Home Search
గ్రామాలు అభివృద్ధి - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్కు ఓటేస్తే మూడు గంటల కరెంటే
పోతిరెడ్డిపల్లి ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి
కోస్గి: మోసపూరిత కాంగ్రెస్ గ్యారంటీలతో ప్రజల ముందుకు వస్తున్న కాంగ్రెస్కు ఓటేస్తే 24 గంటల కరెంట్ మూడు గంటలు కావడం ఖాయమని కొడంగల్ ఎమ్మెల్యే...
ఇదే కెసిఆర్ లక్ష్యం: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
మిడ్జిల్: రాష్ట్ర సంపాదన పెంచి బడుగు బలహీన వర్గాల పేదలకు పంచాలనే లక్ష్యంతో సిఎం కెసిఆర్ పని చేస్తున్నారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండల పరిధిలోని ఓ...
రాష్ట్రమంతటా గులాబీ హోరు
ఈ నెల 16న ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల ప్రచార శంఖం పూరించనున్నారు. ఓరుగల్లు కేంద్రంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని అధికారికంగా సిఎం కెసిఆర్ ప్రారంభించనున్నారు. అదే రోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతి...
మెడికల్ కాలేజీతో నర్సంపేటకు మహర్ధశ వచ్చింది: కవిత
వరంగల్: నర్సంపేటలో మెడికల్ కాలేజీతో మహర్ధశ వచ్చిందని ఎంపి మాలోతు కవిత తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో మెడికల్ కాలేజీ కోసం భూమిపూజ చేసిన సందర్భంగా మాలోతు కవిత మాట్లాడారు. మన గ్రామాలు,...
పాలమూరు పునరుజ్జీవన కర్మయోగి
తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ ఆకాంక్ష ప్రజల స్వప్నంగా ఉన్న కృష్ణా, గోదావరి నదీ జలాలను చేను, చెల్కలకి, చెరువులను నింపడానికి తాగు...
అవార్డు గ్రామాలకు రూ.10 లక్షల ప్రోత్సాహకం : మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్ : రాష్ట్ర స్థాయిలో అవార్డులు తీసుకున్న ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు చొప్పున ప్రోత్సాహక బహుమతిగా అందజేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు....
ప్రజా సేవే ధ్యేయం.. ప్రజలే నా బలగం
తెలకపల్లి : ప్రజాసేవే నా లక్షం ప్రజలే నా బలగం అని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారం పదేళ్ల ప్రజా ప్రస్థానంలో భాగంగా మండలంలోని పెద్దపల్లి, గౌతమ్ పల్లి,...
మత తంత్రంతో జాగ్రత్త
బిజెపి కుట్రలను యువత గుర్తించాలి
హిందువులు, ముస్లింలు సహా అన్ని వర్గాలకు బిజెపి ఒరగబెట్టిందేమీ లేదు
మహారాష్ట్రలో ఎన్ని నదులున్నా గ్రామాలకు నీళ్లందక గోస
అక్కడి ప్రజలు ఇప్పటికైనా మేల్కోవాలి.. లూటీని గుర్తించాలి
బిఆర్ఎస్తోనే దేశంలో సమూల మార్పులు:...
సిద్ధిపేటలో ఏకగ్రీవ తీర్మానాలు..
సిద్దిపేటలో ఎన్నిక ఏదైనా ఏకగ్రీవం అని మరో సారి సిద్దిపేట ప్రజలు నిరూపించారు. ఆదివారం రోజున మంత్రి హరీష్ రావుకు ఏకగ్రీవ తీర్మానాలు అందజేశారు. ఒక వైపు గ్రామాలు మరో వైపు పలు...
జీవవైవిధ్యానికి రక్ష హరితహారం
తెలంగాణ రాష్ట్రంలో అడవుల శాతాన్ని పెంచాలని సిఎం కెసిఆర్ హరితహారం పథకాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు, నగరాలు పచ్చగా ఉండేందుకు, ఆహ్లాదకర వాతావరణం అంతటా విస్తరించేలా తెలంగాణ ప్రభుత్వం...
మీరందరూ ప్రభుత్వ ఉద్యోగులే: హరీష్ రావు
మెదక్: ఇవాల్టి నుంచి మీరందరూ ప్రభుత్వ ఉద్యోగులేనని మరింత ఉత్సాహంతో కష్టపడి పని చేయాలని కోరుకుంటున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. మెదక్ నియోజకవర్గంలో 75 మంది పంచాయితీ సెక్రటరీ రిజర్వేషన్ చేస్తూ...
బిఆర్ఎస్లో భారీగా చేరికలు
పెద్ద కొడప్గల్: పెద్ద కొడప్గల్ మండలంలోని బాబుల్ గాం గ్రామానికి చెందిన ముదిరాజ్, ముస్లిం సోదరులు, యువకులు, మహిళలు కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార బిఆర్ఎస్ పార్టీలో గ్రామ అధ్యక్షుడు వీరారెడ్డి ఆధ్వర్యంలో...
ప్రజా సంక్షేమానికి మనమందరం బాటలు వేద్దాం
సర్వసభ్య సమావేశంలో విప్, ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు
అచ్చంపేట రూరల్: ప్రజా సంక్షేమానికి మనమందరం బాటలు వేద్దామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎంపిడిఓ...
ప్రజా సంక్షేమానికి మనమందరం బాటలు వేద్దాం
అచ్చంపేట రూరల్: ప్రజా సంక్షేమానికి మనమందరం బాటలు వేద్దామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిపి శాంతాబాయి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య...
దేశమే ఆశ్చర్యపోయేలా ఉద్యోగులకు ఐఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : రైతు రుణమాఫీ నెల రోజుల్లో పూర్తి చేస్తామని, రాష్ట్రంలో మళ్లీ అధికారం తమదేనని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అన్నారు. ప్రస్తుతం కంటే మరో 7, 8 సీట్లు ఎక్కువగానే వస్తాయని...
ఓఆర్ఆర్ టెండర్లలో అవినీతి నిరూపిస్తే రాజకీయ సన్యాసం
మన తెలంగాణ/హైదరాబాద్: ఔటర్ రింగ్ నిర్వహణ టెండర్లలో అవినీతి జరిగిందని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సవాల్ విసిరారు. ఆరోపణలు ఉన్న కంపెనీకి అతి తక్కువ ధరకు 30...
కొత్తగా మండలాలు, రెవెన్యూ డివిజన్లు ప్రకటించాలి
శాసనసభ జీరో అవర్లో శాసనసభ్యుల డిమాండ్
హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా శనివారం జీరో అవర్లో వివిధ జిల్లాలకు చెందిన శాసనసభ్యులు పలు డిమాండ్లను ప్రస్తావించారు. ప్రధానంగా నూతనంగా రెవెన్యూ...
మూడు గ్రామ పంచాయతీలుగా భద్రాచలం: ఎర్రబెల్లి
భద్రాద్రి కొత్తగూడెం: పరిపాలన సౌలభ్యం కోసం భద్రాచలాన్ని మూడు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర శాసన సభ మరోసారి ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు గవర్నర్ తిప్పి పంపిన బిల్లును...
మణిపూర్ ఎందుకు మండుతోంది?
మణిపూర్ మండుతోంది. అయితే అగ్గిరాజేసింది ఎవరు? దానంతట అదే అంటుకుందా? దాన్ని ఊది ఊది పెనుమంటగా మార్చిందెవరు ? అక్కడి ఆదివాసీలేనా? ఇదంతా కేవలం మెయితీలు అనే ఒక తెగకు షెడ్యుల్డ్ తెగ...
స్వచ్ఛత క్రానికల్స్లో సిద్ధిపేటకు చోటు
హైదరాబాద్ : జాతీయ స్వచ్ఛత క్రానికల్స్లో రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాకు చోటు దక్కింది. జిల్లాలోని ములుగు మండలం క్షీరసాగర్, మండల కేంద్రమైన చిన్నకోడూర్ గ్రామాల విజయ గాథలు ప్రచురితమయ్యాయి. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం...