Saturday, April 20, 2024
Home Search

గోదావరి నది - search results

If you're not happy with the results, please do another search
Employee death

పర్ణశాల గోదావరిలో పడి వ్యక్తి మృతి..

మన తెలంగాణ/దుమ్ముగూడెం: పర్ణశాల పుణ్యక్షేత్రంలో ఆదివారం స్వామివారి తెప్పోత్సవం సందర్భంగా గోదావరి నది మధ్యలో బాణా సంచా కాలుస్తుండగా.. నిప్పు రవ్వ మందుగుండు సామాగ్రిపై పడటంతో చెలరేగిన మంటలతో ప్రమాదవశాత్తు నదిలో పడిపోయిన...

నీటి నిర్వహణలో ఘోర వైఫల్యం

15లక్షల ఎకరాలను ఎండబెట్టారు 209 మంది రైతులు ఉసురు తీశారు జలధారలను ఎడారులుగా మార్చారు చవటలు, దద్దమ్మలు, అసమర్థ్ధులు పొలంబాటలో ప్రభుత్వంపై నిప్పులు కురిపించిన బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్/సిరిసిల్ల : ఈ...
A watercourse tree in Kintukuru forest

కింటుకూరు అటవీప్రాంతంలో ఓ జలధార వృక్షం

పాపికొండలు ప్రాంతంలో అరుదైన జలధార వృక్షం అరుదైన నల్ల మద్ది చెట్టు ఈ చెట్టు నుంచి 20 లీటర్ల వరకు నీరు వస్తుందని వెల్లడి కింటుకూరు: గోదావరి నది పరీవాహక ప్రాంతంలోని పాపికొండలు వద్ద అరుదైన వృక్షాన్ని...
dead storage in Sri sailam and Nagarjuna sagar

అడుగంటిన జలాశయాలు

నిల్వ సామర్ధంలో 70శాతం పైగా ఖాళీ 963టీఎంసీలకు ..ఉన్నది 295 టీఎంసీలు గత ఏడాది ఈ టైంకు 511టిఎంసీలు నిల్వ డెడ్‌స్టోరేజికి చేరిన శ్రీశైలం అదేబాటలో మరో 3అడుగుల్లో సాగర్ ఉస్సూరుమంటున్న కృష్ణా..గోదావరి పరివాహకం తుంగభద్రలో తేలిన ఇసుక...
Harish Rao Meets Farmers in Jangaon

రైతుల బాధలను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది: హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. రైతులు చనిపోతే ఒక్క రైతు కుటుంబాన్ని కూడా మంత్రులు పరామర్శించిన పాపాన...
Medigadda

మేడిగడ్డపై ఎన్నో సందేహాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న లక్షంతో లక్షన్నర కోట్ల రూపాలయ ప్రజాధనం వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంలో వైఫల్యాలకు గల కారణాలు ..వాటి వెనుక దాగిన...

మాజీ ఇఎన్‌సిపై ప్రశ్నల వర్షం

మనతెలంగాణ/హైదరాబాద్ : గోదావరి నదిపై ఉన్న మేడిగడ్డ బ్యారేజి కుంగిపోయన ఘటనలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటి ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ రాష్ట్ర నీటిపారుదల శాఖకు చెం దిన కీలక అధికారులను...

రైతులను కన్నీరు పెట్టిస్తున్న కాంగ్రెస్ సర్కార్

రైతు రాజ్యం తెస్తామన్నారు...ఇప్పుడు రైతులను కాంగ్రెస్ కన్నీరు పెట్టిస్తోంది’ అని కరీంనగర్ మాజీ ఎంపి బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్‌లో మాజీ సిఎం కెసిఆర్ కదనభేరి సభను విజయవంతం చేయాలని, ఎంఎల్‌ఎ...

అరకొర సమాచారంపై అయ్యర్ అసహనం

మనతెలంగాణ/హైదరాబాద్ :అడిగిన వాటికి సరైన సమాధానాలు చెప్పటంలో తడబాటు.. సాంకేతికంగా రి కార్డుల్లో ఉన్న వాటికి నిర్మాణాలలో ఉన్న వాటికి మధ్య తేడాలెందుకు లాంటి ములుకుల్లాంటి ప్రశ్నలకు తత్తరపాటు ..పొంతనలేని వివరణలు ..కప్పదాటు...
Experts astonished on Medigadda and Annaram Barrage breakups

నివ్వెరపోయిన నిపుణులు

మేడిగడ్డ, అన్నారం పగుళ్లను చూసి ఆశ్చర్యపోయిన డ్యామ్ సేఫ్టీ బృందం మూడు బ్యారేజిలపై ముగిసిన క్షేత్రస్థాయి అధ్యయనం సాంకేతిక కోణాల్లోనే లోతుగా పరిశీలన నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టి ప్రతినిధులతో చర్చలు సబ్‌కాంట్రాక్టర్లకు ప్రవేశం...
Minister Uttam Kumar Reddy Meeting with NDSA Committee

ఆధునిక టెక్నాలజీతో మేడిగడ్డకు పరీక్షలు

నిపుణుల కమిటీకి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అధికారులు ఎవరైనా సమాచారం దాచి ఉంచితే కఠిన చర్యలు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టిని బాధ్యులుగా చేస్తాం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచంలో...
Expert Committee to Medigadda

మేడిగడ్డకు నిపుణుల కమిటీ

మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంలో దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం సుందిళ్ల బ్యారేజిలను పరిశీలించేందుకు నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ నియమించిన నిపుణుల కమిటీ బుధవారం రాష్ట్రానికి రానుంది . కేంద్ర...
Arrival of NDSA Expert Committee on 6

6న ఎన్‌డిఎస్‌ఎ నిపుణుల కమిటీ రాక

మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు నిర్మాణాన్ని పరిశీలించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రత్యేక నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్...

కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద బ్లండర్

మనతెలంగాణ/హైదరాబాద్ :గోదావరి నదీజలాలను వినియోగించుకునేందుకు గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగు నీటి పథకం తప్పుల తడక అని కేంద్ర ప్రభుత్వ జల్‌శక్తిశాఖ సలహాదారు వెదిరె శ్రీరాం వెల్లడించారు. గురువారం...
Annaram-and-Medigadda-safety checkups

అన్నారం, మేడిగడ్డ సేఫ్టీపై తనిఖీలు

మనతెలంగాణ/హైదరాబాద్/కాళేశ్వరం : కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంలో అంతర్బాగంగా గోదావరి నదిపై ఉన్న బ్యారేజిలను డ్యామ్ సేఫ్ట్టీ అథారిటి నిపుణుల బృందం పరిశీలించింది. మంగళవారం కాళేశ్వరం ఇఎన్‌సి సుధాకర్‌రెడ్డి డ్యామ్‌సేఫ్టీ అథారిటి బృందానికి...
Medigadda

మేడిగడ్డు కాలం గడిచేదెప్పుడు?

రాజకీయాలకు కేంద్ర బిందువుగా బ్యారేజీ మనతెలంగాణ/హైదరాబాద్:  ఉత్తర తెలంగాణ ప్రాంతంలో లక్షలాది ఎకరాల ను గోదావరి నదీజలాలతో సస్యశ్యామలం చేస్తూ ఏటా రెండు సీజన్లలో వ్యవసాయపనులపైనే ఆధారపడ్డ లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ గత...
Uttam Kumar Reddy

నిపుణుల సూచన మేరకే మేడిగడ్డపై ముందుకు

మనతెలంగాణ/హైదరాబాద్ : గోదావరి నదిపై నిర్మించిన మేడిగడ్డ బ్యారేజి కుంగిపోయి బీటలు వారిన ఘటనలో దాని భవితవ్యాన్ని తేల్చేందుకు ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి...
Kaleshwaram is a handicap

కాళేశ్వరం గుదిబండ

మన తెలంగాణ / హైదరాబాద్ : గోదావరి నదీజలాల ఆధారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పధకం లాభదాయకం కాదని భారత కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ తేల్చిచెప్పింది. కేంద్ర...
medigadda barrage

మేడిగడ్డలో 5 లోపాలు

2019లో బ్యారేజీని ప్రారంభించాక ఆపరేషన్, మెయింటనెన్స్ పట్టించుకోలేదు బ్యారేజీ పటిష్టతకు సంబంధించిన ప్రమాణాలేవీ పాటించలేదు 2020 మే 18నే బ్యారేజీ డ్యామేజీ అయింది దెబ్బతిన్న ప్రాంతానికి రిపేర్లు చేయలేదు ఎన్నిసార్లు నోటీస్...
Polavaram will be completed by March 2026

2026 మార్చికి పోలవరం పూర్తి

మనతెలంగాణ/హైదరాబాద్ :  ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నదిపై నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు పనుల పూర్తి గడువు తేదీని కేంద్ర ప్రభుత్వం సవరించింది. గురువారం కొత్త గడువును ప్రకటించింది. పదే పదే మారుతున్న గడుపు...

Latest News