Home Search
ఉత్తర కొరియా - search results
If you're not happy with the results, please do another search
జీ20 సదస్సులో కెనడా ప్రధానిపై జిన్పింగ్ అసహనం !
బాలి : ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే చైనా, జీ 20 వేదికగా జరిపిన చర్చల వివరాలు బహిర్గతం కావడంపై కెనడాపై అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో...
జన విస్ఫోటనం
ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకొన్నది. పదేళ్ళ కాలంలో వంద కోట్లు పెరిగింది. ఒక్క భారత దేశంలోనే 17.7 కోట్ల మంది అధికంగా వచ్చి చేరారు. జనాభా పెరుగుదల కేవలం ఆసియా, ఆఫ్రికా...
జి-20 కి భారత్ సారథ్యం
ఇండోనేషియాలోని బాలిలో మంగళ, బుధవారాల్లో జరుగుతున్న గ్రూపు (జి) 20 దేశాల సదస్సుకు ఈసారి విశేష ప్రాధాన్యమున్నది. ఇది ఇండియాకు ప్రత్యేకించి, ప్రపంచానికి విశేషించి ఏర్పడినదని చెప్పుకోవాలి. ఈ గ్రూపు అధ్యక్షతను ఈ...
కమ్యూనిస్టు ప్రజాస్వామ్య నేత
కమ్యూనిస్టు సమాజంలో పౌరుల భావవ్యక్తీకరణకు, ప్రజాస్వామ్య విలువలకు ఏమాత్రం పొసగదు. అయితే నాడు ప్రపంచంలో స్వేచ్ఛా మార్కెట్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్న సోవియట్ యూనియన్లో కమ్యూనిస్టు పార్టీ ‘నిరంకుశ పాలన’ను కొనసాగిస్తూనే ప్రజాస్వామ్యం...
పనామాలోనూ ఎర్రజెండా?
లాటిన్ అమెరికాలో పెరుగుతున్న వామపక్ష అలలను కట్టడి చేసేందుకు అమెరికా ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందంటూ తాజాగా ఒక ప్రొఫెసర్ హెచ్చరించాడు. రెండు వందల సంవత్సరాల్లో తొలిసారిగా అమెరికాకు సన్నిహితమైన కొలంబియాలో...
భారతీయులు 60 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు!
న్యూఢిల్లీ: భారత పాస్ పోర్ట్ కలిగిన వారు ఇకపై వీసా లేకుండా 60 దేశాలకు వెళ్లవచ్చు. గతంలో ఇది 23 దేశాలకే పరిమితమై ఉండేది. ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ పాస్పోర్ట్ ర్యాంకింగ్...
కొవిడ్ కేసులు పైపైకి
ఒకేరోజు 4270 కేసులు, 15మంది మృత్యువాత
మహారాష్ట్ర, కేరళలో కొనసాగుతున్న వైరస్ ఉధృతి నాలుగో దశకు సంకేతమా?
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం...
నెమ్మదిగా విజృంభణ
మహారాష్ట్ర, కేరళలో కరోనా కోరలు, బహిరంగ ప్రదేశాల్లో మళ్లీ మాస్కు నిబంధన
మూడు నెలల తరువాత మహారాష్ట్రలో వెయ్యి దాటిన కేసుల సంఖ్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
ముంబై : మహారాష్ట్ర, కేరళ...
కవ్వించే శక్తులపై అణ్వాయుధాల పిడుగులే
ఉత్తరకొరియా అధినేత కిమ్ హెచ్చరిక
సియోల్ : తమను కవ్విస్తే , బెదిరిస్తే తాము ఆత్మరక్షణకు అనివార్యంగా అణ్వాయుధాలను ప్రయోగిస్తామని ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ హెచ్చరించారు. తమంతతాముగా ముందు అణ్వాయుధాలను వాడే...
అణ్వాయుధ సంపత్తిని మరింత బలోపేతం చేస్తాం
సైనిక పరేడ్లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రతిజ్ఞ
సియోల్ : తమ అణ్వాయుధ సంపత్తిని వీలైనంత వేగంగా మరింత బలోపేతం చేసుకుంటామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్...
రష్యా నుంచి చవగ్గా చమురు!
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రపంచమంతటి మీద ప్రభావం చూపుతుందని అనుకున్నదే. ప్రాథమికంగా ఆ రెండు దేశాల నుంచి దిగుమతి చేసుకునే సరకుల సరఫరాలో అంతరాయమేర్పడి వాటి ధరలు పెరుగుతాయని ఊహించిందే. అంతకు మించి...
చైనాలో రెండేళ్ల గరిష్ఠానికి రోజువారీ కరోనా కేసులు!
బీజింగ్: కరోనా పుట్టిన చైనాలో మరోసారి ఆ వ్యాధి విజృంభిస్తుండడం ఆందోళనకరంగా ఉంది. ఆదివారం కొత్తగా 3,400 కేసులు నమోదైనట్లు చైనా అధికారులు ప్రకటించారు. రోజువారీ కేసుల్లో ఇది రెండేళ్ల గరిష్ఠం. అక్కడి...
మీడియాపై పుతిన్ ప్రభుత్వం ఉక్కుపాదం
యుద్ధాన్ని ఖండిస్తూ మీడియా వెబ్సైట్లు హ్యాక్
మాస్కో: ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణను ఖండిస్తూ రష్యాలోని పలు వార్తాసంస్థలకు చెందిన వెబ్సైట్లు సోమవారం హ్యాక్ అయ్యాయి. ఆయా వెబ్సైట్ల ప్రధాన పేజీలలో రష్యా దురాక్రమణకు ఖండనలు...
చాలా కాలం తర్వాత మీడియా ముందుకు కిమ్ సతీమణి రి సోల్ జు!
సియోల్: దాదాపు ఐదు నెలల తర్వాత మొదటిసారి బుధవారం ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ భార్య రి సోల్ జు ఆ దేశ మీడియా ముందు కనిపించారు. కరోనావైరస్ మహమ్మారి...
జపాన్లో విదేశీయుల ప్రవేశంపై నిషేధం
ఇజ్రాయెల్, మొరాకో దేశాలు అదే బాటలో
ఒమిక్రాన్ దృష్టా ముందుజాగ్రత్తలు
టోక్యో : ప్రపంచ దేశాల్లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న దృష్టా విదేశాల నుంచి వచ్చే వారిని తమ దేశంలో ప్రవేశించరాదని...
పాక్ అణు కార్యక్రమ పితామహుడు అబ్దుల్ ఖదీర్ ఖాన్ అస్తమయం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ అణు కార్యక్రమ పితామహుడైన ఏక్యూ ఖాన్ ఆదివారం అనారోగ్యకారణంగా కన్నుమూశారు. ఆయన వయస్సు 85 ఏళ్లు. 2004లో ఆయన అణ్వస్త్ర సాంకేతికత వ్యాప్తిని అంగీకరించడంతో విమర్శలను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత...
జపాన్ ప్రధానిగా కిషిడా
శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
టోక్యో: మాజీ దౌత్యవేత్త ఫుమియో కిషిడా(64)ను జపాన్ పార్లమెంట్ ప్రధానిగా ఎన్నుకున్నది. ఏడాదిపాటు ప్రధానిగా కొనసాగిన యోషిహిడే సుగా రాజీనామా చేయడంతో నూతన ప్రధానిని జపాన్ పార్లమెంట్ సోమవారం...
భారతీయ సంతతి జర్నలిస్టుకు పులిట్జర్
చైనాలో నిర్బంధశిబిరాలపై వార్తాకథనాలు
న్యూయార్క్ : భారతీయ సంతతికి చెందిన యువ మహిళా జర్నలిస్టు మేఘా రాజగోపాలన్కు ప్రతిష్టాత్మక పులిట్జర్ పురస్కారం దక్కింది. ఆమెతో పాటు మరో ఇద్దరు కాంట్రిబ్యూటర్లు కూడా ఈ అవార్డును...
జపాన్ సైనిక బడ్జెట్ పైపైకి
ఐక్యరాజ్య సమితి నిబంధనావళి ప్రకారం ప్రతి దేశమూ రక్షణ హక్కు కలిగి ఉంటుంది. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ, జపాన్ మిలిటరీ దుర్మార్గాలను చూసిన తరువాత ఆ రెండు దేశాల మిలిటరీలను...
యుపి సిఎం ఆదిత్యనాథ్ను నియంత కిమ్జోంగ్తో పోల్చిన కాంగ్రెస్
హత్రాస్ ఘటనకు నిరసనగా రాజస్థాన్లో మౌన ప్రదర్శన
జైపూర్: కాంగ్రెస్ రాజస్థాన్ నేతలు ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్ను ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్తో పోల్చారు. యుపిలోని హత్రాస్ జిల్లాలో 19 ఏళ్ల దళిత...