Home Search
అంతర్జాతీయ వాణిజ్య - search results
If you're not happy with the results, please do another search
జనవరిలో 3 శాతం పెరిగిన ఎగుమతులు
వాణిజ్య లోటు 17.49 బిలియన్ డాలర్లు : ప్రభుత్వ గణాంకాలు
న్యూఢిల్లీ : జనవరిలో దేశ ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 3.12 శాతం పెరిగి 36.92 బిలియన్ డాలర్లకు(రూ. 3.06 లక్షల కోట్లు) చేరుకున్నాయి....
అవినీతి రహిత, సమ్మిళిత ప్రభుత్వాలు ఈనాటి అవసరం
నా మంత్రం ‘కనీస ప్రభుత్వం, గరిష్ఠ పాలన’
కొన్నేళ్లుగా ప్రభుత్వంపై ప్రజల నమ్మకం పెరిగింది.
ప్రపంచ ప్రభుత్వాల సమ్మిట్లో ప్రధాని మోడీ
యుఎఇలో రెండవ రోజు పర్యటన
దుబాయి : అవినీతి రహిత, సమ్మిళిత ప్రభుత్వాలే ప్రపంచానికి ఇప్పుడు...
విశిష్ట దౌత్య విజయం
కలా, నిజమా అనిపించిన వార్త సోమవారం నాడు దోహా (ఖతార్) నుంచి దూసుకు వచ్చి భారతీయులందరినీ ఆనందపరవశులను చేసింది. అక్కడి జైల్లో 16 మాసాలుగా మరణ దండన కత్తి కింద గుండెలు అరచేత...
యుఎఇ అధ్యక్షుడితో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు
దైపాక్షిక పెట్టుబడితోసహా 8 ఒప్పందాలపై సంతకాలు
న్యూఢిల్లీ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఇ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్తో భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు....
ఆరునూరైనా.. ఆరు గ్యారంటీలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజల జీవితాలలో గుణాత్మక మార్పు తీసుకురావాలనే కృత నిశ్చయంతో ప్రజా ప్రభుత్వం సాహసోపేతంగా ముందుకెళ్తుందని ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర శాసనసభలో శనివారం 2024 -25...
సముద్రపు దొంగలకు భారత్ చెక్!
అరేబియా సముద్రం హిందూ మహా సముద్రానికి వాయువ్య భాగంలో ఉంది. ఎర్ర సముద్రాన్ని కలుపుతూ గల్ఫ్ ఆఫ్ ఒమన్ చేరుకునేందుకు ఇదో మంచి మార్గం. పశ్చిమాన అరేబియన్ ద్వీపకల్పం, తూర్పున భారత ఉపఖండం...
అమెరికా రుణం ప్రపంచ వ్రణం
అమెరికాకు అభివృద్ధి చెందిన సంపన్న దేశమని పేరు. ఈ సంపదలో విదేశాల ప్రత్యక్ష, పరోక్ష సహకారం చాలా ఉంది. స్వదేశాల్లో కోట్ల ఖర్చు తో చదువుకొన్న విద్యావంతులు ఉన్నత చదువులకుపోయి అమెరికాకు కోట్లు...
సరిహద్దుల ఆంక్షలు లేకుండా సాగాలి:అమిత్ షా
న్యూఢిల్లీ : చట్టపరిరక్షణ సంస్థలు ఎటువంటి పరిస్థితుల్లో అయినా తమ పనితాము చేసుకుంటూ వెళ్లాలి. సరిహద్దులకు ఆవల నేరస్తులు ఉన్నారని, విధి నిర్వహణలో ఇది ఆటంకం అని భావించుకోరాదని స్పష్టం చేశారు. చట్టాన్ని...
స్వాతంత్య్ర శతాబ్దికి అభివృద్ధి భారత్
భారత్ స్వాతంత్య్రం సాధించి 2047 నాటికి నూరు సంవత్సరాలు అవుతుంది. స్వాతంత్య్రానంతరం మన దేశం ఎన్నో రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించినా ఇంకా అనేక రంగాలలో దిగుమతులపై ఆధారపడవలసి వస్తోంది. మన కంటే...
గాజాలో పిల్లల పరిస్థితి ఘోరం
అన్ని యుద్ధాలలో ఎక్కువగా బాధపడేది పిల్లలే. యుద్ధాలకు కూడా నియమాలు ఉంటాయి. అంతర్జాతీయ మానవతా చట్టం ప్రకారం ఏ పిల్లవాడు కూడా అవసరమైన సేవలకు మానవతా దృక్పథానికి దూరం కాగూడదు. సాయుధ పోరాటంలో...
భారత్కు తిరిగి చైనా పెట్టుబడులు!
ఒక వార్త, రెండు రకాల స్పందనలు. భారత్ చైనా సరిహద్దులు శాంతియుతంగా ఉండేట్లయితే చైనా పెట్టుబడులపై అమలు చేస్తున్న తనిఖీలను భారత్ సులభతరం చేయవచ్చని మన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య అభివృద్ధి (డిపిఐఐటి)...
రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీ ఎయిర్పోర్టులో ఆంక్షలు
145 నిమిషాలపాటు విమానాశ్రయం మూసివేత
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జనవరి 26 గణతంత్ర దినోత్సవం వరకు ఉదయం 10.20 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు విమానాల రాకపోకలపై ఆంక్షలు...
భవిష్యత్ సవాళ్లనూ భారత్ అధిగమిస్తుంది..
న్యూఢిల్లీ: గత కొన్నేళ్లలో వచ్చిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలన్నిటినీ భారత ఆర్థిక వ్యవస్థ తట్టుకొని నిలబడగలిగిందని ఆర్బిఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సభ్యుడు జయంత్ ఆర్ వర్మ ఆదివారం అన్నారు. అదే...
హౌతీల అంతు చూడగలరా?
అంతర్జాతీయ సరఫరాలపై ఆధారపడి ప్రపంచం మనుగడ సాగిస్తున్నప్పుడు ఏ మూల ఏ సంక్షోభం తలెత్తినా లోక శోకం పెరిగి జనజీవితం మరింత దుర్భరమవుతుంది. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీల దాడుల నేపథ్యంలో...
యెమెన్పై కొనసాగుతున్న క్షిపణుల దాడులు
వాషింగ్టన్: ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలతో అట్టుడుకుతున్న పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్న హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి.యెమెన్లోని హౌతీల స్థావరంపై అమెరికా...
పశ్చిమాసియా మంటలు
పశ్చిమాసియా, పెనం మీది నుంచి పొయ్యిలో పడుతున్నది. గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడులను ఆపడానికి సిద్ధంగాలేని దాని అధినేత నెతన్యాహు విస్తృత ప్రాంతీయ యుద్ధాన్ని రెచ్చగొడుతున్నాడనే అభిప్రాయం కలుగుతున్నది. స్వదేశంలో తన తప్పులు...
ప్రజాస్వామిక విలువలకు చేటు తెచ్చిన పెగాసస్
ఇజ్రాయెల్కి చెందిన ‘పెగాసస్’ నిఘా సాఫ్ట్వేర్ తో కేంద్ర ప్రభుత్వం హ్యాకింగ్కు పాల్పడిందన్న ఆరోపణలకు తాజాగా బలం చేకూరింది. ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లతో దేశంలోని ప్రముఖుల ఐ ఫోన్లను లక్ష్యంగా చేసుకొన్నారంటూ ‘యాపిల్’...
మోడీ నాయకత్వంలో ఆర్థిక విదేశీ విధాన రంగాల్లో బలమైన శక్తిగా భారత్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ ఆర్థిక, సామాజిక పరిపాలన, విదేశీ విధాన రంగాల్లో గణనీయమైన విజయాలు సాధించిదని చైనాకు చెందిన ప్రముఖ ఆంగ్ల దినపత్రిక గ్లోబల్ టైమ్స్ ప్రశంసించింది. ప్రభుత్వ...
2014-2024: మోడీ భారత్!
సంకీర్ణ ప్రభుత్వాలతో మూడు దశాబ్దాల కాలం వృథా అయిందని, పాలన లేకపోవడాన్ని, సంతుష్టీకరణ రాజకీయాలను జనం చూశారని ప్రధాని నరేంద్రమోడీ ధ్వజమెత్తారు. ఈ కారణంగానే బిజెపిని సహజ ఎంపికగా జనం పరిగణిస్తున్నారని, 2024...
హఫీజ్ సయీద్ను అప్పగించండి
పాకిస్తాన్కు అధికారికంగా భారత్ అభ్యర్థన
న్యూఢిల్లీ: కరుడుగట్టిన ఉగ్రవాది, లష్కరే తోయి బా చీఫ్ హషీజ్ సయీద్ను భారత్కు తీసుకువచ్చే సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అతడిని భారత్కు అప్పగించాలని పాకిస్థాన్ ను భారత్ అధికారికంగా...