్థల చరిత్రలోనే టిఎస్ ఆర్టీసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న శ్రామిక్, హెల్పర్లు, డ్రైవర్, -కండక్టర్ల నుంచి సూపర్ వైజర్స్, అధికారుల వరకు...
నిమ్స్ పై నిందలేయొద్దు
మనతెలంగాణ/హైదరాబాద్ : నిమ్స్ ఆసపత్రిపై కొందరు ఆసత్య ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు ఆరోపించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. అవగాహన...