Home Search
కవిత్వం - search results
If you're not happy with the results, please do another search
ధిక్కార స్వరం కాళోజీ
అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి/ అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అంటూ ప్రజల గొడవను తన గొడవగా చెప్పినవాడు. పరుల కష్టం చూసి పగిలిపోవును గుండె /మాయ మర్మం...
‘ ఎలనాగ ‘ పుస్తకాల ఆవిష్కరణ
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలుగు నుంచి ఆంగ్లానికి అనువాదం చేసే అనువాదకుల సంఖ్యను విస్తృతంగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. హైస్కూలు...
నిఖిలేశ్వర్ సాహిత్య సంగమంలో దిగంబరులు
ప్రముఖ విప్లవ కవి శ్రీ నిఖిలేశ్వర్ రెండు రచనలు నిఖిల లోకం (ఆత్మకథ), సాహితీ సంగమం అనే పుస్తకాల ఆవిష్కరణ 13-/08-/2023 న హైదరాబాదులో జరిగింది. 11 ఆగస్టున 85 సంవత్సరాలు పూర్తి...
నిరుపేదల సమర గీతం గద్దర్
‘I have become a Communist because our party strives more than any other to know and to build the world, to make men clearer...
నిండూ అమాస నాడూ… గద్దర్ పాట వెనక కథ
22 సంవత్సరాల క్రితం... ‘విజయవిహారం’ పత్రికలో ఓ వ్యాసం రాయడానికి గద్దర్ని కలిశాం...నేనూ, గాయకుడూ, కవీ లెల్లె సురేష్. గద్దర్ని ఇంట ర్వ్యూ చేశాము. అందులో ఒక పాట గురించి ప్రత్యేకంగా రాశాం....
వడ్డేపల్లి కృష్ణకు దాశరథి స్మారక పురస్కారం ప్రదానం
కాచిగూడ: ప్రసిద్ధ మహాకవులు దాశరథి కృష్ణమాచార్య, డా.సి.నారాయణరెడ్డి జయంతుల సందర్భంగా తెలుగు భాషా చైతన్య సమితి ఆధ్వ ర్యంలో ప్రముఖ కవి, దర్శకులు వడ్డేపల్లి కృష్ణకు మహాకవి దాశరథి స్మారక పురస్కార ప్రదానోత్సవం...
ఛీత్కారాలు, పురస్కారాల మహాకవి
మహాకవి గుర్రం జాషువా (జులై 24) వర్ధంతి సందర్భంగా ఆయన రచనలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ అవార్డు గ్రహీత మహాకవి గుర్రం జాషువా...
ప్రతి మనసుకూ దగ్గరయ్యే..
హీ ఈజ్ .. బ్రాండ్ ఆఫ్ శాయరీ/ కవిత్వాన్ని ఇంత అందంగా చెప్పడం ఆయనకే సాద్యం/ మనిషితనం, యవ్వనం, గాయం జ్ఞాపకం అన్ని కవిత్వం చేస్తారు/ అది అత్మాశ్రయంలా కనపడుతుంది కానీ/ అత్యంతగా...
అగ్నిధారై కురిసిన కవి
గతాన్ని కాదనలేను, వర్తమానం వద్దనబోను, భవిష్యత్తు వదులుకోను, కాలం నా కంఠ మాల, నా పేరు ప్రజా కోటి, నా ఊరు ప్రజావాటిగా ప్రకటించుకున్న ప్రజా కవి దాశరధి కృష్ణమాచార్య. ‘నా తెలంగాణ...
తమిళ సంగం ప్రేమాక్షరం
ఒకప్పుడు ప్రాచీన తమిళదేశంలో మధురై కేంద్రంగా ఒక సాహిత్య సంఘం ఉండేదనీ, వారు ప్రతి ఏటా గ్రామాల నుంచి కవిత్వాన్ని సేకరించి దానిలో ఉత్తమ కవిత్వాన్ని సంకలనాలుగా రూపొందించారనీ ,కొన్ని వందల యేళ్ళ...
వశంకాని పరవశం
ఒక ప్రముఖ వార్తా పత్రికలో తన ఇంటర్వ్యూ వచ్చేంత వరకూ నాకు మానసా చామర్తి కవిత్వం పై ఆసక్తి కలిగింది కాదు. కవిత్వం గురించిన ఆమె అభిప్రాయాలూ, అటుతరువాత తన కవితలూ రెండింటినీ...
నిజాం నిరంకుశంను ఎదురించిన తత్వవేత్త వరకవి సిద్దప్ప
హైదరాబాద్: వరకవి సిద్దప్ప తెలంగాణ తొలి కవుల్లో ప్రథముడు, నిజాం నిరంకుశ వ్యవస్థను నిరసించిన తత్వవేత్త అని బిసి కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కాటం నరసింహ యాదవ్ పేర్కొన్నారు. ఆయుర్వేదాన్ని...
శాస్త్ర సాంకేతిక రంగాలకు మానవీయ విలువలు అవసరం: జూలూరు గౌరీశంకర్
హైదరాబాద్ : శాస్త్ర సాంకేతిక రంగాలకు మానవీయ విలువలు తోడైతేనే ఆ రంగాలలో సాధించిన ప్రగతి ప్రపంచానికి ఉపయోగపడుతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అన్నారు. శాస్త్ర సాంకేతిక...
కళింగాంధ్ర సాహితీ ప్రభ
ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబానలం ఎంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కర లెందరో. అని మహా కవి దాశరథి కృష్ణమాచార్యలు అన్నట్లు. విస్తృత కళింగాంధ్రలో విశాల సాహిత్య సృజన చేసి...
జూలై 1 నుంచి కొలకలూరి ఇనాక్ సాహితీ సప్తాహం
కాచిగూడ : ప్రముఖ సాహితీవేత్త శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపాధ్యక్షుడు ఆచార్య కొలకలూరి ఇనాక్ 85వ జన్మదినం సందర్భంగా త్యాగరాయగానసభ ఆధ్వర్యంలో సాహితీ సప్తాహం జూలై 1నుంచి 7వ తేదీ వరకు ఏడు...
రేపు సంగారెడ్డిలో యువ ఉత్సవ్
సంగారెడ్డి: యువతలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేందుకు రేపు యువ ఉత్సవ్ కార్యక్రమాన్నీ నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన అధికారి రంజిత్రెడ్డి తెలిపారు. కేంద్ర యువజన వ్యవహరాలు, మరియు క్రీడ మంత్రిత్వ శాఖ నెహ్రూ...
అకాడెమీ అవార్డులా! పందేరాలా?
కేంద్ర సాహిత్య అకాడెమీ తెలుగు అవార్డులు అంటే వందిమాగధులకు పందేరాలయినాయి. ప్రతిభతో పనిలేకుండానే ‘మనోడు’ అయితే చాలు వీరతాళ్ళు వేసేస్తున్నారు. ఆధిపత్య కులాలకు చెందిన అకాడెమీ పీఠాధిపతులు తమ తదనంతరమూ తమని సాహితీలోకంలో...
అమరులను పూజిస్తాం .. అవమానించే సంస్కృతి మాది కాదు: ఎంఎల్సి కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ : తెలంగాణ కోసం ‘ప్రాజెక్ట్ కెసిఆర్’ కార్యక్రమాన్ని చేపడుతున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ‘ ప్రాజెక్టు కెసిఆర్ ’ కింద తెలంగాణ కళలు ,...
విప్లవయుగ తరమెళ్లిపోతున్నది!
పురాణాల్లో త్రేతాయుగం, ద్వాపరయుగం అనే పదాలు కనబడతాయి. చరిత్రలో స్వర్ణయుగం అని రాజరిక పాలన కీర్తింపబడుతుంది. గత శతాబ్దం లో విప్లవం అనే మరో యుగం మొదలైంది. పాలక వ్యవస్థలపై సామాన్యులు సాయుధులై...
తెలంగాణలో ఆధ్యాత్మిక శోభ
వరంగల్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర అవతరణ తరువాత తెలంగాణలో ఆధ్యాత్మిక శోభ పరిఢవిల్లుతుందని సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో అన్ని దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి...