Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
హెచ్-1బి వీసాల జారీకి ఈ ఏడాది లాటరీ విధానమే
డిసెంబర్ 31 వరకు ట్రంప్ పద్ధతి వాయిదా
వాషింగ్టన్: భారత్సహా ఇతర దేశాల ఉద్యోగులకు జారీ చేసే హెచ్-1బి వీసాల విషయంలో ట్రంప్ తెచ్చిన నూతన విధానాలను ఈ ఏడాది డిసెంబర్ 31వరకు వాయిదా...
చెన్నై టెస్టులో జో రూట్ శతకం
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అదరగొడుతున్నాడు. తన వందో టెస్టుల్లో శతకం పూర్తి చేశాడు. తన టెస్టు కెరీర్ లో...
ఇంగ్లాండ్ 140/2…
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 57 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 140 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. డోమినిక్ సిబ్లే హాఫ్ సెంచరీలో అదరగొట్టాడు....
పెళ్లి చేసుకున్నాడు… ఆస్ట్రేలియాకు పారిపోయాడు…
నల్గొండ: పెళ్లి చేసుకున్న అనంతరం భార్యను వదిలిపెట్టి ఆస్ట్రేలియాకు వెళ్లిన భర్తను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్లో జీడిమెట్లకు చెందిన...
రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 24 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 63 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోరీ బర్న్స్ 33 పరుగులు చేసి అశ్విన్...
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్…
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో టాస్ గెలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీసుకుంది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ నాలుగు ఓవర్లలో తొమ్మిది పరుగులు చేసి బ్యాటింగ్ కొనసాగిస్తోంది. బర్న్(07), డోమినిక్ సిబ్లే...
తృణమూల్కు ప్రత్యామ్నాయం ఏదీ లేదు: మమతాబెనర్జీ
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం ఏ పార్టీ లేదని, రాష్ట్రంలో ఈ స్థానాన్ని మరే పార్టీ సాధించలేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. టిఎంసికి చెందిన షెడ్యూల్డ్ తెగలు, కులాల...
గ్రేటా థన్బర్గ్పై ఢిల్లీ పోలీసుల కేసు
గ్రేటా థన్బర్గ్పై ఢిల్లీ పోలీసుల కేసు
అయినా.. రైతుల ఉద్యమానికి మద్దతు కొనసాగిస్తా థన్బర్గ్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: స్వీడన్కు చెందిన యువ ఉద్యమకారిణి, వాతావరణంపై ప్రచారం చేసే గ్రేటా థన్బర్గ్పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు...
చారిత్రక విజయమది: విలియమ్సన్
ఆక్లాండ్: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా సాధించిన విజయం చారిత్రాత్మకమైందని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్ అసాధారణ పోరాట పటిమతో చివరి టెస్టులో సాధించిన విజయం ప్రపంచ క్రికెట్...
ఐపిఎల్కు ఆసీస్ గ్రీన్ సిగ్నల్..
సిడ్నీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)-2021 సీజన్లో ఆడేందకు తమ ప్లేయర్స్ కు అనుమతిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా(సిఎ) తాత్కాలిక సిఈఒ నిక్ హాక్లీ తెలిపారు. తమ ఆటగాళ్లకు అనుమతి ఇవ్వడంపై ఎలాంటి అభ్యంతరం లేదని.....
కేంద్రం రైతులను బెదిరిస్తోంది: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతులను బెదిరిస్తోందని కాంగ్రెస్ నేత రాహల్ గాంధీ అన్నారు. అవసరమైతే సాగు చట్టాలను రెండేళ్లు వాయిదా వేస్తామంటున్నారని రాహుల్ విమర్శించారు. ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రైతులకు...
దేశంలో కొత్తగా 11,039 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 7,21,121 మంది శాంపిళ్లను పరీక్షించగా 11,039 మందికి కరోనా మహమ్మారి సోకింది. అదే సమయంలో 14,225 మంది కోలుకున్నారు. మరో...
ఇది వ్యాపారాత్మక బడ్జెట్
“2021 సంవత్సరం చరిత్రలో అనేకవిధాలుగా ఒక మైలురాయి. ఇది స్వాతంత్య్రం సాధించిన 75వ సంవత్సరం. గోవా ఇండియాలో కలిసిన 60వ సంవత్సరం. 1971లో ఇండి యా, పాకిస్థాన్ యుద్ధం జరిగి బంగ్లాదేశ్ ఏర్పడిన...
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్
రెండో బెర్త్ రేసులో భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా
దుబాయి: ప్రతిష్టాత్మకమైన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో న్యూజిలాండ్ ఫైనల్ బెర్త్ను సొంతం చేసుకుంది. సౌతాఫ్రికా టెస్టు సిరీస్ నుంచి ఆస్ట్రేలియా...
రూ.10 వేలు… 10 రోజులు..
దక్షిణ భారతదేశ ప్రయాణికుల కోసం ఐఆర్సిటిసి స్పెషల్ ప్యాకేజీ
ఫిబ్రవరి 18వ తేదీ నుంచి గ్వాలియర్ టు భోపాల్ వరకు
హైదరాబాద్: దక్షిణ భారతదేశ పర్యాటకులను మధ్యప్రదేశ్లోని పర్యాటక స్థలాలకు తీసుకెళ్లేందుకు రైల్వే శాఖ భారత్...
ఆక్స్ఫర్డ్ హిందీ పదంగా ‘ఆత్మనిర్భరత’ ఎంపిక
న్యూఢిల్లీ: స్వావలంబనకు పర్యాయపదంగా మారిన ఆత్మనిర్భరతను 2020 సంవత్సరానికి తన హిందీ పదంగా ఆక్స్ఫర్డ్ లాంగ్వేజెస్ ఎంపిక చేసింది. కొవిడ్ మహమ్మారి వల్ల తలెత్తిన సమస్యలను ఎదుర్కొని వాటిని అధిగమించడంలో భారతీయులు సాధించిన...
ప్రగతి మాట ప్రైవేటు బాట
పసలేని నిర్మల టీకా...
మొదటిసారి కాగితం లేని...
జమిలి ఎన్నికలు వస్తే దేశం రెండుగా చీలిపోవడం ఖాయం
మన తెలంగాణ/హైదరాబాద్: జమిలి ఎన్నికలు వస్తే దేశం రెండుగా చీలిపోవడం ఖాయమంటూ మల్కాజ్గిరి ఎంపి, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విడిపోయాక దేశ విభజన ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుందని...
ఫుల్ జోష్లో టీమిండియా..
చెన్నై: ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్లో చారిత్రక విజయం సాధించిన టీమిండియాలో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపైనే చిత్తుగా ఓడించిన భారత్ స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగే సిరీస్కు మరింత ఆత్మవిశ్వాసంతో...
కరోనా వ్యాక్సినేషన్కు రూ.35 వేల కోట్లు
ఆరోగ్య రంగానికి కేటాయింపులు 137% పెంపు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో దేశం కుదేలైన వేళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేశారు. ముఖ్యంగా కరోనా వ్యాప్తిని...