Home Search
ఆఫ్రికా - search results
If you're not happy with the results, please do another search
1901 నుంచి ఆరోసారి అతిస్వల్పంగా ఈశాన్య రుతుపవనాల వర్షాలు
న్యూఢిల్లీ : సాధారణంగా దక్షిణ భారతం లోని ముఖ్యమైన ప్రాంతాల్లో అక్టోబర్ నెలలో ఈశాన్య రుతుపవనాల ప్రవేశంతో భారీగా వర్షాలు కురియడం పరిపాటిగా వస్తోంది. కానీ ఈఏడాది అక్టోబర్లో ఈశాన్య రుతుపవనాల వర్షాలు...
నైజీరియా పడవ ప్రమాదం లో 17 మంది మృతి
అబూజా: ఆఫ్రికా లోని నైజీరియాలో బెన్యూ నదిలో పడవ బోల్తా పడి 17 మంది మృతి చెందగా, మరో 70 మంది గల్లంతయ్యారు. తారాబా రాష్ట్రం లోని అర్డోకోలా జిల్లాలో దేశం లోనే...
దిగ్గజ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ మృతి
న్యూఢిల్లీ: భారత మాజీ స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బేడీ సోమవారం మృతి చెందారు. భారత అలనాటి మేటి స్పిన్నర్లలో ఒకరిగా బిషన్...
మానవ హక్కుల రక్షణ మార్గం
ప్రతి దేశం శతాబ్దాల నుండి సొంత చరిత్రతో, సంస్థలతో, సంప్రదాయాలతో, జీవన మార్గాలతో, తాత్వికతలతో పరిణామం చెందింది. ప్రపంచ దేశాల మధ్యజ్ఞాన మార్పిడి వంటి నిరంతర పద్ధతుల ద్వారా ఈ పరిణామం సాధ్యపడింది....
పపంచ ఆహార సూచీలో మరింత దిగజారిన భారత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆకలి సూచీ2023లో భారత్ మరింత దిగజారింది. మొత్తం 125 దేశాలతో రూపొందించిన జాబితాలో మన దేశం 111వ స్థానంలో నిలిచింది. 2022లో మొత్తం 121 దేశాల్లో107వ స్థానంలో నిలవగా 2023లో...
స్త్రీలకు సమాన వేతనాలు ఎప్పుడు?
2023 సంవత్సరాని కి గాను ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మ క నోబెల్ బహు మతిని అమెరికాకు చెందిన ఆర్థికవేత్త, ప్రొఫెసర్ క్లాడియా గోల్డిన్కి వరించింది. స్త్రీ పురుషుల మధ్య వేతనాలు, లేబర్ మార్కెట్...
ప్రపంచ ఆర్థికవేత్తగా ఎదిగిన రవీందర్ రేనా
ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఎన్నో అవరోధాలను ఎదుర్కొని ఎదురులేని శక్తిగా, స్వయంకృషితో అసామాన్య విద్యావేత్తగా, తెలంగాణ బిడ్డగా అంతర్జాతీయ ఎకనామిక్స్ ప్రొఫెసర్గా, ఆసియా, -పసిఫిక్, ఆఫ్రికాలో 31 సంవత్సరాలకు పైగా...
పెరిగిన అప్పులు, తగ్గిన అభివృద్ధి
వెలిగిపోతున్న పాలన సాగిస్తున్నామని చెబుతున్న నరేంద్రమోడీ సర్కార్ సెప్టెంబరు చివరి వారంలో జనానికి రెండు ‘శుభవార్తలు’ చెప్పింది. ఒకటి వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి ఐదు మాసాల్లో ద్రవ్యలోటు రూ. 6.43 లక్షల...
మహిళల కోటా బిల్లు సిగ్గుచేటు!
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మనుగడ సాగిస్తూ, ప్రజాస్వామ్యంపై మాతృక భారత దేశం అని చెప్పుకుంటున్న సమయంలో, స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏళ్లకు, మరో 25 ఏళ్లలో ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదిగేందుకు ‘అమృతకాలం’ లక్ష్యం...
కారికేచర్ల సిద్ధహస్తుడు
ప్రముఖ కార్టూనిస్ట్, చిత్రకారుడు అజిత్ నైనన్ మాథ్యూ సెప్టెంబర్ 8న మైసూరులో మరణించారు. చిన్ననాటి నుండి ఆయనకు చిత్రకళపై ఎంతో ఆసక్తి ఉండేది. అయిదేళ్ల వయసులోనే స్కూల్లో మొదటి కార్టూన్ వేశారు. ఇంత...
జీవ ఇంధనం పర్యావరణ హితం
జీవ ఇంధనాలను అధికంగా ఉత్పత్తి చేస్తూ వినియోగంలో కూడా ముందంజలో ఉన్న భారత్, బ్రెజిల్, అమెరికాలు ఇతర ఆసక్తి గల దేశాలతో (అర్జెంటీనా, కెనడా, ఇటలీ, దక్షిణ ఆఫ్రికా లాంటివి) కలిసి రాబోయే...
అమెరికాలో అక్రమసంబంధం.. సంతానం
బీజింగ్ : చైనాలో మాజీ విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ను పార్టీ పదవినుంచి బర్తరఫ్ చేశారు. ఆయన గత కొంతకాలంగా ఎవరికి కన్పించకుండా అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన అమెరికాలో చైనా రాయబారిగా ఉన్నప్పుడు...
డెవిల్ డేనియల్ ..
ట్రిపోలి : ఆఫ్రికా దేశం లిబియాలో డేనియల్ భీకర తుపాన్ డెర్నా నగరంలో జలవిలయాన్ని సృష్టించింది. ఇక్కడ డ్యామ్లు తెగి వాడి నది కట్టలు తెంచుకున్న క్రమంలో వేలాదిగా ఇళ్లకు ఇళ్లే నిద్రిస్తున్న...
ప్రధాని మోడీకి కేబినెట్ జి 20 కంగ్రాట్స్..
న్యూఢిల్లీ : ప్రధాని మోడీని అభినందిస్తూ కేంద్ర మంత్రి మండలి బుధవారం తీర్మానం వెలువరించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగింది. పలు నిర్ణయాలు తీసుకుంది.వివరాలను కేంద్ర సమాచార ప్రసారాల...
లిబియా జలప్రళయం.. 5 వేల మందికి పైగా మృతి
డెర్నా: ఆఫ్రికా దేశం లిబియాలో డేనియల్ తుపాను సృష్టించిన జలప్రళయంతో ఇప్పటివరకు 5300 మంది మృతి చెందారని , ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే 30,000 మంది...
లిబియాలో జల ప్రళయం.. 700 మంది మృతి.. 10,000 మంది గల్లంతు
కైరో : ఆఫ్రికా దేశమైన లిబియాలో డేనియల్ తుపాన్ జల ప్రళయం సృష్టించింది. ఇక్కడ కురిసిన భారీ వర్షాల కారణంగా ముంచుకొచ్చిన వరదల తీవ్రతకు రెండు డ్యామ్లు బద్దలై పోయాయి. దీంతో దిగువ...
లిబియాలో జల ప్రళయం…బద్దలైన డ్యామ్లు, 2000మంది మృతి
లిబియాలో జల ప్రళయం...బద్దలైన డ్యామ్లు
ఇప్పటికే 2000 మంది మృతి... మరో 6000 మంది ఆచూకీ గల్లంతు
కొట్టుకుపోయిన మూడు భారీ వంతెనలు
డెర్నా: ఆఫ్రికా దేశమైన లిబియాలో డేనియల్ తుపాన్ జల ప్రళయం సృష్టించింది....
మేక్రాన్, షోల్జ్, ట్రూడోలతో మోడీ ద్వైపాక్షిక చర్చలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ షోల్జ్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సహా పలు దేశాల నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు....
మొరాకోలో భారీ భూకంపం… 2వేలకు చేరిన మృతుల సంఖ్య
మర్రాకేశ్(మొరాకో): మొరాకోలో భూకంప మృతుల సంఖ్య 2వేలకు చేరింది. ఆఫ్రికా దేశమైన మొరాకోలో శుక్రవారం రాత్రి ఘోర భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి మర్రాకేశ్ నగరం బారీగా ధ్వంసమైంది. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి....
జి20 నిష్క్రియాత్మకం
వాతావరణం రుణ సంక్షోభాలపై జి20 నిష్క్రియాత్మకం
అత్యంత ఘనమైన పలు బహుళ దేశాలతో కూడిన అంతర్జాతీయ వేదికలు, ఆర్థిక సంస్థలు అమెరికా, దాని మిత్ర దేశాల రాజకీయ వ్యూహాలతో భాగంగా ఏర్పడినవే గాని అర్థవంతమైన...