Thursday, April 25, 2024
Home Search

వైద్య సిబ్బంది - search results

If you're not happy with the results, please do another search

ప్రాణం విలువ డబ్బులకేనా ?

ప్రాణం తీసిన వైద్యులే డబ్బులు చెల్లించారా ? మొత్తం రూ.12 లక్షలతో ఒప్పందాలా ? నారాయణఖేడ్ టౌన్: ప్రాణం పోసే వైద్యులే ప్రాణాలను తీ స్తూ ప్రాణాలు పోయిన కుటుంబీకులకు డబ్బులను ఎరవేసి...

సీజనల్ వ్యాధుల కట్టడికి పకడ్బందీ చర్యలు

పెద్దపల్లి: సీజనల్ వ్యాధుల కట్టడికి పకడ్భందీగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం సీజనల్ వ్యాధులపై కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో దోమలు...

ప్రజా సమస్యలు సత్వరం పరిష్కరించండి

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన ప్రతి వినతిపత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆయా సమస్యలను పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారులు అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక ఆదేశించారు....

బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి

సాయి సంజీవని ఆసుపత్రి వైద్యుల నిర్లక్షం సాయి సంజీవని ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన నారాయణఖేడ్: వైద్య వృత్తి అనేది దేవుడు ఇచ్చిన వరం.. వైద్యులు దేవుళ్లతో సమానంగా ప్రజలు భావిస్తుంటారు. కానీ...

తెలంగాణ డయాగ్నోస్టిక్స్ పేదలకు వరం

సూర్యాపేట : అనారోగ్యాల భారీనపడే పేద ప్రజలకు భారంగా మారే వైద్య పరీక్షలను ఉచితంగా అందించేందుకే సీఎం కేసీఆర్ తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల...

ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదల వరం

మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపికా నర్సింహారెడ్డి మేడ్చల్: ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరమని మేడ్చల్ మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపికా నర్సింహారెడ్డి అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ 13...

ఎఐపై డబ్లుహెచ్‌ఒ ఆందోళన

ఆసుపత్రి లోపలా, బయటా రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ ఉంది. నివారణ చర్యలు కాదు గదా, చికిత్స అందించడానికే తబ్బిబ్బులు పడుతున్నారు. ప్రపంచంలో చాలా దేశాలలో ఇదే పరిస్థితి వుంది. కరోనా పాండమిక్‌లో...

బాల కార్మిక వ్యవస్థ నిర్మూళనకు ప్రతిఒక్కరూ సహకరించాలి

బాలల ఉజ్వల భవిష్యత్తు నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలి మెదక్ ఎస్పి రోహిణి ప్రియదర్శిని మెదక్: బాలల ఉజ్వల భవిష్యత్తు నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పి రోహిణి ప్రియదర్శిని అన్నారు....

తుపాకీ మిస్‌ఫైర్..కానిస్టేబుల్ మృతి

సిటిబ్యూరోః తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో ఓ కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన ఖైరతాబాద్‌లోని మింట్‌కాంపౌండ్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...హెడ్‌కానిస్టేబుల్ రామయ్య(46) మింట్ కాంపౌండ్ ప్రెస్‌లో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే...

ఉస్మానియా ఆసుపత్రికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు

గోషామహల్: శతాబ్దానికి పైగా సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రికి ప్రపంచ వ్యా ప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉందని రాష్ట్ర హోంశాఖా మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. ఈ మేరకు బుధవారం...

కొత్త కలెక్టరేట్‌లో ఏ శాఖ ఎక్కడంటే?

నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయం లో వివిధ ప్రభుత్వ శాఖల వారీగా గదులను కేటాయించారు. జీప్లస్‌టూ విధానంతో నిర్మించిన ఇం టిగ్రేటెడ్ కలెక్టరేట్...

అభివృద్ధ్దిని పోల్చాలంటే తెలంగాణకు ముందు.. తర్వాత

మహబూబ్‌నగర్ : వైద్యరంగంలో అభివృద్ధ్దిని పోల్చాలంటే తెలంగాణకు ముందు.. తర్వాత అని నిర్వహించాల్సి వస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్...
Harish Rao respond on Governor tweet

గవర్నర్ ట్వీట్ పై స్పందించిన హరీష్ రావు

హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి పై గవర్నర్ తమిళి సై ట్వీట్ పై మంత్రి హరీష్ రావు స్పందించారు. గవర్నర్ తమిళి సై వ్యాఖ్యలు వ్యాఖ్యలు దురదృష్టకరమని, ఉస్మానియా ఆస్పత్రి పై మొదట స్పందించింది...

ఆర్టీసీ డిపోలో రక్తదాన శిబిరం

జనగామటౌన్ : టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, వీసీ.సజ్జనార్, వీసీ అండ్ ఎండీ ఆదేశాల మేరకు మంగళవారం జనగామ ఆర్టీసీ డిపోలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా ప్రభుత్వ...

రక్తదానం చేద్దాం.. తోటి వారి ప్రాణాలు కాపాడుదాం

ఖమ్మం : సమాజంలోని అన్ని దానాల్లో ఉత్తమమైన దానం రక్తదానం మాత్రమే అని, ఒకరి రక్తదానం ముగ్గురికి ప్రాణదానం అవుతుందని,రక్తదాతలు అందరూ ప్రాణదాతలే నని ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ ఎం.ఈ.ప్రభులత పేర్కొన్నారు....

గ్రూప్ 4 పరీక్షలకు పకడ్భందీ ఏర్పాట్లు చేయాలి

జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 4 పరీక్షను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. జూలై...

రక్తదానంతో దాతలకు ఎన్నో అరోగ్య ప్రయోజనాలు : ట్రాఫిక్ సిఐ

చాంద్రాయణగుట్ట: రక్తదానం వల్ల ఎంతోమంది విలువైన జీవితాలను కాపాడవచ్చని, తద్వారా దాతలకు ఎన్నో ఆరోగ్య ప్ర యోజనాలు లభిస్తాయని ఫలక్‌నుమా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వై.కమల్ కుమార్ అన్నారు. మంగళవారం టీఎస్‌ఆర్టీసి ఫలక్‌నుమా డిపోలో...

గ్రూప్-4 పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాటు

జనగామ ప్రతినిధి : జూలై 1న (శనివారం) తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-4 పరీక్షల నేపథ్యంలో జిల్లాలో తీసుకోవాల్సిన చర్యల గురించి చీఫ్ సూపరింటెండెంట్లు, లైసెన్స్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్, సెంటర్...
Work for deafness removal

వినికిడి లోపం నివారణ కోసం కృషి చేయాలి

హైదరాబాద్ : దేశంలో పెరిగిపోతున్న వినికిడి లోపం నివారణ కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని వక్తలు అన్నారు. మానసిక వైకల్యం పెరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. బధిరుల ఆశాజ్యోతి హెలెన్ కెల్లర్ 143వ...

యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

యాదాద్రి భువనగిరి : యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని యాదాద్రి భువనగిరి జిల్లా డిప్యూటీ కమిషనర్ ఎం రాజేష్ చంద్ర సూచించారు. సోమవారం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భువనగిరి...

Latest News