Home Search
ఎన్నికల సంఘం - search results
If you're not happy with the results, please do another search
సమరోత్సాహంతో ‘సాగర’ సమరం..!
అధికార టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ ఫలితాల ఆనందం
ఉప ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న టిఆర్ఎస్ దళం
మూడు రోజుల్లో కారు పార్టీ అభ్యర్థ్ది ఖరారుకు ముహూర్తం
కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీమంత్రి జానారెడ్డి క్షేత్రస్థాయి ప్రచారం
ప్రధాన ప్రతిపక్షాలను ఢీలాపడేసిన...
‘పల్లా’కు పట్టాభిషేకం…. పట్టభద్రుల పరవశం.!
రెండోసారి సత్తాచాటిన తెలంగాణ రాష్ట్ర సమితి
ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పోరు జయం
అధికారిక ప్రకటన అనంతరం 12వేల806 మెజార్టీ
ధుృవీకరణ పత్రాన్ని అందించిన ఆర్ఒ ప్రశాంత్ పాటిల్
రెండోసారి కూడా రెండో ప్రాధాన్యతా ఓటుపైనే గెలుపు
సుధీర్ఘంగా కొనసాగిన...
పిఆర్సికి లైన్క్లియర్
మన తెలంగాణ/హైదరాబాద్: ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆ దిశగా ప్రకటన చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. దీంతో వేతన...
2024 నాటికి రిమోట్ ఓటింగ్ ?
న్యూఢిల్లీ : దేశంలో రిమోట్ ఓటింగ్ పద్థతి 2024 లోక్సభ ఎన్నికల నాటికి అమలులోకి రావచ్చునని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరా తెలిపారు. దీనికి సంబంధించి పైలెట్ ప్రాజెక్టు పనులు...
ఏప్రిల్ 17న ‘సాగర్ వార్’
23న నోటిఫికేషన్...మే 2న ఫలితాలు
ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
దేశవ్యాప్తంగా 2 ఎంపి, 14 ఎంఎల్ఎ స్థానాలకు
ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
హైదరాబాద్ : నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికకు...
ప్రధాని మోడీ ఫోటోను తొలగించండి
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ల నుండి ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను తొలగించాలని కేంద్ర ఆరోగ్యశాఖను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా వెంటనే తొలగించాలని...
చివరి నిమిషం తాయిలాలు
కీలక నిర్ణయాలు ప్రకటించిన బెంగాల్, తమిళనాడు
కోల్కతా/చెన్నై: అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడానికి కొద్ది గంటల ముందు పశ్చిమ బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలు కీలక ప్రకటనలు చేశాయి. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడానికి ముందే...
పట్టభద్రుల ఎంఎల్సి స్థానాలకు భారీగా నామినేషన్లు..
పట్టభద్రుల ఎంఎల్సి స్థానాలకు భారీగా నామినేషన్లు
మార్చి 14న ఎన్నికలు...17న ఓట్ల లెక్కింపు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎంఎల్సి స్థానాల ఎన్నికలకు ఈ సారి భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ నియోజకవర్గానికి 179...
ఎంఎల్సి అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన
హైదరాబాద్: జిహెచ్ఎంసి కార్యాలయంలో ఎంఎల్సి అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల సంఘం అధికారులు హరిప్రీత్ సింగ్ పర్యవేక్షణలో పరిశీలిస్తున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఎంఎల్సి నామినేషన్ల పరిశీలన కొనసాగుతోంది. ఎంఎల్సి స్థానానికి 110 మంది అభ్యర్థులు 179...
ముగిసిన నామినేషన్ల ఘట్టం
పట్టభద్రుల ఎంఎల్సి ఎన్నికలకు
పరిశీలకుల నియామకం
వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి నామినేషన్ పత్రాలను నల్లగొండ కలెక్టర్ వద్ద దాఖలు చేస్తున్న దృశ్యం. చిత్రంలో మంత్రులు పువ్వాడ...
వాణీదేవి నామినేషన్ దాఖలు
మనతెలంగాణ/సిటీబ్యూరో: రెండు ఎంఎల్సి స్థానాలకు మొత్తం 67 నామినేషన్లు వచ్చాయి. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ నియోజకవర్గానికి 38 దరఖాస్తులు రాగా, వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానానికి 29 దరఖాస్తులు వచ్చాయి. వరంగల్,...
నేడు కొలువుదీరనున్న జిహెచ్ఎంసి పాలక మండలి
అన్ని ఏర్పాట్లు పూర్తి, ఉదయం 11 గంటలకు కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం
మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు
ఏర్పాట్లను సమీక్షించిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్
మన తెలంగాణ/సిటీ బ్యూరో : జిహెచ్ఎంసి నూతన...
డబ్బుల్లేవు.. పోటీ చేయలేము
కర్నాటక ఉప పోరుపై దేవెగౌడ వ్యాఖ్య
రాయచూర్(కర్నాటక): బెల్గామ్ లోక్సభ స్థానం, బసవకల్యాణ్, సిందగి, మస్కీ అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికలలో తమ పార్టీ పోటీచేయబోదని జెడి(ఎస్) వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని హెచ్డి...
ఎపిలో ‘పంచాయతీ’కి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఎపిలో ‘పంచాయతీ’కి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఈనెల 23 వ తేదీన తొలివిడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సన్నాహాలు
సుప్రింలో కోర్టును ఆశ్రయించిన సర్కారు
మనతెలంగాణ/హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గురువారం నాడు గ్రీన్...
రాజకీయాల్లోకి రాను
దేవుడు వార్నింగ్ ఇచ్చాడు.. నేను విరమించుకుంటున్నా
రాజకీయ అరంగేట్రంపై రజినీకాంత్ సంచలన ప్రకటన
ప్రజాసేవ కొనసాగిస్తానని స్పష్టీకరణ
అభిమానులకు క్షమాపణలు చెప్పిన తలైవా
ఆత్మీయుల ఒత్తిడే కారణమా?
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన రాజకీయ అరంగేట్రంపై సంచలన...
పోస్టల్ బ్యాలెట్ ఇప్పటికింతే
గల్ఫేతరుల కిచ్చే ఆలోచనలేదు
న్యూఢిల్లీ : గల్ఫేతర ప్రవాస భారతీయులకు పోస్టల్ బ్యాలెట్ ప్రవేశపెట్టే ఆలోచన లేదని ఎన్నికల సంఘం తెలిపింది. దీనికి సంబంధించి పార్లమెంట్ సభ్యులు లేవనెత్తిన సందేహాలకు కమిషన్ సమాధానం ఇచ్చుకుంది....
జగన్ పాలన – వెలుగు నీడలు
డిసెంబర్ 21న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జన్మదినం సంద ర్భంగా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 47 వత్సరాల వయస్కులైన జగన్మోహన్ రెడ్డి జీవితం కొంత మందికి ఆదర్శం. మరి...
రజనీ పార్టీ ‘మక్కల్ సేవాయి కచ్చి’!
అభిమానుల పేరుతో ఏడాది క్రితమే రిజిస్టరైన పార్టీ
చెన్నై: సూపర్స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీపై ఊహాగానాలు హల్చల్ చేస్తున్నాయి. డిసెంబర్ 31న రజనీ తన రాజకీయ పార్టీ పేరును ప్రకటిస్తానని చెప్పారు. అయితే, ఇప్పటికే...
రేపు నేరెడ్మెట్ డివిజన్ ఫలితం వెల్లడి
హైదరాబాద్: నేరెడ్మెట్ (136)డివిజన్ ఫలితాలను నేడు వెల్లడించనున్నారు. ఇతర ముద్రలతో పడిన ఓట్లను సైతం పరిగణలోకి తీసుకోవచ్చాని హైకోర్టు సోమవారం స్పఫ్టం చేసిన నేపథ్యంలో బుదవారం ఉదయం 8 గంటలకు ఇతర ముద్రలతో...
నేడే గ్రేటర్ ఓట్ల లెక్కింపు
అభ్యర్థుల్లో ఉత్కంఠ... ఎవరి ధీమా వారిదే
మొదట మెహిదీపట్నం...చివరగా మైలార్దేవ్పల్లి ఫలితం
ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం
మధ్యాహ్నం 3 గంటల కల్లా పూర్తయ్యే అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసి న వివిధ...