Home Search
సిబిఐ - search results
If you're not happy with the results, please do another search
బిల్కిస్ బానో కేసు విచారణకు సుప్రీం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసు విచారణకు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడానికి సుప్రీం కోర్టు బుధవారం నిర్ణయించింది. 2000 గుజరాత్ అల్లర్లలో సామూహిక అత్యాచారానికి గురై...
సిసోడియా కస్టడీ మరోసారి పొడిగింపు
న్యూఢిల్లీ : లిక్కర్ స్కాంలో అరెస్టయిన ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా కస్టడీని ఢిల్లీ ప్రత్యేక కోర్టు పొడిగించింది. ఈ కేసులో కస్టోడియల్ ఇంటరాగేషన్ ముగియడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనను...
‘నేరము’ కక్ష
సంపాదకీయం: నేరం, నేర పరిశోధన ఈ రెండూ వేర్వేరు అంశాలు. ప్రతి నేరంపై పరిశోధన జరగవలసిన పని లేదు. అలాగే ప్రతి నేర పరిశోధనకు మూలంలో నేరం ఉండి తీరవలసిన అవసరమూ కనిపించడం...
నల్లధనం కుంభకోణాల భారత్!
2014 ఎన్నికల్లో ఎన్డిఎ కూటమి అధికారంలోకి వస్తే అవినీతి రహిత పాలనతో పాటు, వంద రోజుల్లో విదేశాల్లో మూలుగుతున్న నల్లడబ్బు దేశానికి రప్పించి ప్రతి వ్యక్తికి రూ. 15 లక్షల ఇస్తానని ప్రకటించింది....
గుజరాత్ అయితే చాలు రెడ్ కార్నర్ నోటీసులు రద్దు చేస్తారా?
మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కెటిఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఇంటర్ పోల్ రెడ్ నోటీ సు డేటాబేస్ నుంచి వజ్రాల వ్యాపారి మెహుల్చోక్సీని తొలగించడంపై స్పందించిన కెటిఆర్ బిజెపి...
‘మోదానీ మోడల్ ’పై ధ్వజమెత్తిన కాంగ్రెస్
ఇంటర్పోల్ జాబితా నుంచి మెహుల్ చోక్సీ పేరు తొలగింపు...
‘మోదానీ మోడల్ ’ అంటే మొదట దోచుకో, తర్వాత శిక్ష నుంచి తప్పించుకో!
న్యూఢిల్లీ: ఆర్థిక మోసానికి పాల్పడి దేశం వదిలి పారిపోయిన మెహుల్ చోక్సీ...
సిసోడియా జుడిషియల్ రిమాండ్ 14 రోజుల పొడిగింపు
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా జుడిషియల్ రిమాండ్ను 14 రోజులపాటు పొడిగిస్తూ ప్రత్యేక కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ కేసులో అరెస్టయిన సిసోడియా...
వివేకా హత్య కేసులో దస్తగిరి కీలక పాత్ర.. బెయిల్ ఇవ్వొద్దు: భాస్కర్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు. వైఎస్ వివేకానందా రెడ్డి హత్య కేసులో ఎ4 దస్తగిరిని అప్రూవర్గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు. దస్తగిరి...
పిల్లలపై లైంగిక దాడి… తమిళనాడు పిహెచ్డి స్కాలర్ అరెస్ట్
న్యూఢిల్లీ : పిల్లలపై అత్యాచారాలకు పాల్పడడమే కాక, లైంగిక దాడి చిత్రాలను, వీడియోలను ప్రసారం చేస్తున్న తమిళనాడుకు చెందిన 35 ఏళ్ల పిహెచ్డి స్కాలర్ను సిబిఐ అరెస్టు చేసింది. నిందితుడు తమిళనాడు తంజావూరుకు...
గన్పార్క్ వద్ద టెన్షన్ టెన్షన్… బండి, ఈటెల అరెస్టు
హైదరాబాద్: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తన కార్యకర్తలో కలిసి టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీపై గన్పార్క్ వద్ద దీక్ష చేపట్టారు. దీక్షకు అనుమతి లేకపోవడంతో పోలీసులు సంజయ్ తో కాసేపు చర్చలు...
20న విచారణకు రావాల్సిందే: కవితకు మరోసారి ఈడి నోటీసులు
హైదరాబాద్: దిల్లీ లిక్కర్ స్కామ్లో రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్టు అయ్యారు. వారిని సిబిఐ, ఈడి అధికారులు విచారిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో మరోసారి...
విపక్షం ‘ఈ’ఢీ
న్యూఢిల్లీ/హైదరాబాద్: అదానీ గ్రూప్పై అవినీతి ఆరోపణలు తీవ్రస్థాయిలో ఉన్నందున వీటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వెంటనే దర్యాప్తును చేపట్టాలని పలు ప్రతిపక్షాల నేతలు బుధవారం ఓ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశాయి. పలు...
ర్యాగింగ్ నేరం
స్కూల్ పిల్లలు మొదలుకొని గ్రాడ్యుయేట్స్ వరకు అందులో ముఖ్యంగా డాక్టర్లు, ఇంజినీర్లు మానసిక క్షోభను భరించలేక, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వరంగల్లో డాక్టర్ ప్రీతి తన సీనియర్ విద్యార్థి ర్యాగింగ్ చేయడం వల్ల ఆత్మహత్య...
పార్లమెంట్లో బిఆర్ఎస్ నిరసనల హోరు
మన తెలంగాణ/హైదరాబాద్: పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల బిఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదానీ హిండెన్ బర్గ్ అంశంతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, పెరిగిపోతున్న ధరలు, పడిపోతున్న...
మాజీ మంత్రి విజయరామారావు మృతి.. సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి
హైదరాబాద్: సిబిఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రిగా పనిచేసిన కె.విజయరామారావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతిని...
అవినాష్ను అరెస్టు చేయవద్దు: హైకోర్టు
హైదరాబాద్: వైసిపి ఎంపి అవినాష్ రెడ్డి పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. తీవ్ర చర్యలు తీసుకోవద్దన్న అవినాష్ పిటిషన్పై తీర్పు రిజర్వులో ఉంచారు. తదుపరి విచారణపై స్టే ఇవ్వాలన్న పిటిషన్ పైనా తీర్పు...
9 గంటల సుదీర్ఘ విచారణ..
హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత ఇడి విచారణ ముగిసింది. దాదాపు 9 గంటల పాటు ఇడి అధికారులు ఆమెను ప్రశ్నించారు. ఈ నెల 16న మరోసారి...
దద్ధరిల్లిన ఢిల్లీ
కవిత మద్ధతుగా ఢిల్లీకి చేరుకున్న బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు
పలుచోట్ల బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు
ఈడీ, సిబిఐ, ఐటీ అధికారులతో భయపెడుతున్నారు...
మహిళా నాయకత్వం అంటే మోడీకి గిట్టదు
ముఖ్యమంత్రి కెసిఆర్ అమలుచేస్తున్న పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ
కవితకు...
వ్యక్తులు వాళ్లే..రంగులే మారాయ్!
హైదరాబాద్ :కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబిఐలతో బిజెపి చేస్తున్న బెదిరింపు రాజకీయాల పై హైదరాబాద్లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వె లిశాయి. బిజెపిలో చేరకముందు చేరిన తర్వాత అంటూ వెలసిన ఈపోస్టర్లు, ఫ్లె...
మహిళా నాయకత్వం అంటే మోడీకి గిట్టదు: కవితకు మంత్రుల మద్దతు
హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ నేపథ్యంలో పలువురు మంత్రులు ఆమెకు మద్ధతు తెలిపారు.
కేంద్రంలోని ప్రధాని మోడీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వారు విరుచుకుపడ్డారు. సిఎం కెసిఆర్ లాంటి నాయకుడిని ఎదుర్కొనలేక...