Friday, April 26, 2024
Home Search

విమానం - search results

If you're not happy with the results, please do another search
Russia-Ukraine Crisis: 20k Indians stuck in Ukraine

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 20వేల మంది భారతీయులు..

కీవీ (ఉక్రెయిన్): ఉక్రెయిన్‌పై రష్యాదాడి మొదలైంది. ఈ పరిస్థితుల్లో భారతీయులు ఎక్కడివారక్కడే ఆగిపోవాలని, సురక్షిత ప్రాంతాలకు చేరుకుని ఆ దేశంలో పరిస్థితులు చక్కబడేవరకు వేచి ఉండాలని భారత విదేశాంగ శాఖ కీలక ఆదేశాలు...
First step in united struggle over counter:CM KCR

పోరుశంఖం

కేంద్రంపై ఐక్య పోరాటంలో తొలి అడుగు సమూల మార్పు లక్షంగా విపక్షాల ఐక్యత ఆ ఇదే తొలి అడుగు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసివచ్చే పార్టీలన్నింటినీ కలుపుకొని ముందుకు సాగుతాం అందరి...
CM KCR Meets Uddhav Thackeray in Mumbai

మహారాష్ట్ర సిఎం ఉద్దవ్ ఠాక్రేతో కెసిఆర్ భేటీ..

ముంబై: మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో తెలంగాణ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమావేశమయ్యారు. శనివారం మధ్యాహ్నం సిఎం కెసిఆర్ ప్రత్యేక విమానంలో ముంబై చేరుకున్నారు. ఉద్ధవ్‌ ఠాక్రే అధికార నివాసమైన ‘వర్ష’లో...

కాసేపట్లో ముంబై బయల్దేరనున్న సిఎం కెసిఆర్

హైదరాబాద్: కాసేపట్లో ముఖ్యమంత్రి కెసిఆర్ ముంబయికి బలయల్దేరనున్నారు. ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లనున్నారు. మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం కానున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై కెసిఆర్- ఉద్ధవ్ ఠాక్రే చర్చించనున్నారు. ప్రస్తుత...
Telangana No 1 state in welfare

నేడు ముంబైకి…

మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్‌థాక్రే ఆహ్వానంపై ఆదివారం ముంబై వెళ్లనున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఉదయం 11గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరనున్న సిఎం మధ్యాహ్నం ఉద్ధవ్‌థాక్రేతో భోజనం జాతీయ రాజకీయాలు, భవిష్యత్ వ్యూహాలపై ఆయనతో చర్చ...
CM KCR to visit Maharashtra tomorrow

రేపు మహారాష్ట్రకు సిఎం కెసిఆర్

  హైదరాబాద్ : కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌కు చుక్కులు చూపించేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నడుం బిగించారు. జాతీయ స్థాయిలో బిజెపియేతర ప్రభుత్వాలన్నింటిని ఏకతాటిపై తీసుకొచ్చే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఆదివారం...
President Ramnath Kovind reached to Muchintal

ముచ్చింతల్ కు చేరుకున్న రాష్ట్రపతి దంపతులు..

హైదరాబాద్: రాష్ట్రపతి రాంనాధ్ కొవింద్ దంపతులు ముచ్చింతల్ చిన్నజీయర్ స్వామి ఆశ్రయానికి చేరుకున్నారు. సమతామూర్తి ఉత్సవాలల్లో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదారబాద్ కు వచ్చిన రాష్ట్రపతి రాంనాధ్ కొవింద్ కు...
President Ramnath Kovind reached to Hyderabad

రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికిన సిఎం కెసిఆర్, గవర్నర్ తమిళిసై..

హైదరాబాద్: ఒకరోజు పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి నగరంలోని బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి...

నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి..

హైదరాబాద్: ముచ్చింతల్ లో సమతామూర్తి ఉత్సవాలల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం హైదరాబాద్ కు రానున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2.20 గంటలకు రాష్ట్రపతి బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. దీంతో రాష్ట్ర...
India sends medical supplies to Kiribati island

కిరిబస్ ద్వీపానికి భారత్ కరోనా వైద్య సాయం

న్యూఢిల్లీ: పసిఫిక్ ద్వీపకల్ప దేశమైన కిరిబస్ విజ్ఞప్తి మేరకు ఆ దేశానికి భారత్ కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి అవసరమైన వైద్య సరఫరాలను పంపించింది. కొవిడ్ వైద్యానికి అవసరమైన పల్స్ ఆక్సీమీటర్లు, పిపిఇ కిట్లు,...
Chiranjeevi greets to Mahesh on his wedding anniversary

మహేష్ బాబుకు పెళ్లీరోజు శుభాకాంక్షలు తెలిపిన చిరు..

హైదరాబాద్: ఎపిలో నెలకొన్న సినిమా టికెట్ల అంశం, ఇతర సమస్యలపై సిఎం జగన్ తో చర్చించేందుకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్‌, రాజమౌళి, కొరటాల శివ, ఇతర సినీ...

ఈరోజుతో ఎండ్ కార్డు కాదు.. శుభం కార్డే పడుతుంది: మెగాస్టార్

హైదరాబాద్: ఎపిలో నెలకొన్న సినిమా టికెట్ల అంశం, ఇతర సమస్యలకు ఈరోజుతో ఎండ్ కార్డు కాదు.. శుభం కార్డే పడుతుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని సమస్యలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్...
Tollywood Heroes to meet AP CM Jagan

సిఎం జగన్‌తో భేటీ కానున్న టాలీవుడ్ హీరోలు..

హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలోని సమస్యలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ను మెగాస్టార్ చిరంజీవితోపాటు నాగార్జున, మహేష్ బాబు, జూ ఎన్టీఆర్, ప్రభాస్, పలువురు డైరెక్టర్లు, నిర్మాతలు కలవనున్నారు. గురువారం ఉదయం 11...
Mamata Banerjee attacks BJP on GST rates

బీజేపీకి సిగ్గుందా?: మమతా బెనర్జీ ధ్వజం

లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి తమ ఓటును వృధా చేసుకోవద్దని పశ్చిమబెంగాల్ సిఎం, టిఎంసి అధినేత్రి మమతాబెనర్జీ ప్రజలను కోరారు. ఆమె మంగళవారం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ) అధినేత అఖిలేశ్ యాదవ్...
Anand Deverakonda's "Gam Gam Ganesha" Launched

యాక్షన్ ఎంటర్ టైనర్ “గం.. గం.. గణేశా”

  "దొరసాని", "మిడిల్ క్లాస్ మెలొడీస్", "పుష్పక విమానం" చిత్రాలతో టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు ఆనంద్ దేవరకొండ. సహజత్వానికి దగ్గరగా ఉండే కథలను ఎంచుకుంటూ తనకో ప్రత్యేకత తెచ్చుకున్నారీ యంగ్ స్టార్. ఈసారి...

శంషాబాద్ ఎయిర్‌ పోర్టులో ప్రధాని మోడీకి ఘన స్వాగతం..

హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీ నుచి ప్రత్యేక విమానంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ప్రధాని మోడీని గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ...
Narendra Modi will visit Hyderabad today

నేడు మోడీ రాక

ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో , రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రధాని మోడీకి స్వాగతం, కార్యక్రమం అనంతరం వీడ్కోలు చెప్పనున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీరామానగరం దివ్యక్షేత్రంలో ఏర్పాట్లను...
India tests Rafale Marine Aircraft

ఐఎన్‌ఎస్ విక్రాంత్ కోసం

రాఫెల్‌ మెరైన్ విమానాన్ని పరీక్షించిన భారత్! కోల్‌కతా: రాఫెల్ యుద్ధ విమానం సముద్ర నమూనాను గోవా తీరంలో భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ నావికా యుద్ధ విమానంను స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధ నౌక...

27 న రాహుల్ పంజాబ్ పర్యటన

  న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఈనెల 27 న పంజాబ్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ట్విటర్ ద్వారా వెల్లడించారు. మా...
Major collision between two India-bound flights averted in Dubai

తప్పిన విమాన ప్రమాదం.. వందలాదిమంది ప్రయాణికులు సేఫ్

  దుబాయ్ : యూఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత ఆదివారం పెను ప్రమాదం తప్పింది. ఫలితంగా వందలాదిమంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఎమిరేట్స్ విమానం ఈకే-524 టేకాఫ్‌కు...

Latest News