Home Search
ధాన్యం - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణకు తొలి ప్రాధాన్యం
హైదరాబాద్ : పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా గమ్యస్థానంగా ఉందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. ఈ నేపథ్యంలో వివిధ రంగాల్లో చేపట్టనున్న వ్యాపార విస్తరణ...
51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
హైదరాబాద్: రాష్ట్రంలో కొనుగోలు ప్రక్రియ చురుగ్గా సాగుతుందని, ముఖ్యమంత్రి కెసిఆర్ గారి దార్శనికతతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు మద్దతు ధర చెల్లించి ధాన్యం సేకరణ చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి...
రహదారులపై ధాన్యం ఆరబోస్తే భారీ జరిమానా..
మనతెలంగాణ/హైదరాబాద్ : ఇటీవల రహదారులపై జరుగుతున్న అనేక ప్రమాదాలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. రహదారులు, జాతీయ రహదారులపై అదేవిధంగా వంతెనలపై ఎలాంటి దాన్యం ఆరబోసినా... సంబంధిత రైతుపై కేసు నమోదు చేయడంతో...
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
హాజీపూర్: జిల్లాలోని హాజీపూర్ మండలంలోని దొనబండ, పెద్దంపేట, గొల్లపల్లి గ్రామాల్లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన...
ధాన్యం కొండ దేశానికే అండ
మన తెలంగాణ/హైదరాబాద్: ధాన్యపు రాసుల కొండతో తెలంగాణ రాష్ట్రం స్పల్పకాలంలోనే ఆహారోత్పత్తుల్లో దేశానికే అండగా నిలిచింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి 44.40లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే...
ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం
బిక్కనూర్ : కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలంలోని పెద్ద మల్లారెడ్డి సింగిల్ విండో సొసైటీ పరిధిలోని ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రం నుండి వరి ధాన్యాన్ని తీసుకెళుతున్న లారీ శనివారం గ్రామ శివారులో...
ధాన్యం సేకరణపై చిల్లర రాజకీయాలు
మన తెలంగాణ/కరీంనగర్ రూరల్: ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కించపరచాలని చూస్తే ఉపేక్షించబోమని, తెలంగాణలో ఇప్పుడిప్పుడే కొనుగోళ్ళు ప్రా రంభమయ్యాయని, ఈనెల చివరి నాటికి జోరందుకుంటాయని బిసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రిగంగుల కమలాకర్...
వరి ధాన్యం కొనమంటే కేంద్రం కొనదు: హరీష్ రావు
సిద్దిపేట న్యూస్: వరి ధాన్యం కొనమంటే కేంద్రం కొనదని మంత్రి హరీష్ రావు విమర్శించారు. మోడీ ప్రభుత్వంపై ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఎంఎల్ఎలను మాత్రం ఎన్ని కోట్లు...
కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు సిద్ధం
రాష్ట్రంలో 7వేల కేంద్రాలు..
దీపావళి నుంచి ప్రారంభం
నిధుల సర్దుబాటుకు
ప్రభుత్వం సుముఖం
64.54లక్షల ఎకరాల్లో
వరి సాగు విస్తీర్ణం
కోటి 40లక్షల టన్నుల
ధాన్యం దిగుబడి అంచనా
నేడు విధివిధానాల ఖరారు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వానకాలం కింద సాగు...
30నాటికి ధాన్యం కొనుగోళ్ల ప్రణాళిక
వానాకాలం 65లక్షల ఎకరాల్లో వరిసాగు కోటి 20లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి
అంచనా జిల్లాల వారీగా కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై సమీక్షలు
గన్నీ సంచుల సేకరణపై దృష్టి దసరా తర్వాత కోతలు ప్రారంభం...
దేశంలో సంపూర్ణ ఆరోగ్యభద్రతకే ప్రాధాన్యం : ప్రధాని మోడీ
మొహాలి : గత ఎనిమిదేళ్లుగా దేశంలో సంపూర్ణ ఆరోగ్యభద్రతకే ప్రాధాన్యం ఇవ్వడమౌతోందని, గత డెబ్బయి ఏళ్ల కన్నా ఏడెనిమిదేళ్ల లోనే ఈమేరకు ఎక్కువ పని జరిగిందని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం వెల్లడించారు. మొహాలిలో...
ఎట్టకేలకు కదిలిన ఉక్రెయిన్ ధాన్యం నౌక
కీవ్ : ఎట్టకేలకు ఉక్రెయిన్ నుంచి సముద్ర మార్గం ద్వారా ఆహార ధాన్యాల ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ఆహార ధాన్యాల ఎగుమతుల పునః ప్రారంభానికి ఇటీవల కుదిరిన ఒప్పందం మేరకు మొదటి రవాణానౌక సోమవారం...
రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తి: మంత్రి గంగుల
హైదరాబాద్: తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తి అయ్యాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దృఢ సంకల్పంతో సజావుగా ధాన్యం కొనుగోళ్లు జరిగాయనని తెలిపారు. ప్రస్తుతం సీజన్...
యాసంగిలో 49.92లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : యాసంగిలో రైతుల నుంచి ఇప్పటివరకూ 50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. వరి ధాన్యం కొనుగోళ్ల చెల్లింపులు, వ్యవసాయ శాఖ పనితీరు...
రేపు రైతుల ఖాతాల్లోకి ధాన్యం డబ్బులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుల నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన బకాయిలను సోమవారం సాయంత్రంలోగా చెల్లిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. ఇప్పటివరకూ 50లక్షల మెట్రిక్ టన్నుల...
మూగజీవుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
హైదరాబాద్ : మూగజీవాల ఆరోగ్య పరిరక్షణకు బ్లడ్ బ్యాంక్ అండ్ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం...
పది రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి: మంత్రి గంగుల
గన్నీలు, గోడౌన్లు, ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు లేవు
7.7 లక్షల రైతుల నుంచి 8 వేల కోట్ల 41.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
మరో 11.43 లక్షల మెట్రిక్ టన్నులు రావచ్చని అంచనా, చివరి...
ధాన్యం కొనుగోళ్లు 10లోపు ముగింపు
ఎక్కువ జిల్లాల్లో వారంలో ముగియనున్న సేకరణ
అకాల వర్షాలకు తడిసిన 10వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం
ఇప్పటి వరకు 4.72లక్షల మంది రైతుల నుంచి ధాన్యం సేకరించాం
500 కేంద్రాల్లో సేకరణ ప్రక్రియ ముగిసింది:...
పొరుగు రాష్ట్రాల 16 ధాన్యం లారీలు సీజ్
కర్ణాటక నుంచి మిర్యాలగూడకు వడ్డు తరలింపు
రాష్ట్రంలో అధిక ధర దక్కడం వల్లే ఈ విధంగా రవాణా
పొరుగు రాష్ట్రాల్లో కొనుగోలు చేసి తరలిస్తున్న స్థానిక వ్యాపారులు
మఖ్తల్: రాష్ట్రంలో ధాన్యానికి మద్దతు ధర పక్కాగా దక్కడంతో...
అసని తుపాన్.. ధాన్యం కొనుగోళ్లపై అప్రమత్తం
రక్షణకోసం 2.77లక్షల టార్పాలిన్లు
అందుబాటులోకి 6.35కోట్ల గోనెసంచులు
ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష
హైదారబాద్: అసని తుపాన్ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఎటువంటి నష్టాలు జరక్కుండా సంబంధిత...