Saturday, April 27, 2024
Home Search

పంచాయతీ కార్యదర్శి - search results

If you're not happy with the results, please do another search

బాల్య వివాహ నిషేద చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు

కలెక్టర్ నారాయణ రెడ్డి వికారాబాద్ : బాల్య వివాహాల నివారణ చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జూలై మాసంలో నిర్వహించే...

హరితహరంలో ఎక్కువ మొక్కలు నాటాలి

కుంటాల : హరితహరంలో లక్ష్యానికి మించిన మొక్కలు నాటాలని జిల్లా డిఆర్‌డివో పిడి విజయలక్ష్మీ అన్నారు. మంగళవారం మండలంలోని కల్లూర్‌లో నర్సరీని పరిశీలించారు. 11వ హరితహరం కార్యక్రమాన్ని విజయవంతం చేయలన్నారు. ప్రతి ఒక్కరు...

కేజీబీవీలో ఎయిడ్స్‌పై అవగాహన

నల్లబెల్లి: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో సంపూర్ణ సురక్ష హెచ్‌ఐవీ ఎయిడ్స్ అవగాహన చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఆర్పీ జ్యోతి, స్థానిక...

ఘనంగా యోగా దినోవత్సవ వేడుకలు

నర్సంపేట: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని విజ్‌డమ్ హైస్కూల్‌లో 10(టి) బెటాలియన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో బుధవారం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో యోగా ట్రైనర్ సదానందం గూరూజీ పాల్గొని...

హరిత ప్రధాత సిఎం కెసిఆర్

వర్ధన్నపేట(పర్వతగిరి): తెలంగాణ రాష్ట్ర హరిత ప్రధాత సిఎం కెసిఆర్ అని బిఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వర్ధన్నపేట...

బాల్కొండలో ఘనంగా హరితహారం

బాల్కొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బాల్కొండ మండల కేంద్రంలో 18వ రోజు ‘హరితహారం’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సర్పంచ్ భూస...

దశాబ్దాల సమస్యలకు మిషన్ భగీరథతో పరిష్కారం

ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మంచాల:మిషన్ భగీరథతో తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికిందని బిఆర్‌ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో...

ఘనంగా మంచినీళ్ల పండగ

తానూర్ : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం మంచినీళ్ల పండగను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సర్పంచ్ విఠల్ మాట్లాడుతూ మిషన్‌భగీరథ ద్వారా గ్రామాలలో ఇంటింటికి...

మొగుడంపల్లి జీపికి ఉత్తమ అవార్డు

మొగుడంపల్లి ః పచ్చదనంలో సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి గ్రామ పంచాయతీకి రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చినట్లు ఎంపీడీఓ మహేష్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈసందర్బంగా గ్రామాభివృద్దికి గ్రామస్తుల సహకారంతోనే గ్రామ పంచాయతీకి అవార్డు...

తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకం బేష్

యాదాద్రి భువనగిరి: జిల్లాలోని తుర్కపల్లి మండలం ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన వాసలమర్రిలో శనివారం దళిత బంధు పథకాన్ని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, అల్ప సంఖ్యాక వర్గ శాఖ మంత్రి బాల్జిత్...

గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట

గద్వాల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరిజనుల సంక్షేమానికి పెద్ద పీట వేసిందని, గిరిజన విద్యార్థులు విద్యాభివృద్ధ్ది సాధించేందుకు గిరిజన గురుకులాలు ఏర్పాటు చేయడం జరిగిందని, కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు....

తెలంగాణలో గిరిజనుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

భూపాలపల్లి కలెక్టరేట్: తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కెసిఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లిలో రెండు కోట్ల నిధులతో అంబేద్కర్ భవన నిర్మాణ పనులు...

సాంప్రదాయంగా గిరిజన దినోత్సవ వేడుకలు

జఫర్‌గడ్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం మండలంలోని గిరిజన తండాల పంచాయతీల్లో గిరిజన దినోత్సవాన్ని సాంప్రదాయ బద్ధ్దంగా నిర్వహించారు. ఆయా తండాల్లో గిరిజనులు సాంప్రదాయ దుస్తులు ధరించి,...

ఓటర్ల జాబితా పూర్తి చేయాలి

గద్వాల : ఓటర్ల జాబితా ఇంటింటి సర్వేలో భాగంగా జాబితా పూర్తి చేయాలని బిఎల్‌ఓలను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. శుక్రవారం గట్టు మండలం పెంచికలపాడు గ్రామంలో ఇంటింటి సర్వేలో పాల్గొని...

తెలంగాణ వచ్చాకే అభివృద్ధి బాటలో గిరిజన ప్రాంతాలు

సదాశివనగర్ : తెలంగాణ రాష్ట్రం వచ్చాకే గిరిజన తాండాలు అభివృద్ధ్ది చెందాయని గిరిజన ప్రజాప్రతినిధులు అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం సదాశివనగర్ మండలం యాచారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో...

ఎస్‌టిల అభ్యన్నతికి ప్రభుత్వం చేయూత

రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ కొండాపూర్: అడవుల్లో ఉండే తాండాలను నేడు గ్రామ పంచాయతీలుగా తీర్చి దిద్ది అడవిలో ఉన్న గిరిజనులను అభివృద్ధి బాట పట్టించిన ఘనత సిఎం కెసీఆర్‌దని...

నీటి సమృద్ధి కేటగిరిలో మజీద్‌పూర్‌కు రాష్ట్ర స్థాయి ద్వితీయ బహుమతి

అబ్దుల్లాపూర్‌మెట్: గ్రామంలో నీటి సమృద్ది కేటగిరిలో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ బహుమతిని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మజీద్‌పూర్ గ్రామ పంచాయతీకి దక్కింది. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్నవాల్లో భాగంగా రవీంద్ర భారతిలో...

తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం

త్రిపురారం: సబ్బండవర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృ ధ్ది,సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని నాగార్జునసాగర్ ఎ మ్మెల్యే నోముల భగత్ కుమార్...

సబ్దల్‌పూర్‌ను సందర్శించిన డిఎస్పీ

ఎల్లారెడ్డి : మండలంలోని సబ్దల్‌పూర్ గ్రామాన్ని గురువారం ఎల్లారెడ్డి డిఎస్పీ సందర్శించారు. బుధవారం సబ్దల్‌పూర్ గ్రామస్థులు ఇచ్చిన వినతి పత్రాన్ని ఆధారంగా చేసుకుని గ్రామంలో పరిస్థితిని సమీక్షించారు. గ్రామ శివారులో హనుమాన్ ఆలయ...

సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యాయం

నూతన పంచాయతీ రాజ్ చట్టంతో పకడ్బందీగా పాలన ప్రత్యేక తెలంగాణలో అన్ని గ్రామాల్లోఅభివృద్ధి నెలనెలాల మెయింటెన్స్ నిధులతో గ్రామాలాభివృద్ధి గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యంతోనే రా్రష్ట్రం, దేశం అభివృద్ధి నవాబుల...

Latest News