Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
‘రణ’గోడు
పలివెలలో టిఆర్ఎస్,బిజెపి
కార్యకర్తల మధ్య ఘర్షణ
పరస్పరం రాళ్లు, కర్రలతో
ఇరువర్గాల దాడులు
12 వాహనాలు ధ్వంసం
ఎంఎల్సి పల్లా రాజేశ్వర్రెడ్డి,
ఎంఎల్ఎ పెద్దిసుదర్శన్రెడ్డి,
జడ్పి చైర్మన్ జగదీశ్ సహా
20మందికి గాయాలు
దాడులతో భద్రత పెంచిన...
నేపాల్ పార్లమెంట్ ఎన్నికల బరిలో శతాధిక వయోవృద్ధుడు
మాజీ ప్రధాని ప్రచండపై పోటీగా అభ్యర్థిత్వం దాఖలు
కాట్మండు : నేపాల్ లోని గుర్ఖా ప్రాంతానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, శతాధిక వయోవృద్ధుడు టికాదత్ పోఖారెల్ నేపాల్ పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. సోమవారం...
మునుగోడు ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి: జగదీష్ రెడ్డి
మునుగోడు: కాంగ్రెస్, టిడిపి పాలనలో అభివృద్ధికి మునుగోడు అమడ దూరంలో ఉందని మంత్రి జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం మంత్రి జగదీష్ రెడ్డి రోడ్షో చేపట్టారు. ఈ...
సొంత నియోజకవర్గంలో ఓడిపోయిన నేత రాహుల్: కెటిఆర్
మునుగోడు: సొంత నియోజకవర్గంలో ఓడిపోయిన నేత రాహుల్ అని మంత్రి కెటిఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కెటిఆర్ స్ట్రాంగ్కౌంటర్ ఇచ్చారు. రాహుల్ తీరు ఎండగడుతూ కెటిఆర్ ట్వీట్ చేశారు. ఆమేథీలో...
రాజగోపాల్ రెడ్డి గుండాల దాడి హేయమైన చర్య: హరీష్ రావు
మనుగోడు: మనుగోడు ఉప ఎన్నికల సందర్భంగా బిజెపి అభ్యర్థి కోమటి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి తన కిరాయి గుండాలతో ఆరెగూడెం ప్రజలపై దాడి చేయించిన ఘటనను ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి...
ఇవాళ శంషాబాద్ నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభం…
హైదరాబాద్: తెలంగాణలో ఏడో రోజు శంషాబాద్ నుంచి భారత్ జోడో యాత్ర మొదలైంది. ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించనుంది. మంగళవారం ఉదయం ఆరాంఘర్ మీదుగా పురానాపూల్...
ఆ నలుగురూ… మనం!
ఆ ‘నలుగురు’ అనిఅంతర్జాలంలోవెతికితే రాజేంద్రప్రసాద్ సినిమా కంటే-ఆర్.ఎస్.ఎస్. నోట్ల కట్టలతో పంపిన బ్రోకర్లను పట్టించిన నిక్సాన నలుగురు తెలంగాణ ఎమ్మేల్యేలనుచూపిస్తున్నది గూగుల్. ఆ సినిమా దర్శకుడు చంద్రసిద్దార్థ అయితే ఇక్కడ దార్శనికుడు చంద్రశేఖర...
65 లక్షల మందికి ‘మీటర్ల ఉరి’
బాయిలకాడ మీటర్లు పెట్టనందుకు రెండేళ్లలో రూ.12వేల కోట్లను ఆపిన కేంద్రం
చేనేతపై జిఎస్టిని 2017లోనే అడ్డుకున్నాం మీ పార్టీలో చేరిన ఆనాటి
ఆర్థిక మంత్రిని అడిగితే వాస్తవాలు తెలుస్తాయి బిజెపి నేతలపై మంత్రి హరీశ్...
దయ్యాలు వేదాలు వల్లించినట్టే..
హైదరాబాద్: పార్టీలో చేరికల గురించి బిజెపి మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టేనని రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు ఎద్దేవా చేశారు. సోమవారం తెలంగాణ భవన్లో ఎంఎల్ఎ కాలేరు...
బిజెపిపై యుద్ధం రెండు నిమిషాల్లో ముగిసేది కాదు
బిజెపిపై యుద్ధం రెండు నిమిషాల్లో ముగిసేది కాదు
2024 ఎన్నికలు.. విభజన శక్తులు, సంఘటిత శక్తులకు మధ్య జరిగే పోరాటం
బిజెపి విద్వేషాలు వ్యాప్తి చేస్తోంది.. హింసను ప్రేరేపిస్తోంది
టిఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తుపెట్టుకునే ప్రసక్తే...
ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. పార్టీ వర్గాల ప్రకారం, అతను మరో మూడు రోజులు ఆసుపత్రిలో ఉంటాడు, నవంబర్...
రేపు హైదరాబాద్లోకి ప్రవేశించనున్న రాహుల్ పాదయాత్ర
హైదరాబాద్: తెలంగాణలో సోమవారం కొనసాగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మంగళవారం హైదరాబాద్లోకి ప్రవేశించనుంది. చారిత్రాత్మక చార్మినార్ను సందర్శించి, నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ సరస్సు ఒడ్డున నెక్లెస్...
6వ రోజు జోరుగా కొనసాగుతున్న జోడో యాత్ర
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర షాద్ నగర్ లో ఆరో రోజు మొదలైంది. భారత్ జోడో యాత్ర సోమవారం 28కి.మీ దూరం సాగనున్నది. రాహుల్ పాదయాత్ర కన్యాకుమారి...
భారత్ జోడో యాత్రకు ట్రాఫిక్ ఆంక్షలు
సైబరాబాద్లో వచ్చే నెల 2న ప్రవేశించనున్న యాత్ర
ఆదేశాలు జారీ చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి శ్రీనివాసరావు
హైదరాబాద్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ...
రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి రన్నింగ్ రేస్ (వీడియో వైరల్)
మహబూబ్ నగర్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చురుగ్గా పాల్గొంటూ యువ తరానికి స్ఫూర్తినిస్తున్నారు. ఆదివారం రాహుల్ గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వందలాది మంది పార్టీ...
జిన్పింగ్తో భారత్కు ముప్పు!
చైనా కమ్యూనిస్ట్ పార్టీ 20వ కాంగ్రెస్లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా, దేశాధ్యక్షునిగా జిన్పింగ్ వరుసగా మూడోసారి ఎన్నిక కావడంతో మావో తర్వాత ఆ దేశంలో అత్యంత బలమైన నాయకుడిగా ఎదిగిన్నట్లయింది. కేవలం చైనాలోనే...
రాజకీయాలకు బండ్ల గణేశ్ గుడ్ బై..
మన తెలంగాణ/హైదరాబాద్: టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఉమ్మడి కుటుంబ బాధ్యతలు, పిల్లల భవిష్యత్, వ్యాపార పనుల కారణంగా రాజకీయాలకు దూరంగా...
ఉపాధి కరువు: మోడీ ప్రభుత్వంపై చిదంబరం ట్వీట్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం నిరుద్యోగంపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. నిరుద్యోగ సమస్యను ఆయన ‘మోడీ ప్రభుత్వ వారసత్వం’ అని వ్యాఖ్యానించారు. నిరుద్యోగంపై కాంగ్రెస్ నాయకులే...
ట్విట్టర్ ఇకపై విపక్షాల గొంతు నొక్కదని భావిస్తున్నా: రాహుల్
న్యూఢిల్లీ : ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్మస్క్ ట్విట్టర్ను హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. 44 బిలియన్ డాలర్లతో ఈ మైక్రో బ్లాగింగ్ సైట్ను తన చేతుల్లోకి తీసుకున్నారు. ట్విట్టర్ను తన...
ఎలెక్టోరల్ బాండ్స్ విరాళాల్లో 95 శాతం బిజెపికే : అశోక్ గెహ్లాట్
సూరత్ : రాజకీయ పార్టీలకు ఎలక్టొరల్ బాండ్స్ ద్వారా వస్తున్న విరాళాల్లో 95 శాతం కేవలం బీజేపీకే వెళ్తున్నాయని రాజస్థాన్ ముఖ్యమంత్రి , కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. దాతలు భయంతో...