Friday, April 26, 2024
Home Search

ఉత్తరప్రదేశ్‌ - search results

If you're not happy with the results, please do another search

ఒంటరిపోరులో ఏనుగు గెలుస్తుందా!

వచ్చే ఏప్రిల్, మే లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఏ కూటమితో సంబంధం లేకుండా ఒంటరిగా పోటీ చేస్తామని బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి చేసిన ప్రకటన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘ఇండియా’...

జరిమానా కట్టలేని జైలు ఖైదీలు

గత ఏడాది ఏప్రిల్‌లో కోర్టు తీర్పు ప్రకారం జరిమానా చెల్లించలేని పేదలకు ఆర్థిక సహాయం చేయడానికి కేంద్ర హోం శాఖ విధివిధానాల రూపకల్పన చేసింది. తమ జైళ్లలో ఇలా మగ్గుతున్నవారి వివరాలు సేకరించాలని...
Idol of Ram Lalla is finalized

రామ్‌లల్లా విగ్రహం ఖరారు

మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన శిల్పం ఎంపిక అయోధ్యలో ప్రారంభమైన క్రతువులు 150 దేశాల నుంచి తరలి వస్తున్న భక్తులు అయోధ్య : అయోధ్యలో ఈ నెల 22న ప్రతిష్ఠించనున్న రామ్‌లల్లా విగ్రహం...
Food quality control system in India

రాహుల్ ఒంటరి ప్రయాణం!

దేశంలో మిత మత వాదానికి, మత సహన అభ్యుదయ వాదానికి మధ్య మరో భారీ బ్యాలట్ పోరుకు రంగం సిద్ధమవుతున్నది. పాలక, ప్రతిపక్షాలు చెరో వైపు ఉండి ఈ తాడు ఆటను రక్తికట్టిస్తున్నాయి....

పతంగులతో పదిలం

భారత దేశం ఎన్నో ఆటలకు, క్రీడలకు పుట్టినిల్లు. కబడ్డీ, హాకీ, క్రికెట్, ఫూట్‌బాల్, వాలీ బాల్, బాస్కెట్ బాల్, పరుగు పందెం, పోలో లాంటి ఆటలు క్రీడ స్థలంలో కానీ మైదానంలో ఆడుతూ...

ఖర్గేకే కూటమి పగ్గాలు

న్యూఢిల్లీ: తీవ్ర చర్చోపచర్చల అనంతరం ‘ఇండియా’ కూటమి చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎంపికయ్యారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ అతున్యత పదవికి పోటీదారుగా ఉన్న...

‘ఇండియా’ కూటమి చైర్‌పర్సన్‌గా మల్లికార్జున ఖర్గే!

న్యూఢిల్లీ: తీవ్ర చర్చోపచర్చల అనంతరం ‘ ఇండియా’ కూటమి చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎంపికయ్యారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ అతున్యత పదవికి పోటీదారుగా...
Sadhus Assaulted in West Bengal's Purnia

సాధువులపై మూకదాడి… బెంగాల్‌లో ఉద్రిక్తత

కోల్‌కతా : పశ్చిమబెంగాల్ పురులియా జిల్లాలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు సాధువులపై కొందరు దాడికి పాల్పడడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గురువారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. మకర...
Every Friday train from Hyderabad to Ayodhya

నగరం నుంచి అయోధ్యకు ప్రతి శుక్రవారం రైలు

మనతెలంగాణ/హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లో రామమందిర దర్శనానికి వెళ్తున్న ప్రయాణికుల కోసం హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రతి శుక్రవారం రైలు సదుపాయం కల్పించారు. ఈనెల 22వ తేదీన అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం జరుగనున్న నేపథ్యంలో...

నెల రోజుల్లో యూపీలో మరో 5 కొత్త విమానాశ్రయాలు :సిందియా

న్యూఢిల్లీ : నెలరోజుల్లో ఉత్తరప్రదేశ్‌లో మరో ఐదు కొత్త విమానాశ్రయాలు అందుబాటు లోకి వస్తాయని, దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం విమానాశ్రయాల సంఖ్య 19కి చేరుకుంటుందని కేంద్ర పౌరవిమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సిందియా...
NIA Major Crackdown On Lawrence Bishnoi

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ స్థావరాలపై దాడులు కొనసాగింపు

న్యూఢిల్లీ : కరడు గట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి చెందిన రహస్య స్థావరాలపై ఎన్‌ఐఎ దాడులు చేసి ఈ నెల 6న ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అందులో...

అయోధ్య వేడుకకు హాజరు కాబోము

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు అధిర్ రంజన్...

అయోధ్య రామాలయానికి అద్భుతమైన కానుకలు

న్యూఢిల్లీ : జనవరి 22న అయోధ్య లోని రామాలయంలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుక పురస్కరించుకుని దేశ విదేశాల నుంచి అద్భుతమైన కానుకలు అయోధ్యకు చేరుకుంటున్నాయి. వీటిలో...

కుప్పకూలిన చర్చి నిర్మాణ శ్లాబ్

ఎనిమిది మందికి తీవ్ర గాయాలు చికిత్స పొందుతూ ఒకరి మృతి...ఇద్దరి పరిస్థితి విషమం జహీరాబాద్ : సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల కేంద్రంలో నూతన చర్చి నిర్మాణ పనులు జరుగుతుండగా ప్రమాదవశాత్తు సెంట్రింగ్ డబ్బా కూలిపోవడంతో...
Food quality control system in India

ఉత్తరాది చేతిలో దేశ భవిత!

సెక్యులర్ ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని ఎంచుకొని ఆ దారిలో 75 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత దేశం తిరోగమన బాటపట్టడం పెను ఉపద్రవంగా భావిస్తున్నవారు గణనీయంగానే ఉన్నారు. 2024 ఎన్నికలు ఈ విషయంలో ప్రజలు...

పెరుగుతున్న వరకట్న మరణాలు

యుగాలు గడిచే కొద్దీ పురుషుడు స్త్రీ ధనం మీద ఆధారపడ సాగాడు. ఆ ప్రయత్నంలో అదనపు కట్నం కోసం భర్త అత్తమామలను వేధించడం, భార్యను హింసించడం, వారు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతోంది. స్త్రీ...
Election notification for MLA Kota MLC posts

29న రెండు ఎంఎల్ సి స్థానాలకు పోలింగ్

కడియం, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామాతో రెండు స్థానాలు ఖాళీ 29వ తేదీన ఎన్నికలు, ఫిబ్రవరి 1న ఎన్నికల ఫలితాలు మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక...

సగం స్థానాల్లో పోటీ

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఇందుకోసం సన్నాహాలను సైతం ప్రారంభించిం ది. గురువారం న్యూఢిల్లీ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కీల క సమావేశంలో ఎ న్నికల...

కొరియర్ పేరుతో మోసం

సిటిబ్యూరోః ఖరీదైన బహుమతులు పంపిస్తున్నామని చెప్పి అమాయకులను నమ్మించి మోసం చేస్తున్న సైబర్ నేరస్థుల ఆగడాలు పెరుగుతున్నాయి. గతంలో అమాయకులకు మెసేజ్‌లు పంపండం లేదా ఫోన్లు చేసి నమ్మించేవారు. వాటిని స్పందించిన వారి...

రాహుల్ పాదయాత్ర పేరులో స్వల్ప మార్పు

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈనెల 14నుంచి మణిపూర్‌ నుంచి ముంబయి వరకు చేపట్టనున్న పాదయాత్రకు భారత్ జోడో న్యాయ యాత్ర గా పేరు మార్చినట్లు ఆ పార్టీ ప్రకటించింది.గురువారం ఇక్కడ...

Latest News