Home Search
పంజాబ్ - search results
If you're not happy with the results, please do another search
పంజాబ్లో బిజెపితో కలసి ప్రభుత్వం ఏర్పాటు
మాజీ సిఎం అమరీందర్ జోస్యం
చండీగఢ్: బిజెపి, అకాలీ చీలిక వర్గంతోకలసి తన పార్టీ పంజాబ్లో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సోమవారం జోస్యం చెప్పారు. హర్యానా...
పంజాబ్లో ధాన్యం కొంటారు… తెలంగాణలో ఎందుకు కొనరు…
హైదరాబాద్: తెలంగాణ రైతాంగం కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధానికి దిగింది. సిఎం కెసిఆర్ పిలుపుమేరకు రైతులకు మద్దతుగా గురువారం ఇందిరాపార్కు వద్ద దగ్గర టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మహాధర్నా చేపట్టనున్నారు. మంత్రులు...
పంజాబ్లో మాదిరిగా ఎందుకు కొనరు?
తెలంగాణ రైతుల పట్ల కేంద్రం వివక్ష
మంత్రులు నిరంజన్రెడ్డి, గంగుల ఆగ్రహం
మన తెలంగాణ/హైదరాబాద్ : పంజాబ్లో ధాన్యం కొనుగోలు చేసిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు కొనదో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని...
పంజాబ్లో విద్యుత్తు యూనిట్కు రూ.3 తగ్గింపు
ఛండీగఢ్: మరికొన్ని నెలల్లో పంజాబ్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ విద్యుత్ ఛార్జీలు తగ్గించారు. దీనికి సంబంధించిన ప్రకటనను ఆయన సోమవారం చేశారు. కాగా కొత్త...
పంజాబ్లో 3 థర్మల్ విద్యుత్ కేంద్రాల మూత
రోజుకు ఐదారు గంటల కరెంటు కోతలు
చండీగఢ్ : వ్యవసాయాధారిత రాష్ట్రం అయిన పంజాబ్లో విద్యుత్ ఉత్పత్తి సంక్షోభం తలెత్తింది. బొగ్గు కొరతతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీనితో పంజాబ్లో మూడు బొగ్గు ఆధారిత...
పంజాబ్పై ఏం చెపుతారు?
గాంధీలకు జి23 లేఖాస్త్రం
న్యూఢిల్లీ : పలు రాష్ట్రాలలో కాంగ్రెస్పార్టీలో అంతర్గత గొడవల నడుమ తిరిగి పాత జి 23 అసమ్మతి బృందం విమర్శనాస్త్రాన్ని సంధించింది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సరికొత్తగా...
పంజాబ్లో పెండింగ్ కరెంట్ బిల్లుల మాఫీ
చండీగఢ్ : వినియోగదారుల పెండింగ్ కరెంట్ బిల్లులను పంజాబ్ ప్రభుత్వం బుధవారం మాఫీ చేసింది. రెండు కిలోవాల్టుల వరకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నవారికి ఈ మాఫీ వర్తిస్తుంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై రూ....
పంజాబ్లో కొలువుతీరిన కొత్త మంత్రివర్గం
ఏడుగురు కొత్తవారికి చోటు
చండీగఢ్ : పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి చరణ్సింగ్ చన్ని సారధ్యంలో కొత్తమంత్రివర్గం ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసింది. మొత్తం 15 మంది ప్రమాణస్వీకారం చేయగా వారిలో ఏడుగురు...
పంజాబ్కు దళిత ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఎన్నికల స్టంట్
బిఎస్పి అధ్యక్షురాలు మాయావతి
లఖ్నో: కాంగ్రెస్ ఎన్నికల స్టంట్లో భాగంగానే చరణ్జిత్సింగ్ చన్నీని పంజాబ్కు మొదటి దళిత ముఖ్యమంత్రిగా చేసిందని బిఎస్పి అధ్యక్షురాలు మాయావతి అన్నారు. కాంగ్రెస్ ఎత్తుగడకు దళితులు పడిపోరన్న విశ్వాసం తనకున్నదని...
పంజాబ్లో ఈ పరిస్థితికి సిద్ధూ కారణం
కాంగ్రెస్ ఎంపి ప్రణీత్ కౌర్ ఆరోపణ
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్థానంలో వేరొకరిని నియమించాలని కోరుతున్న కాంగ్రెస్లోని అసమ్మతివాదులపై కాంగ్రెస్ ఎంపి ప్రణీత్ కౌర్ తీవ్ర ఆగ్రహం ప్రకటించారు. పంజాబ్ రాష్ట్ర...
పంజాబ్లోని గ్రామంలో పాక్ జెండాలు
హోషియార్పూర్: పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాలోని మోతియా అనే గ్రామంలో పాకిస్థాన్ జెండాలు హల్చల్ చేశాయి. ఆదివారం గ్రామశివారున ఉన్న వ్యవసాయ క్షేత్రాల్లో పాక్ జెండాలు బిగించిన రెండు డజన్లకుపైగా బెలూన్లు కనిపించాయి. కొన్ని...
పంజాబ్లో యువ అకాలీ కాల్చివేత
పట్టపగలే నడిరోడ్డుపై దారుణం
మొహాలీ : పంజాబ్లో యువ అకాలీదళ్ నేత విక్కీ మిద్ధుఖేరాను పట్టపగలు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. రాష్ట్రంలోని మొహాలీలో శనివారం ఈ ఒళ్లుగగుర్పాటు ఘటన జరిగింది. నలుగురు వ్యక్తులు...
పంజాబ్లో ఇద్దరు పాక్ చొరబాటుదారుల కాల్చివేత
చండీగఢ్: పంజాబ్లోని తరన్తరన్ జిల్లాలో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఇద్దరు పాకిస్థానీ చొరబాటుదారులను బిఎస్ఎఫ్ బలగాలు కాల్చి చంపినట్లు బిఎస్ఎఫ్ అధికారి ఒకరు శనివారం చెప్పారు. శుక్రవారం రాత్రి 8.48 గంటల...
పంజాబ్లో రెండు బస్సులు ఢీ
ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తల మృతి
మోగ: పంజాబ్లోని మోగ జిల్లాలో అమృత్సర్కు వెళ్లే రహదారిపై శుక్రవారం ఉదయం రెండు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో కాంగ్రెస్ కార్యకర్తలు ముగ్గురు మరణించగా మరో 9 మంది తీవ్రంగా...
పంజాబ్లో మరిన్ని సడలింపులు
రెస్టారెంట్లు, థియేటర్లకు 50 శాతం అనుమతి
చండీగఢ్: పంజాబ్లో లాక్డౌన్ నిబంధనలను మరింత సడలించారు. రెస్టారెంట్లు, సినిమాహాళ్లు, జిమ్లకు 50 శాతంతో నడిపేందుకు అనుమతిచ్చారు. పెళ్లిళ్లు, అంతిమ యాత్రలకు 50మందికి అనుమతిచ్చారు. బార్లు,...
చెలరేగిన కోల్కతా బౌలర్లు.. పంజాబ్ 123/9
అహ్మదాబాద్: ఐపిఎల్ 2021లో భాగంగా జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా బౌలర్ల దెబ్బకు పంజాబ్ కింగ్స్ బ్యాట్స్ మెన్లు విలవిల్లాడారు. దీంతో పంజాబ్ జట్టు కోల్కతాకు కేవలం 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే...
పంజాబ్ లక్ష్యం 132
చెన్నై: ఐపిఎల్ 14వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు మద్య జరుగుతోన్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 06 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది....
బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
చెన్నై: వరుస ఓటములతో సతమతమవుతున్న పంజాబ్ కింగ్స్కు ముంబై ఇండియన్స్తో జరిగే పోరు కీలకంగా మారనుంది. రెండు జట్లు కూడా తమ చివరి మ్యాచ్ల్లో ఓటమి చవిచూశాయి. ఈ సీజన్ను విజయంతో ఆరంభించిన...
పంజాబ్లో నైట్ కర్ఫ్యూ విధింపు…
చండీగఢ్: కరోనా వ్యాప్తి దృష్ట్యా పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా రాజకీయ సభలు,...
పంజాబ్లో 31 దాకా విద్యాసంస్థలు బంద్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పంజాబ్ రాష్ట్రప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కరోనా మహమ్మారి కట్టడికి ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ఆంక్షలను అమలు చేస్తున్న ప్రభుత్వం వాటిని మరింత కఠినతరం చేయాలని...