Home Search
టెస్టు సిరీస్ - search results
If you're not happy with the results, please do another search
యాషెస్ సిరీస్కు బెన్స్టోక్స్ దూరం
లండన్: చారిత్రాత్మక యాషెస్ సిరీస్కు ముందు ఇంగ్లాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్ చేతి వేలికి మరో సర్జరీ జరగడంతో యాషెస్ సిరీస్నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది....
వచ్చే ఏడాది భారత్ -ఇంగ్లండ్ ఐదో టెస్టు!
న్యూఢిల్లీ: భారత్, ఇంగ్లండ్ల మధ్య అర్ధంతరంగా నిలిచిన అయిదో టెస్టు మ్యాచ్ని వచ్చే ఏడాది రీ షెడ్యూల్ చేయనున్నారు. ఈ మేరకు ఇరు క్రికెట్ బోర్డుల మధ్య అంగీకారం కుదిరింది. 2022 మధ్యలో...
ఐసిసికి చేరిన ఐదో టెస్టు వివాదం
పరిష్కారం చూపపాలని లేఖ రాసిన ఇసిబి
లండన్: టీమిండియా, ఇంగ్లండ్ మధ్య రద్దయిన అయిదో టెస్టు వ్యవహారం తాజాగా ఐసిసికి చేరింది. ఈ మ్యాచ్ భవితవ్యం సిరీస్ ఫలితంపై ఆధారపడి ఉండడంతో ఇంగ్లాండ్, వేల్స్...
ఇంగ్లాండ్-ఇండియా జట్ల మధ్య ఐదో టెస్టు రద్దు
మాంచెస్టర్: ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టును ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు రద్దు చేసింది. టీమిండియా శిక్షణ బృందంలోని సభ్యులకు కరోనా పాజిటివ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇసిబి వెల్లడించింది. ఇప్పటికే...
పాకిస్థాన్తో రెండో టెస్టు: కష్టాల్లో విండీస్
జమైకా: పాకిస్థాన్తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య వెస్టిండీస్ కష్టాల్లో చిక్కుకుంది. 329 పరుగుల లక్షంతో బ్యాటింగ్కు దిగిన విండీస్ మంగళవారం చివరి రోజ్ లంచ్ విరామ సమయానికి 5 వికెట్ల నష్టానికి...
మూడో టెస్టుకు ముందు రూట్ సేనకు షాక్..
లండన్: భారత్తో జరిగే మూడో టెస్టుకు ముందు ఆతిథ్య ఇంగ్లండ్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో స్టార్ ఫాస్ట్ బౌలర్ మార్క్వుడ్ దూరమయ్యాడు. లార్డ్లో భారత్తో జరిగిన రెండో టెస్టు సందర్భంగా వుడ్...
ప్రపంచకప్కన్నా టెస్టు క్రికెటే ముఖ్యం
సిడ్నీ: టెస్టు క్రికెట్కే తన తొలి ప్రాధాన్యత అని, అందుకోసం అవసరమైతే టి20 ప్రపంచకప్ను సైతం వదులలుకుంటానని ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. ఇటీవల మోచేతికి గాయమైన అతను నెమ్మదిగా...
టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు టీమిండియా ఎంపిక
25 మందితో జంబో జట్టు, స్టాండ్బైలుగా మరో నలుగురు, ఇంగ్లండ్ సిరీస్కూ ఇదే టీమ్
ముంబై : ప్రతిష్టాత్మకమై ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో పాల్గొనే భారత క్రికెట్ జట్టును బిసిసిఐ ఎంపిక చేసింది. జూన్...
సిరీస్పై టీమిండియా కన్ను
సిరీస్పై టీమిండియా కన్ను
ఇంగ్లండ్కు చావోరేవో, నేడు రెండో వన్డే
పుణె: ఇప్పటికే రెండు సిరీస్లను గెలిచి జోరుమీదున్న టీమిండియా వన్డేల్లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో శుక్రవారం ఇంగ్లండ్తో జరిగే రెండో వన్డేకు సిద్ధమైంది....
ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్: జోరూట్ @3
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మూడో స్థానానికి చేరుకున్నాడు. చెన్నైలో భారత్తో జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీతో...
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్
రెండో బెర్త్ రేసులో భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా
దుబాయి: ప్రతిష్టాత్మకమైన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో న్యూజిలాండ్ ఫైనల్ బెర్త్ను సొంతం చేసుకుంది. సౌతాఫ్రికా టెస్టు సిరీస్ నుంచి ఆస్ట్రేలియా...
ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్.. పుజారా @6
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి శనివారం ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్లో భారత స్టార్ బ్యాట్స్మన్, మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా ఆరో ర్యాంక్కు చేరుకున్నాడు. ఇప్పటి వరకు ఏడో స్థానంలో కొనసాగిన...
ఇంగ్లండ్దే టెస్టు సిరీస్.. రెండో టెస్టులోనూ లంక చిత్తు
గాలే: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ 2-0తో సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. శ్రీలంక ఉంచిన 164 పరుగుల లక్ష్యాన్ని...
టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ సమరం వాయిదా!
దుబాయి: ప్రతిష్టాత్మకమైన టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ సమరాన్ని వాయిదా వేయాలనే ఆలోచనలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) ఉన్నట్టు తెలిసింది. ఈ ఏడాది జూన్ 18 నుంచి చారిత్రక లార్డ్ మైదానం వేదికగా ఈ...
క్లైమాక్స్కు చేరిన టెస్టు చాంపియన్షిప్ సమరం
ముంబై: ప్రతిష్టాత్మకమైన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో ఘన విజయం సాధించిన టీమిండియా ఈ చాంపియన్షిప్లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ఇక భారత్ చేతిలో...
భారత్ సిరీస్కు ఇంగ్లండ్ జట్టు ఎంపిక
లండన్: భారత్తో జరిగే తొలి రెండు టెస్టుల కోసం ఇంగ్లండ్ జట్టును ప్రకటించారు. సీనియర్ క్రికెటర్లు జానీ బెయిర్స్టో, మార్క్ వుడ్లకు విశ్రాంతి ఇచ్చారు. ఇక శ్రీలంక సిరీస్కు దూరంగా ఉన్న స్టార్...
ఇంగ్లండ్ సిరీస్కు భారత జట్టు ఎంపిక
ముంబై: ఇంగ్లండ్తో జరిగే టెస్టు సిరీస్ కోసం టీమిండియాను మంగళవారం ప్రకటించారు. విరాట్ కోహ్లిని తిరిగి కెప్టెన్గా ఎంపిక చేశారు. తొలి రెండు టెస్టుల కోసం జట్టును బిసిసిఐ ప్రకటించింది. గాయాలతో ఆస్ట్రేలియా...
సిరీస్పై భారత్ కన్ను
సిరీస్పై భారత్ కన్ను
గెలుపే లక్ష్యంగా ఆస్ట్రేలియా, రేపటి నుంచి గబ్బాలో చివరి టెస్టు
బ్రిస్బేన్: సిడ్నీ టెస్టులో అసాధారణ ఆటతో అలరించిన టీమిండియా శుక్రవారం నుంచి బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగే చివరి...
మూడో టెస్టు: ఆసీస్ 256/6…
సిడ్నీ: ఆస్టేలియా-భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్ రెండో రోజు ఆసీస్ జట్టు 90 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 256 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. లబుసింగ్, స్మిత్, విల్...