Thursday, April 25, 2024
Home Search

ఆర్మీ - search results

If you're not happy with the results, please do another search
mp revanth reddy wrote a letter to rajnath singh

రాజ్‌నాథ్ సింగ్ కు రేవంత్ రెడ్డి లేఖ

హైదరాబాద్: తన నియోజకవర్గంలోని పరిస్థితులపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కు మల్కాజ్ గిరి ఎంపి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ప్రజలు వెళ్లడానికి వీల్లేకుండా ఆర్మీ...

యుద్ధమేనా?

  సరిహద్దుల్లో ఉద్రిక్తత.. భారీ ఎత్తున బలగాల తరలింపు  యుద్ధ ట్యాంకులతో చైనాకు దీటుగా భారత్ సన్నద్ధం నిత్యం అప్రమత్తంగా ఉండండి, కేంద్ర బలగాలకు కేంద్ర హోంశాఖ అదేశాలు చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో హై అలర్ట్   న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ...
Ex President Pranab Mukherjee last rites

ప్రణబ్‌కు అంతిమ వీడ్కోలు

న్యూఢిల్లీ: తీవ్ర అనారోగ్యంతో సోమవారం ఇక్కడి ఆర్మీ ఆస్పత్రిలో కన్ను మూసిన భారత మాజీ రాష్ట్రపతి, బారత రత్న దివంగత ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు సైనిక లాంఛనాల మధ్య మంగళవారం మధ్యాహ్నం పూర్తి...
Has not occupied an inch of foreign land in 70 years: China

70 ఏళ్లలో ఒక్క అంగుళం విదేశీ భూమిని ఆక్రమించలేదు: చైనా

బీజింగ్: వాస్తవాధీన రేఖ(ఎల్‌ఎసి) వెంబడి లడఖ్‌లో ప్రస్తుతం ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితి పూర్తి బాధ్యత భారత్‌దేనని చైనా ఆరోపించింది. మరో దేశానికి చెందిన ఒక్క అంగుళం భూభాగాన్ని కూడా చైనా ఎన్నడూ ఆక్రమించలేదని,...
indian army counter to chinese army at Pangong

లడఖ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత..

లడఖ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత చైనా దళాలతో భారత్ బలగాలు ఢీ అంటే ఢీ న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆగస్టు 29-30 తేదీల్లో పాంగాంగ్ సరస్సు వైపు కదలడానికి చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్...
Former President Pranab Mukherjee funeral

అధికారిక నివాసానికి ప్రణబ్ పార్థివదేహం

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్ధివదేహాన్ని ఆర్మీ ఆస్పత్రి నుంచి రాజాజీ మార్గం గుండా ఢిల్లీలోని అధికారిక నివాసానికి తరలించారు. ప్రణబ్ భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. కాసేపట్లో మన్మోహన్,...
India China tension in eastern Ladakh

సరిహద్దుల్లో మళ్లీ చైనా కవ్వింపు

తిప్పికొట్టిన భారత సైన్యం న్యూఢిల్లీ : నెలలు తిరగకముందే సరిహద్దులలో పొరుగుదేశం చైనా తిరిగి గిల్లి కజ్జాలతో కబ్జాపర్వానికి యత్నించింది. ఈస్టర్న్ లడఖ్ లో తాజాగా ఈ డ్రాగన్ దేశపు సైన్యం పిఎల్‌ఎ భారీ...
India and China Face Off Again at Border as Troops Move In

వ్యూహాత్మక ప్రాంతాల్లో బలగాల మోహరింపు

పటిష్ట నిఘా, అప్రమత్తమైన ఐఎఎఫ్ న్యూఢిల్లీ: చైనా కవ్వింపు చర్యలతో అప్రమత్తమైన భారత సైన్యం తూర్పులడఖ్ ప్యాంగాంగ్ సరస్సు చుట్టూ వ్యూహాత్మక ప్రాంతాల్లో భారీ సంఖ్యలో బలగాలను మోహరించిందని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్యాంగాంగ్...

తెలంగాణ ప్రదాత దాదా ఇకలేరు

    సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ ఆర్మీ ఆసుపత్రిలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత దేశ చరిత్రపై చెరగని ముద్ర దేశవ్యాప్తంగా ఏడురోజుల సంతాపం నేడు సైనిక అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పార్టీలకు అతీతంగా...
PM Modi condolences to Pranab Mukherjee's death

ప్రణబ్ మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని సంతాపం..

న్యూఢిల్లీ: గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం కన్నుమూశారు. ప్రణబ్ ముఖర్జీ మృతిపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతాపం...
Three militants And one soldier killed in encounter

భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో శనివారం తెల్ల‌వారుజామున భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. జ‌డూరా ఏరియాలో ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం రావడంతో కూంబింగ్ కు వెళ్లిన బలగాలపై టెర్రరిస్టులు...
gun firing in ganesh nimajjanam at narsingi

నార్సింగ్ పిఎస్ పరిధిలో కాల్పుల కలకలం

హైదరాబాద్: గణేశ్‌ నిమజ్జనంలో ఓ ఆర్మీ మాజీ జవాన్‌ కాల్పులు జరిపిన సంఘటన నగరంలోని నార్సింగి హైదర్‌షాకోట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... హైద‌ర్‌షాకోట్‌లోని శివం హైలెట్స్ అపార్ట్‌మెంట్‌లో ఆర్మీ మాజీ జ‌వాన్ నాగ...
Rhea Chakraborty claims threat to life

నాకు, నా కుటుంబానికి ముప్పు ఉంది: రియా చక్రవర్తి

ముంబయి: తనకు, తన కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందని బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంట్ను అతనిస్నేహితురాలు, సినీనటి రియా చక్రవర్తి అంటూ, రక్షణ కల్పించాలని...
No Changes in Pranab Mukherjee health condition

ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో మార్పులేదు

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పులేదని, ఆయనకు వెంటిలేటర్ సాయంతో కృత్రిమ శ్వాసను అందచేయడం కొనసాగుతోందని ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రిసెర్చ్, రిఫరల్ ఆసుపత్రి వైద్యులు మంగళవారం...
Pakistan Minister Threatens India With Nuclear War

భార‌త్‌పై అణు‌బాం‌బు‌లేస్తాం: పాక్ మంత్రి

ఇస్లా‌మా‌బాద్‌: యుద్ధం జరి‌గితే భార‌త్‌పై అణు‌బాం‌బు‌లేస్తామని పాకి‌స్థాన్‌ ఫెడ‌రల్‌ రైల్వే‌శాఖ మంత్రి షేక్‌‌ర‌షీద్ అన్నారు. ఇండియాపై రెచ్చ‌గొట్టే వ్యాఖ్యలు చేయటం రషీ‌ద్‌కు కొత్తేమీ కాదు. భారత సైన్యంతో పోల్చితే పాక్‌ సైన్యం వెను‌క‌బడి...
KTR Writes to Rajnath Singh on Cantonments Officials

కంటోన్మెంట్ రోడ్లను తెరవండి

నిబంధనలు తుంగలో తొక్కుతూ రక్షణ విభాగం అధికారులు ఇష్టానుసారంగా రోడ్లు మూసి వేస్తున్నారు  వాళ్ల అనూహ్య నిర్ణయాలతో లక్షలాది మంది ప్రజలు కష్టనష్టాలు పడుతున్నారు కొవిడ్‌సాకు చూపి ప్రజల హక్కులు కాలరాస్తున్నారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కు...

క్రికెట్ చాణక్యుడు ధోనీ గుడ్ బై

 అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతూ మహేంద్రుడు సంచలన నిర్ణయం  ఇన్నేళ్లుగా మద్దతుగా నిలిచిన అభిమానులు, కుటుంబసభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు  భారత సారథిగా వన్డే, టీ20 ప్రపంచకప్‌లను అందించిన ఘనత సొంతం  ప్రపంచ క్రికెట్‌లో భారత్‌ను నెం.1...
Chiranjeevi Speech on Plasma donation

కరోనాకు ప్లాస్మా సంజీవని

కోలుకున్న వారు ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయాలి ఒకరి ధాతృత్వంతో ముగ్గురిని కాపాడుకోవచ్చు: సినీ హీరో చిరంజీవి ప్లాస్మా దానం చేసిన వారికి సన్మానం మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా నుంచి కోలుకోవడానికి ప్లాస్మా సంజీవని వలె పనిచేస్తోందని...
China Army enter into India in May says Rahul Gandhi

చైనా చొరబాటు నిజమేనట!

న్యూఢిల్లీ: దేశ రక్షణ మంత్రిత్వశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో నుంచి ఓ కీలక పత్రం గల్లంతు అయింది. ఈ విషయాన్ని ఇప్పుడు రక్షణ మంత్రిత్వశాఖ రెండు రోజుల తరువాత అవునని ధృవీకరించింది. మే నెల...
3 Assam Rifles Soldiers killed in Terror attack in Manipur

మణిపూర్‌లో కాల్పులు: ముగ్గురు జవాన్ల మృతి

ఇంఫాల్: మణిపూర్‌లోని చాందెల్ జిల్లాలో తీవ్రవాదులుగా అనుమానిస్తున్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన దాడిలో అస్సాం రైఫిల్స్‌కు చెందిన ముగ్గురు భద్రతా సిబ్బంది మరణించగా మరో ఆరుగురు గాయపడ్డారు. భారత్-మయన్మార్ సరిహద్దు...

Latest News