Home Search
జర్నలిజం - search results
If you're not happy with the results, please do another search
మహిళా జర్నలిస్టులకు ఆర్ధికసాయం కింద 5 లక్షల రూపాయలిస్తాం
మిగిలిన అంశాలను సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తాం
మీడియా అకాడమీ జర్నలిస్టుల సంక్షేమం కోసం బాగా పనిచేస్తోంది
మహిళా జర్నలిస్టుల శిక్షణ తరగతుల కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డిలు
మనతెలంగాణ/హైదరాబాద్: ...
గడ్కరీ ఉవాచ!
రాజకీయ నాయకుల అభిప్రాయాల వెనుక విచిత్రమైన వ్యూహాలుంటాయి. ఒకే పార్టీకి చెందిన అగ్ర నేతలిద్దరూ ఒకే విషయం మీద భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చడం, విరుద్ధ వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కాంగ్రెస్ లేని భారతాన్ని...
పటిష్ట కాంగ్రెస్తోనే ప్రజాస్వామ్య భారతం
జర్నలిజం అవార్డుల సభలో గడ్కరీ వ్యాఖ్యలు
పుణే : పటిష్ట కాంగ్రెస్ దేశంలోని ప్రజాస్వామ్యానికి అత్యవసరం అని కేంద్ర జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రతిపక్షాల స్థానాన్ని క్రమేపీ ప్రాంతీయ పార్టీలు...
ఉత్తరాఖండ్ అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్గా రితు ఖండూడి భూషణ్!
డెహరాడూన్: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికయిన రితు ఖండూడి భూషణ్ ఏకగ్రీవంగా అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికయ్యారు. ఆమె విధానసభ తొలి మహిళా స్పీకర్గా ఎన్నికయ్యారు. ఆమె తన నామినేషన్ పత్రాన్ని గురువారం సమర్పించారు....
పత్రికలతో విద్వేష ప్రచారాలు తగునా
న్యూఢిల్లీ : ఎన్నికలు తరువాతి దశలో మీడియా వ్యవహరిస్తున్న తీరు జర్నలిజపు విలువకు అనుగుణంగా లేదని కేంద్ర మంత్రి వి మురళీధరన్ విమర్శించారు. మాతృభూమి పత్రిక శతజయంతి ఉత్సవాల సందేశంలో ఆయన స్పందన...
యుద్ధంపై మీడియా ద్వంద్వ ప్రమాణాలు
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, శాంతి నెలకొనేందుకు ఎన్ని రోజులు పడుతుందో అని యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఎక్కువ రోజులు కొనసాగితే అది వారూ వీరూ అనే తేడా లేకుండా...
యూట్యూబ్ చానెళ్లపై ఐటి శాఖ నిఘా
కేంద్ర మార్గదర్శకాలు పాటించని వారిపై చర్యలు
రంగంలోకి దిగిన ఐటి, పోలీసు శాఖ
హైదరాబాద్: రాష్ట్రంలో దాదాపు 200 యూట్యూబ్ వార్తా చానెళ్ల ప్రసారాలపై అటు ఐటిశాఖ, ఇటు పోలీసు శాఖ నిఘా సారించడంతో...
దేవులపల్లి అమర్కు ‘ఆటా’ ఎక్సలెన్స్ అవార్డు
మనతెలంగాణ/ హైదరాబాద్: జర్నలిజం రంగంలో విశేష కృషి చేసినందుకు అమెరికా తెలుగు సంఘం దేవులపల్లి అమర్ను ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా, అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా ప్రముఖ జర్నలిస్టు...
జనవరి 6న మెగా ఉర్దూ జాబ్ మేళా
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూ నివర్సిటీ, సెట్విన్,హైదరాబాద్ బలహీన వర్గాల అభి వృద్ధి సంక్షేమ సంఘంతో కలిసి ఎస్ఎస్సి, ఇంటర్, గ్రాడ్యుయేషన్,పోస్ట్ గ్రాడ్యుయేషన్...
టిఆర్ఎస్ రాతిగోడ ఏం చేయలేరు
రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను
లాగడం తగదు దుష్ప్రచారం బిజెపికి
బాగా తెలిసిన విద్య : మంత్రి హరీశ్
ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి
సహిస్తున్నాం : మంత్రి పువ్వాడ
తీన్మార్ మల్లన్నది బాధ్యతారాహిత్యం
: ఆర్ఎస్...
మీరు నేర్పిస్తున్న సంస్కారం ఇదేనా?
కుటుంబసభ్యులపై నీచమైన వ్యాఖ్యలు
చేయాలని తెలంగాణ బిజెపి నేతలకు
చెబుతున్నారా? నా కుమారుడి
శరీరాకృతిపై దిగజారుడు కామెంట్లు
సిగ్గుచేటు మోడీ, అమిత్షాలపై మేం
కూడా ఇదే తరహాలో స్పందిస్తామని
ఎందుకు అనుకోవద్దు ఇప్పటికైనా
నిలువరించకపోతే...
నీరా రాడియాకు డజన్లకొద్దీ సంస్థలు…
ముంబయి: నీరా రాడియా ఓ కార్పొరేట్ లాబీయిస్టు అని పండోరా పేపర్లు పేర్కొంటున్నాయి. ఆమె లండన్లోని సంజయ్ నెవాటియా ద్వారా విదేశీ లావాదేవీలు నిర్వహిస్తుంటుంది. రాడియా పేరు ఇదివరలో పనామా పేపర్లలో, పారడైజ్...
చిలక మనదే… మాట్లాడిస్తుంది చంద్రబాబు: కెటిఆర్
హైదరాబాద్: సెప్టెంబర్ 2న 12769గ్రామ పంచాయతీలు, 142 మున్సిపాలిటీలలో జెండా పండుగతో పాటు అదే రోజు నుంచి గ్రామ కమిటీల నిర్మాణం మొదలవుతుందని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. టిఆర్ఎస్ భవన్...
పెగాసస్ ప్రాజెక్టు నివేదికకు కట్టుబడి ఉన్నాం
న్యూఢిల్లీ: పెగాసస్ ప్రాజెక్టులో వెల్లడించిన వివరాలను అంతర్జాతీయ మానవ హక్కుల గ్రూపు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గురువారం గట్టిగా సమర్థించుకుంది. అంతేకాదు ఆ నివేదికలోని డేటాకు ఎన్ఎస్ఓ గ్రూపునకు చెందిన మెగాసస్ స్పైవేర్ టార్గెట్లుగా...
భారతీయ సంతతి జర్నలిస్టుకు పులిట్జర్
చైనాలో నిర్బంధశిబిరాలపై వార్తాకథనాలు
న్యూయార్క్ : భారతీయ సంతతికి చెందిన యువ మహిళా జర్నలిస్టు మేఘా రాజగోపాలన్కు ప్రతిష్టాత్మక పులిట్జర్ పురస్కారం దక్కింది. ఆమెతో పాటు మరో ఇద్దరు కాంట్రిబ్యూటర్లు కూడా ఈ అవార్డును...
ఆంధ్రప్రదేశ్లో క్రూర రాజకీయ క్రీడ
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి ఓ వైపు కరాళ నృత్యం చేస్తూ రోజూ వంద ల సంఖ్యలో ప్రాణాల్ని తీసుకెళ్తూ వుంది. దీని కట్టడికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన చర్యలన్నీ యుద్ధప్రాతిపదికన తీసుకొంటున్నారు....
నీతి అయోగ్ స్పెషల్ సెక్రటరీగా నల్లగొండ జిల్లా వాసి రాజేశ్వర్
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా నీతి అయోగ్లో కీలక స్థానంలో తెలంగాణకు చెందిన వ్యక్తి నియమతులయ్యారు. నల్గొండ జిల్లాకు చెందిన కొలనుపాక రాజేశ్వర్ రావును స్పెషల్ సెక్రటరీగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు...
రూ.10 కోట్లతో బమ్మెర పోతన సమాధి: ఎర్రబెల్లి
వరంగల్: వరంగల్లో సురవరం ప్రతాపరెడ్డి జయంతి ఉత్సవాలు జరపడం గర్వకారణమని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. వరంగల్ ప్రెస్ క్లబ్లో తెలుగు జర్నలిజం పరిణామ క్రమంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఎర్రబెల్లి...
మేయర్ గద్వాల విజయలక్ష్మి బయోడేటా..
మన తెలంగాణ హైదరాబాద్ : అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని స్వస్థలానికి తిరిగి వచ్చి రాజకీయాల్లో తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి మేయర్ ఎన్నికయ్యారు. టిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ...
బల్దియా పీఠంపై గులాబీ జెండా
హైదరాబాద్: బల్దియా పీఠంపై గులాబీ జెండా ఎగిరింది. జిహెచ్ఎంసి పీఠాన్ని టిఆర్ఎస్ దక్కించుకుంది. జిహెచ్ఎంసి మేయర్ గా గద్వాల్ విజయ లక్ష్మి ఎన్నుకున్నారు. డిప్యూటీ మేయర్ గా మోతె శ్రీలత రెడ్డిని ఎన్నుకున్నారు....