Home Search
కస్టమర్లు - search results
If you're not happy with the results, please do another search
కార్ల ధరలను 1.1% పెంచిన మారుతీ సుజుకీ
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ జనవరి 16 నుంచి కార్ల ధరలను పెంచింది. అన్ని మోడళ్ల ఎక్స్-షోరూమ్ ధర 1.1 శాతం పెరిగింది. 2022 ఏప్రిల్లో...
కలుగులో అమ్మాయిలు.. పట్టేసిన పోలీసులు
ముంబై: ముంబైలోని దహిసర్ ప్రాంతంలోని ఒక బార్ అండ్ రెస్టారెంట్పై పోలీసులు దాడి జరిపి అందులో ఏర్పాటు చేసిన ఒక రహస్య ప్రదేశంలో దాచిన 17 మంది యువతులను కాపాడారు. శుక్రవారం రాత్రి...
అంతర్జాతీయ సెక్స్ రాకెట్ ముఠా గుట్టురట్టు
మన తెలంగాణ/హైదరాబాద్: అంతర్జాతీయ సెక్స్ రాకెట్ ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర సారథ్యంలో పోలీసులు అత్యంత చాకచక్యంగా ఈ ముఠాను అదుపులోకి తీసుకుని ముఠాకు...
‘ఎన్ఎస్ఈ నౌ ’ లేకుంటే ‘జిరోధా’ వచ్చేదే కాదు: నితిన్ కామత్
బెంగళూరు: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా 30వ వార్షికోత్సవ సందర్భంగా ‘జిరోధా’ సిఈఓ నితిన్ కామత్ ట్విటర్ ద్వారా ఎన్ఎస్ఈ కి కృతజ్ఞతలు తెలిపారు. తమ కంపెనీ ఎన్ఎస్ఈ ఫ్రీ సాఫ్ట్వేర్...
అమెజాన్ ఫుడ్ డెలివరీ మూసివేత
బెంగళూరు: ఈ కామర్స్ దిగ్గజం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి భారత్లో ఫుడ్ డెలివరీ బిజినెస్ను మూసివేస్తున్నామని అమెజాన్ ప్రకటించింది. స్విగ్గీ, జొమాటోతో పోటీపడలేక వెనక్కి తగ్గిన అమెజాన్...
హైదరాబాద్, బెంగళూరులో జియో ట్రూ 5జి సేవలు షురూ..
జిబిపిఎస్ ప్లస్ వేగంతో అపరిమిత 5జి డేటా ఆఫర్
న్యూఢిల్లీ : దక్షిణాదిలో ముఖ్య నగరాలు హైదరాబాద్, బెంగళూరులో జియో ట్రూ 5జి సేవలను ప్రారంభించామని రిలయన్స్ జియో ప్రకటించింది. ‘జియో వెల్కమ్ ఆఫర్’లో...
రేపటి నుంచే డిజిటల్ కరెన్సీ ‘పైలట్’ : ఆర్ బిఐ
న్యూఢిల్లీ: ప్రభుత్వ సెక్యూరిటీలలో లావాదేవీల కోసం సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ - డిజిటల్ రూపాయి (హోల్సేల్ విభాగం) యొక్క మొదటి ‘పైలట్’ మంగళవారం ప్రారంభించబడుతుందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ప్రభుత్వ సెక్యూరిటీలలో.....
రెస్టారెంట్లో చేపల వేట
జపాన్ ఒసాకాలో సందడి
టోక్యో : జనం ఇప్పుడు జపాన్లోని జాఓ రెస్టారెంట్కు ఎగబడుతున్నారు. అక్కడికి వెళ్లేవారు నచ్చిన చేపను గాలమేసి పట్టుకుని చేపకూర కోసం ఆర్డర్ ఇవ్వవచ్చు. సాధారణంగా ఎవరైనా ఓ హోటల్కు...
సైకో వీరంగం… ఒకరు మృతి… ఫుట్బాల్ ఆటగాడిని పొడిచి
రోమ్: ఇటలీలోని మిలాన్ ప్రాంతంలో ఓ సైకో సూపర్ మార్కెట్లో చొరబడి విచాక్షణరహితంగా పొడిచాడు. సూపర్ మార్కెట్లో ఓ అగంతకుడు కనపడిన ప్రతి ఒక్కరిని కత్తితో పొడిచాడు. సూపర్ మార్కెట్ క్యాషియర్ పొడవడంతో...
డిహెచ్ఎల్ ఎక్స్ ప్రెస్ ఇండియా దీపావళి ఆఫర్
ముంబై: ప్రపంచ అగ్రగామి ఇంటర్నేషనల్ ఎక్స్ ప్రెస్ సర్వీస్ ప్రొవైడర్ అయిన డీహెచ్ఎల్ ఎక్స్ప్రెస్ మరోసారి ఈ పండుగ సంతోషాన్ని విస్తరింపజేస్తోంది. రిటైల్ కస్టమర్లు 2 కిలోలకు పైబడి ఉండే అంతర్జాతీయ షిప్...
ముంబైలో 5వ ఎడిషన్ మోతీలాల్ ఓస్వాల్ బిజినెస్ ఇంపాక్ట్ కాన్ఫరెన్స్
హైదరాబాద్: దేశవ్యాప్తంగా నిరంతరంగా విస్తరిస్తున్న ఫ్రాంచైజీ నెట్వర్క్ను ప్రేరేపించడానికి, అందులో లీనమవ్వడానికి, బ్రోకింగ్ సేవలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు వారిని సత్కరించడానికి గాను, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (MOFSL) తన 5వ...
చిత్తూరులో ఓలా ఎలెక్ట్రిక్ ప్రత్యేక ఆఫర్లు
ఒకే చోట అన్ని సర్వీసులనూ అందజేసే లక్ష్యముతో, అనుభవ కేంద్రము విద్యుత్ వాహన ఔత్సాహికులకు ఓలా యొక్క విద్యుత్ వాహన టెక్నాలజీని అనుభవించడానికి, వాహనాలకు సంబంధించి ఏదైనా సమాచారమును సేకరించుకోవడానికి వీలు కలిగిస్తుంది....
రూ.15 వేలకే జియో ల్యాప్టాప్
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో 4జి సపోర్ట్తో తక్కువ ధర ల్యాప్టాప్ను విడుదల చేయబోతోంది. దీని ధర కేవలం రూ.15,000 ఉండనుంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని కంపెనీ జియోబుక్ కోసం క్వాల్కామ్, మైక్రోసాఫ్ట్తో భాగస్వామ్యం...
ఆర్థిక వ్యవస్థకు దొంగ దెబ్బ గిగ్ వర్క్
గత రెండు దశాబ్దాలలో పని, ఉపాధి తన రూపాన్ని పెద్దయెత్తున మార్చుకొంది. ఈ మార్పు ఆర్థిక, రాజకీయ, సాంకేతిక అంశాలు పరస్పరం బలోపేతం చేసుకోవడంపైన ఆధారపడింది. పనికి సంబంధించిన సాంప్రదాయ రూపాలు ఉనికిలో...
1 నుంచి ఆర్బిఐ కార్డ్ టోకెనైజేషన్ కొత్త నిబంధనలు
ముంబయి : డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డుల దుర్వినియోగానికి సంబంధించి కార్డుదారుల నుంచి తరుచుగా ఫిర్యాదులు రావడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు అమలు చేయనుంది. ఆర్బిఐ తన...
ఎస్బిఐ కార్డులో తొలిసారిగా ‘క్యాష్ బ్యాక్ ఎస్బిఐ కార్డు’
న్యూఢిల్లీ: భారతదేశపు అతిపెద్ద ప్యూర్ ప్లే క్రెడిట్ కార్డు జారీ చేసే ఎస్బిఐ కార్డ్, భారతదేశంలో మొట్టమొదటి, అత్యంత సమగ్రమైన క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు అయిన 'క్యాష్ బ్యాక్ ఎస్బిఐ కార్డ్'ను...
ఎస్బిఐ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ)తమ ఖాతాదారుల సేవలో మరో ముందుడుగు వేసింది. సాంకేతికతపరంగా సేవలను విస్తృతం చేసింది. ఈక్రమంలో వాట్సాప్ ద్వారా తమ ఖాతాదారులకు...
అంతరాష్ట్ర డ్రగ్స్ విక్రేత అరెస్ట్
లక్ష విలువైన డ్రగ్స్ స్వాధీనం
నిందితుడికి 600మంది కస్టమర్లు ఉన్నారు
వివరాలు వెల్లడించిన ఈస్ట్జోన్ డిసిపి చక్రవర్తి గుమ్మి
హైదరాబాద్: నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్న అంతరాష్ట్ర విక్రేతను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు...
డిజిటల్ లోన్ కంపెనీలకు ఆర్బిఐ మార్గదర్శకాలు
అనుమతి పొందిన కంపెనీలకే డిజిటల్ రుణాల అర్హత
కస్టమర్ వ్యక్తిగత సమాచారం రక్షణ బాధ్యత రుణ సంస్థదే
మోసాలకు చెక్ పెట్టేందుకు తొలి దశ నిబంధలు జారీ
న్యూఢిల్లీ : మోసాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాల సంఖ్య...
‘6గురు’ ప్రముఖులకు నోటీసులు?
మన తెలంగాణ/హైదరాబాద్ : చీకోటి హారంలో ఆరుగురు రాజకీయ ప్రముఖులకు ఇడి నోటీసులు పంపినట్లు తెలిసింది. వీరంతా శనివారమే విచారణకు హాజరు కావాలని ఆదేశించినట్లు సమాచారం. నాలుగు రోజుల పాటు చీకోటి పాటు...