Home Search
భారీ వర్షాలు - search results
If you're not happy with the results, please do another search
వికారాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
పూడూరు: వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమన్ గుర్తి స్టీల్ ఫ్యాక్టరీ సమీపంలో లారిని వెనక నుంచి కారు ఢీకొట్టడంతో ముగ్గురు ఘటనా స్థలంలోనే...
వెతల వాన
తెగిన రోడ్లు, కరకట్టలు.. కోతలకు గురౌతున్న వంతెనలు వాగులో కొట్టుకుపోయిన టీవి ఛానల్ వాహనం,
విలేకరి గల్లంతు, బయటపడిన మరో వ్యక్తి వరద నీటిలో చిక్కుకున్న 8మంది కూలీలు, రక్షించిన
ఎన్డిఆర్ఎఫ్ బృందాలు...
ఎంసెట్ వాయిదా..?
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 14 నుంచి జరగాల్సిన ఎంసెట్ పరీక్షలను వాయిదా వేసే అవకాశం కనిపిస్తోంది. బుధవారం(జులై 13) రోజున జరగాల్సిన ఇసెట్ పరీక్షను...
రెండు రోజుల్లో ఆలయాలకు చెక్కుల పంపిణీ : మంత్రి తలసాని
హైదరాబాద్ : నగరంలో బోనాల ఉత్సవాలకు ముందే ఆలయాలకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందజేస్తామని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వెల్లడించారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్ లోని మంత్రి కార్యాలయంలో...
స్తంభించిన రవాణా
ప్రధాన రహదారిపై కోతకు గురైన అప్రోచ్ రోడ్
మంచిర్యాల - నిర్మల్ మధ్య నిలిచిన రాకపోకలు
హైదరాబాద్: భారీ వరదల మూలంగా నిర్మల్ - మంచిర్యాల ప్రధాన రహదారిపై మామడ మండలం న్యూసాంగ్వి వద్ద అప్రోచ్...
గోదావరి వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి పువ్వాడ..
ఖమ్మం: అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి ఉదృతి ప్రమాద స్థాయికి చేరుకుంది. మంగళవారం ఉదయం కొంత మేర తగ్గినప్పటికి సోమవారం సాయంత్రం అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు....
హై అలర్ట్
అప్రమత్తత, అందుబాటే కీలకం
అధికారులు ప్రజాప్రతినిధులకు సిఎం కెసిఆర్ సూచన
వానలు, వరదలపై ప్రగతి భవన్లో 12గంటల సమీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్ : మహారాష్ట్రతో సహా రాష్ట్రంలోని ఎగువ గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా...
వానలకు నాసిక్ లో నీట మునిగిన ఆలయాలు
నాసిక్: మహారాష్ట్రలో రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి 76 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో గత 24 గంటల్లో సంభవించిన తొమ్మిది మరణాలు కూడా ఉన్నాయి. పిడుగుపాటు, కొండచరియలు విరిగిపడటం, చెట్లు కూలిపోవడం, వరదలు,...
ఎంఎంటిఎస్ రైళ్లు రద్దు
హైదరాబాద్: భాగ్యనగరంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో హైదరాబాద్లో 34 ఎంఎంటిఎస్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దుచేసింది. లింగపల్లి-హైదరాబాద్ మధ్య ఎంఎంటిఎస్ రాకపోకలను నిలిపివేసింది. ఇక ఫలక్నుమా-లింగంపల్లి మధ్య సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది....
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వానలు మరో రెండు రోజులపాటు కొనసాగనున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రాణనష్టం జరుగకుండా చూడాలని, జనజీవనానికి ఆటంకాలు తగ్గించే విధంగా తక్షణ...
అ’టెన్షన్’
రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వానలు
ఉత్తర తెలంగాణలో అతి భారీ వర్షాలు
పలు గ్రామాలకు, జిల్లాలకు నిలిచిపోయిన రాకపోకలు
నేలకొరిగిన స్థంభాలు, చెట్లు...విద్యుత్ సరఫరాకు అంతరాయం
కూలిన ఇళ్లు...ఇబ్బందుల్లో ప్రజలు
అత్యవసరం అయితే బయటకు రావాలని ప్రభుత్వం సూచన
మరో...
మహారాష్ట్రలో వానలకు 76 మంది మృతి
రాష్ట్రవ్యాప్తంగా డజనుకు పైగా ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలను మోహరించారు.
ముంబై: మహారాష్ట్రలో వర్షాలకు సంబంధించిన సంఘటనల్లో కనీసం 76 మంది మరణించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కొనసాగుతున్నప్పటికీ, రాబోయే నాలుగైదు రోజుల...
సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం
అన్ని జిల్లాల కలెక్టర్లు కంట్రోల్రూమ్లను ఏర్పాటు చేసుకోవాలి
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి
నిరంతరం కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి
లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను
అవసరమైతే ప్రత్యేక శిబిరాలకు తరలించాలి
భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల...
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐదుగురు భక్తులు గల్లంతు
అమరావతి : ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐదుగురు భక్తులు అమర్నాథ్ యాత్రకు వెళ్లి గల్లంతయ్యారు. గల్లంతైన వారి వివరాలను ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు తెలిపారు. గల్లంతయిన వారిలో వినోద్ అశోక్(విజయవాడ), గునిశెట్టి సుధ(రాజమహేంద్రవరం),...
జోరు వాన
రాష్ట్రంపై అల్పపీడనం
ఉపరితల ద్రోణి ప్రభావం
పలు జిల్లాల్లో భారీగా కురుస్తున్న
వర్షాలు కూలిన ఇళ్లు, లోతట్టు
ప్రాంతాలు జలమయం అనేక
చోట్ల రాకపోకలకు ఇబ్బంది
నిర్మల్ జిల్లా ముథోల్లో 21
సెం.మీ....
వానకాలం ముగిసే వరకు ప్రత్యేక కంట్రోల్ రూంల ఏర్పాటు
వర్షాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో
సిబ్బంది అందుబాటులో ఉండాలి
15 మంది స్కిల్డ్ సిబ్బందితో డివిజన్ స్థాయి డిజాస్టర్ టీంల ఏర్పాటు
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండి జి.రఘుమా రెడ్డి
హైదరాబాద్: వానకాలం ముగిసే...
వానలపై జిహెచ్ఎంసి హెచ్చరిక!
హైదరాబాద్: భారీ వానలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలటీ కార్పొరేషన్ అప్రమత్తమైంది. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని జిహెచ్ఎంసి సూచించింది. గ్రేటర్లో వర్షం నీరు నిలిచే 211 ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. వర్షం నీటిని...
అమర్నాథ్ యాత్ర… 16కు చేరిన మృతులు
శ్రీనగర్ : కురిసిన కుంభవృష్టితో అమర్నాథ్ క్షేత్రానికి సమీపంలో భారీగా వరద రావడంతో మృతుల సంఖ్య 16కు చేరుకోగా 40 మంది వరకు గల్లంతయ్యారు. రెస్క్యూ సిబ్బంది, ఎన్ డిఆర్ఎఫ్, సిఆర్ పిఎఫ్,...
గోడ కూలి ఇద్దరు మృతి
అమరావతి: గోడ కూలి ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా గరివిడి మండలం కుమరాం గ్రామంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... కుమారం గ్రామంలో పెంకుటింట్లో అడ్డాల...
ప్రహరీ గోడ కూలి పది గొర్రెలు మృతి
నల్గగొండ: భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రహరీ గోడ కూలి పది గొర్రెలు మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లా అన్నెపర్తిలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.... రెండు రోజుల నుంచి భారీ...