Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
డ్రాగన్ దుస్సాహసం
అరుణాచల్ప్రదేశ్ సరిహద్దుల్లో మరో గ్రామాన్ని నిర్మించిన చైనా
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనా ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. తాజాగా డ్రాగన్ మరో దుస్సాహసానికి దిగింది. అరుణాచల్ ప్రదేశ్ వెంబడి భారత భూభాగంలోకి 4.5 కిలోమీటర్ల మేర...
హనుమ విహారికి మంత్రి కెటిఆర్ సత్కారం
మన తెలంగాణ/హైదరాబాద్: టీమిండియా స్టార్ క్రికెటర్ హనుమ విహారి సోమవారం ప్రగతిభవన్లో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె.టి.రామారావును మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. విహారితో పాటు భారత బ్యాడ్మింటన్ స్టార్లు క్రిష్ణప్రియ, తరుణ్...
ఇండియా టార్గెట్ 328
బ్రిస్బేన్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ముందు 328 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఉంచింది. రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఆసీస్ 75.5 ఓవర్లలో 294 పరుగులు చేసి ఆలౌటైంది....
ఆసీస్ 243/7
బ్రిస్బేన్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఆసీస్ 66.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 243 పరుగులతో ఆడుతోంది. ప్రస్తుతం ఆసీస్ 276 పరుగుల ఆధిక్యంలో...
స్మిత్ ఔట్…. ఆసీస్ 216/5
బ్రిస్బేన్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఆసీస్ 58 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 216 పరుగులతో ఆడుతోంది. ప్రస్తుతం ఆసీస్ 245 పరుగుల ఆధిక్యంలో...
ఒకే ఓవర్లలో రెండు వికెట్లు తీసిన సిరాజ్
బ్రిస్బేన్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఆసీస్ 41 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 149 పరుగులతో ఆడుతోంది. ప్రస్తుతం ఆసీస్ 182 పరుగులు ఆధిక్యంలో...
ఆదుకున్న శార్దూల్, సుందర్
ఆదుకున్న శార్దూల్, సుందర్
అర్ధ శతకాలతో రికార్డు భాగస్వామ్యం
భారత్ తొలి ఇన్నింగ్స్ 336 పరుగులకు ఆలౌట్
ఆసక్తికరంగా బ్రిస్బేన్ టెస్టు
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 336 పరుగులకు ఆలౌట్ అయింది....
సత్తా చాటిన యువ బౌలర్లు
బ్రిస్బేన్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో, ఆఖరి టెస్టులో టీమిండియా యువ బౌలర్ల ప్రతిభను ఎంత పొగిడినా తక్కువే. సీనియర్లు బుమ్రా, ఉమేశ్, అశ్విన్, షమి, జడేజా తదితరులు లేకున్నా చివరి టెస్టులో...
జి7 సమావేశాలకు మోడీని ఆహ్వానించిన బ్రిటన్ ప్రధాని
లండన్: జి7 దేశాల సదస్సుకు భారత ప్రధాని నరేంద్రమోడీని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆహ్వానించారు. జూన్ 11నుంచి 13 వరకు జరిగే జి7 దేశాల సమావేశాలకు బ్రిటన్ నేతృత్వం వహించనున్నది. గతేడాది...
రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 21/0
బ్రిస్బేన్: భారత్ జట్టుతో జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజు రెండో ఇన్నింగ్స్ లో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్...
హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన టాగూర్, సుందర్
బ్రిస్బేన్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు భారత్ 97 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 292 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఆరో వికెట్పై వాషింగ్టన్ సుందర్,...
పంత్, మయాంక్ ఔట్… టీమిండియా 201/6
బ్రిస్బేన్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 70 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 201 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఆసీస్ 168 పరుగుల ఆధిక్యంలో...
రహానే ఔట్… ఇండియా 154/4
బ్రిస్బేన్: భారత్- ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 58 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 154 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆసీస్ 215 పరుగుల...
హబ్ డబ్లు
మహిళా స్టార్టప్లకు చేయూతనిచ్చేందుకు గుజరాత్
ఐ-హబ్, తెలంగాణ వి-హబ్ల మధ్య భాగస్వామ్య ఒప్పందం
రెండు రాష్ట్రాలకు చెందిన 240 మంది మహిళా స్టార్టప్ల గుర్తింపు
ఇన్నోవేషన్ రంగంలో దేశానికి దిక్సూచి, ఆదర్శం తెలంగాణ- మంత్రి కెటిఆర్
వి-హబ్కు...
టీకా తీసుకున్న సీరం ఇనిస్టిట్యూట్ సిఇఒ అదర్పూనావాలా
న్యూఢిల్లీ: తొలిరోజు టీకా తీసుకున్నవారిలో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సిఇఒ అదర్పూనావాలా కూడా ఉన్నారు. తాను టీకా తీసుకున్న వీడియోను పూనావాలా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రధాని మోడీ నేతృత్వంలో భారత్...
మాకు కొవాగ్జిన్ టీకా వద్దు
ఢిల్లీ ఆర్ఎంఎల్ ఆస్పత్రి రెసిడెంట్ డాక్టర్ల లేఖ
న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాపై ఢిల్ల్లీకి చెందిన వైద్యులు అందోళన వ్యక్తం చేశారు. సీరం ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకా...
దుష్ప్రభావాలు ఎదురైతే నఫ్టపరిహారం చెల్లిస్తాం
భారత్ బయోటెక్ ప్రకటన
అంగీకార పత్రం తప్పనిసరి
హైదరాబాద్: కొవాగ్జిన్ టీకా తీసుకున్న వారు దుష్ప్రభావాల బారిన పడితే నష్టపరిహారం చెల్లిస్తామని ఈ టీకాను తయారు చేసే భారత్ బయోటెక్ ప్రకటించింది. తమ వ్యాక్సిన్ కారణంగా...
హార్దిక్ పాండ్య తండ్రి మృతి
ముంబై: భారత స్టార్ క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య తండ్రి హిమాన్షు పాండ్య శనివారం మృతి చెందారు. ఆయను ఉదయం తీవ్ర గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు సమీపంలో ఆసుపత్రికి తరలించారు....
రెండో రోజూ టీమిండియాదే.. సత్తా చాటిన యువ బౌలర్లు
రెండో రోజూ మనదే.. సత్తా చాటిన యువ బౌలర్లు
చివరి టెస్టు: ఆస్ట్రేలియా 369 ఆలౌట్, భారత్ 62/2
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి...
కదం తొక్కిన లబుషేన్
రాణించిన వేడ్, స్మిత్, పైన్, ఆస్ట్రేలియా 274/5, భారత్తో చివరి టెస్టు
బ్రిస్బేన్: భారత్తో జరుగుతున్న నాలుగో చివరి టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల నష్టానికి 274 పరుగులు...