Home Search
ఆస్పత్రికి - search results
If you're not happy with the results, please do another search
వ్యాన్ను ఢీకొట్టిన లారీ: ముగ్గురు మృతి
అమరావతి: విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్ను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందగా మరో పది మంది తీవ్రంగా గాయపడడంతో కెజిహెచ్ ఆస్పత్రికి...
భుజం తగిలినందుకు కత్తితో పొడిచి చంపారు…
హైదరాబాద్: భుజం తగిలిందని ఓ యువకుడి ప్రాణం తీసిన సంఘటన హైదరాబాద్లోని బేగంపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బేగంపేటలోని అంబేడ్కర్నగర్లో రాజు- యాదమ్మ అనే దంపతులకు తరుణ్(18) అనే కుమారుడు...
అమెరికాలో రోడ్డుప్రమాదం: ఎపి విద్యార్థి మృతి
న్యూయార్క్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా పర్చూరు మండలం బోడవాడకు చెందిన ఆచంట రేవంత్(22) బీటెక్...
ప్రేమపెళ్లి… భయంతో ప్రాణాలు తీసుకున్నారు
రంగారెడ్డి: ఇద్దరు ప్రేమించుకున్నారు... ఇంట్లో వాళ్లకు చెప్పకుండా దేవాలయంలో వివాహం చేసుకున్నారు. యువతి మైనర్ కావడంతో పెద్దలు అడ్డు చెబుతారని ఆ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి...
ఫోన్ ట్యాపింగ్లో తెరపైకి మరో అధికారి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మలుపులే మలుపులు. భుజంగ రావు, తిరుపతన్న రిమాండ్ నివేదికలో నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇంకా రిమాండ్ రిపోర్టులో...
ఢిల్లీ వజీరాబాద్లో చిరుత అలజడి
ఉత్తర ఢిల్లీ వజీరాబాద్లోని గ్రామంలో సోమవారం ఒక ఇంట్లోకి చిరుత చొరబడి అలజడి సృష్టించింది. ఐదుగురిని గాయపర్చిం ది. జగత్పూర గ్రామంలో ఒక ఇంటిపై కప్పు నుంచి పక్కనున్న భవనం లోకి చిరుత...
మిస్టర్ టీ యజమానిపై దాడి
మిస్టర్ టీ యజమానిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసిన సంఘటన హస్తినపురంలోని హోటల్ వద్ద సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...మిస్టర్ టీ పేరుతో పలు ప్రాంతాల్లో ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన నవీన్...
అల్షిఫా ఆస్పత్రి నుంచి ఇజ్రాయిల్ దళాల ఉపసంహరణ
దాదాపు రెండు వారాల దాడి తరువాత గాజా లోని అల్ ఆస్పత్రి నుంచి ఇజ్రాయిల్ తన సైనిక దళాలను సోమవారం ఉదయం ఉపసంహరించుకుంది. అనేక మందిని బలిగొనడమే కాక, భారీ విధ్వంసం జరిగిందని...
షాపింగ్ మాల్ బయట కాల్పులు
ఇండియానాపోలిస్ లోని షాపింగ్ మాల్ బయట శనివారం రాత్రి జరిగిన కాల్పుల్లో ఏడుగురు గాయపడ్డారు. వీరంతా 12 నుంచి 17 ఏళ్ల లోపు వారే. రాత్రి 11.30 తరువాత సర్కిల్ సెంటర్ మాల్...
చిన్నారి ప్రాణం బలిగొన్న బర్త్డే కేక్
ఛండీఘర్: పుట్టిన రోజు నాడు కేక్ తినడం వల్ల ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పుట్టిన రోజే చిన్నారికి చివరి రోజు కావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. పంజాబ్ లోని పాటియాలాలో...
ద్వారకలో ఘోర అగ్ని ప్రమాదం.. చిన్నారితో సహా నలుగురు మృతి
అలహాబాద్: గుజరాత్ లోని ద్వారకలో ఆదిత్య రోడ్డులోని ఓ అపార్ట్మెంట్ మొదటి అంతస్తులో ఆదివారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ చిన్నారి...
రోడ్డు ప్రమాదంలో నవవధువు మృతి
అమరావతి: నవదంపతులు గ్రామ దేవత పండుగకు వెళ్లి వస్తుండగా బైక్ను లారీ ఢీకొట్టడంతో నవ వధువు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం గతరపువలసలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.......
బర్త్డే… పాప ప్రాణం తీసిన కేక్
ఛండీగఢ్: బర్త్డే రోజు కేక్ తిని పడుకున్న కాసేపటికి చిన్నారి మృతి చెందిన సంఘటన పంజాబ్లోని పటియాలా ప్రాంతంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మార్చి 24న పదేళ్ల...
గాలి పంపును స్నేహితుడి మర్మాంగంలోకి చొప్పించి… మృతి
బెంగళూరు: సరదా కోసం స్నేహితుడి మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్ చొప్పించి, అనంతరం ఎయిర్ ఆన్ చేయడంతో యువకుడు మృతి చెందిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. సంపెగహళ్లి ప్రాంతంలో మురళి...
లోయలో పడిన బస్సు: 45 మంది సజీవదహనం
జొహెన్నెస్బర్గ్: ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో లోయలో పడిపోవడంతో 45 మంది సజీవదహనమైన సంఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఈస్టర్ పండుగ కోసం 46 మంది భక్తులు జియాన్ చర్చికి...
అమెరికాలో గుండెపోటుతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
హైదరాబాద్: తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అమెరికాలో హార్ట్ ఎటాక్తో చనిపోయాడు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం వంగ సుదర్శన్ రెడ్డి నగర్లో చిట్టోజు ప్రమీల, మదనాచారి అనే దంపతుల పెద్ద కుమారుడు...
టికెట్ ఇవ్వలేదని ఎంపి ఆత్మహత్య…
చెన్నై: పార్లమెంట్ ఎన్నికలలో ఎంపి టికెట్ రాలేదని ఎండిఎంకె నేత, ఈరోడ్ ఎంపి గణేశమూర్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆయన చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. మార్చి 24న ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో...
మద్యానికి రూ.70 ఇవ్వలేదని స్నేహితుడిని బీరు సీసాతో పొడిచాడు…
అమరావతి: మద్యానికి 70 రూపాయలు ఇవ్వలేదని స్నేహితుడిని బీరు సీసాతో పొడిచి చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా విజయవాడలో మంగళవారం రాత్రి జరిగింది. కత్తితో దాడి చేసిన అనంతరం నిందితుడు...
జనగామలో విషాదం
పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద సంఘటన జనగామలో చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మంగళవారం రాత్రి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.
అనంతరం...
ఉజ్జయినీ మహాకాలేశ్వర్ ఆలయంలో అగ్నిప్రమాదం.. అర్చకులతో సహా 13మందికి గాయాలు
మధ్యప్రదేశ్ ఉజ్జయినీ మహాకాలేశ్వర్ ఆలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అర్చకులతో సహా 13మందికి గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సోమవారం హోలీ పర్వదినం సందర్భంగా గర్భగృహంలో...