Home Search
కేరళ సిఎం పినరయి విజయన్ - search results
If you're not happy with the results, please do another search
ఐఒఎ అధ్యక్షురాలు పిటి ఉష కంట కన్నీరు..
న్యూఢిల్లీ: లెజెండ్రీ అథ్లెట్, భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పిటి ఉష శనవారం మీడియా ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. కోజీకోడ్లో ఉన్న ఆమె అకాడమీలో అక్రమ కట్టడాలు, అకాడమీలో గుర్తుతెలియని వ్యక్తుల సంచారంతో...
కంటి వెలుగు-2 ప్రారంభం
మన తెలంగాణ/ఖమ్మం: రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్సింగ్ మాన్తో పాటు యూపి మాజీ సిఎం...
మార్పుకు నాంది
మన తెలంగాణ/ఖమ్మం : హస్తినలో సత్తా చాటి ఎర్రకోటపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా రాజకీయ చైతన్యానికి పురిటిగడ్డ ఖమ్మం అడ్డా నుంచి భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) బుధవారం (నేడు) సమరశంఖం...
బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు భారీగా జన సమీకరణ…
గ్రేటర్ నగరం నుంచి 2లక్షలమంది తరలింపుకు ప్లాన్
10వేల వాహనాలను సిద్దం చేసిన బీఆర్ఎస్ నాయకులు
ఇప్పటికే పలు మార్లు నియోజకవర్గాల నేతలతో సమావేశాలు
ప్రతి డివిజన్కు ఒక బస్సును ఏర్పాటు చేసిన పార్టీ సీనియర్లు
మన తెలంగాణ,సిటీబ్యూరో:...
గవర్నర్ల సమాంతర పాలన!
గవర్నర్లు మంత్రులను తొలగించగలరా? ఒక మంత్రిని తొలగించాలంటూ కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ముఖ్యమంత్రిని కోరడం సంచలనం సృష్టించింది. బిజెపియేతర పార్టీల పాలనలోని రాష్ట్రాల గవర్నర్లు రానురాను సమాంతర పాలకులు అయిపోతున్నారు....
కాంగ్రెస్ సీనియర్ నేత కటీకల్ శంకరనారాయణన్ కన్నుమూత
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత కటీకల్ శంకరనారాయణన్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనార్యోగంతో బాధపడుతోన్న ఆయన కేరళలోని పాలక్కాడ్లో తన నివాసంలో తుది శ్వాస విడిచారు. శంకరనారాయణన్ మృతి పట్ల...
సమాలోచన
ఢిల్లీలో పలువురు నేతలతో ముఖ్యమంత్రి కెసిఆర్ మంతనాలు
రాజ్యసభలో బిజెపి సభ్యులు సుబ్రహ్మణ్యన్ స్వామి, రైతు ఉద్యమ నేత రాకేశ్ టికాయత్తో చర్చలు
సిఎం కెసిఆర్ ఆహ్వానంపై గురువారంనాడు ఢిల్లీ తుగ్లక్రోడ్డులోని ఆయన నివాసానికి...
బిజెపి ముక్త్ భారత్కు ఒక్కటవుదాం
మీలాంటి వాళ్లు ముందుకు రావాలి
సిఎం కెసిఆర్తో కమ్యూనిస్టు నేతలు
మోడీ పాలనలో సామాన్యుల బతుకు
భారమైంది ఈ దుర్మార్గాన్ని అంతం
చేసేందుకు ప్రగతిశీల శక్తులు
కలిసిపోరాడాలి బిజెపి విభజన
రాజకీయాలు దేశ...
సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాలు ప్రారంభం
రాజకీయ ముసాయిదాపై చర్చిస్తాం: ఏచూరి
హైదరాబాద్: మూడు రోజుల పాటుకొనసాగే సిపిఐ కేంద్ర కమిటీ సమావేశాలు హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి,...
క్రమంగా కరోనా కోరలు
కేరళలో కొత్తగా ఆరు, కర్ణాటకలో మూడు, పూణెలో మరో 3 కేసులు నమోదు
31 వరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమాహాళ్లు మూత
దేశంలో మొత్తం 59 మందికి కోవిడ్ 19 పాజిటివ్
ఇరాన్ నుంచి 58 భారతీయులు...
‘కా’ ఆందోళనలపై ప్రధాని వ్యాఖ్యల్లో వాస్తవం లేదు
ఘాటుగా స్పందించిన కేరళ సిఎం పినరయ్
తిరువనంతపురం : కేరళలో ‘కా’ కు వ్యతిరేకంగా జరిగే ఆందోళనల్లో తీవ్రవాదులు అక్రమంగా ప్రవేశిస్తున్నారని ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా...