Tuesday, April 23, 2024
Home Search

పంజాబ్‌ - search results

If you're not happy with the results, please do another search
Will form next government in Punjab with BJP

పంజాబ్‌లో బిజెపితో కలసి ప్రభుత్వం ఏర్పాటు

మాజీ సిఎం అమరీందర్ జోస్యం చండీగఢ్: బిజెపి, అకాలీ చీలిక వర్గంతోకలసి తన పార్టీ పంజాబ్‌లో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సోమవారం జోస్యం చెప్పారు. హర్యానా...
TRS Party strike against Modi govt

పంజాబ్‌లో ధాన్యం కొంటారు… తెలంగాణలో ఎందుకు కొనరు…

హైదరాబాద్: తెలంగాణ రైతాంగం కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధానికి దిగింది. సిఎం కెసిఆర్ పిలుపుమేరకు రైతులకు మద్దతుగా గురువారం ఇందిరాపార్కు వద్ద దగ్గర టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మహాధర్నా చేపట్టనున్నారు. మంత్రులు...
Minister Niranjan Reddy Slams Central Govt

పంజాబ్‌లో మాదిరిగా ఎందుకు కొనరు?

తెలంగాణ రైతుల పట్ల కేంద్రం వివక్ష మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల ఆగ్రహం మన తెలంగాణ/హైదరాబాద్ : పంజాబ్‌లో ధాన్యం కొనుగోలు చేసిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు కొనదో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని...
Channi

పంజాబ్‌లో విద్యుత్తు యూనిట్‌కు రూ.3 తగ్గింపు

ఛండీగఢ్: మరికొన్ని నెలల్లో పంజాబ్‌లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ విద్యుత్ ఛార్జీలు తగ్గించారు. దీనికి సంబంధించిన ప్రకటనను ఆయన సోమవారం చేశారు. కాగా కొత్త...
Close of 3 thermal power plants in Punjab

పంజాబ్‌లో 3 థర్మల్ విద్యుత్ కేంద్రాల మూత

రోజుకు ఐదారు గంటల కరెంటు కోతలు చండీగఢ్ : వ్యవసాయాధారిత రాష్ట్రం అయిన పంజాబ్‌లో విద్యుత్ ఉత్పత్తి సంక్షోభం తలెత్తింది. బొగ్గు కొరతతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీనితో పంజాబ్‌లో మూడు బొగ్గు ఆధారిత...
G-23 is not Ji Huzoor 23

పంజాబ్‌పై ఏం చెపుతారు?

గాంధీలకు జి23 లేఖాస్త్రం న్యూఢిల్లీ : పలు రాష్ట్రాలలో కాంగ్రెస్‌పార్టీలో అంతర్గత గొడవల నడుమ తిరిగి పాత జి 23 అసమ్మతి బృందం విమర్శనాస్త్రాన్ని సంధించింది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సరికొత్తగా...
Punjab to waive pending electricity bills

పంజాబ్‌లో పెండింగ్ కరెంట్ బిల్లుల మాఫీ

చండీగఢ్ : వినియోగదారుల పెండింగ్ కరెంట్ బిల్లులను పంజాబ్ ప్రభుత్వం బుధవారం మాఫీ చేసింది. రెండు కిలోవాల్టుల వరకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నవారికి ఈ మాఫీ వర్తిస్తుంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై రూ....
Punjab New Cabinet expansion

పంజాబ్‌లో కొలువుతీరిన కొత్త మంత్రివర్గం

ఏడుగురు కొత్తవారికి చోటు చండీగఢ్ : పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి చరణ్‌సింగ్ చన్ని సారధ్యంలో కొత్తమంత్రివర్గం ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసింది. మొత్తం 15 మంది ప్రమాణస్వీకారం చేయగా వారిలో ఏడుగురు...
Dalit Chief Minister Congress election stunt for Punjab

పంజాబ్‌కు దళిత ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఎన్నికల స్టంట్

బిఎస్‌పి అధ్యక్షురాలు మాయావతి లఖ్నో: కాంగ్రెస్ ఎన్నికల స్టంట్‌లో భాగంగానే చరణ్‌జిత్‌సింగ్ చన్నీని పంజాబ్‌కు మొదటి దళిత ముఖ్యమంత్రిగా చేసిందని బిఎస్‌పి అధ్యక్షురాలు మాయావతి అన్నారు. కాంగ్రెస్ ఎత్తుగడకు దళితులు పడిపోరన్న విశ్వాసం తనకున్నదని...
Navjot Sidhu Responsible For Punjab Congress Crisis

పంజాబ్‌లో ఈ పరిస్థితికి సిద్ధూ కారణం

కాంగ్రెస్ ఎంపి ప్రణీత్ కౌర్ ఆరోపణ చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్థానంలో వేరొకరిని నియమించాలని కోరుతున్న కాంగ్రెస్‌లోని అసమ్మతివాదులపై కాంగ్రెస్ ఎంపి ప్రణీత్ కౌర్ తీవ్ర ఆగ్రహం ప్రకటించారు. పంజాబ్ రాష్ట్ర...
Pakistan flag found near village in Punjab

పంజాబ్‌లోని గ్రామంలో పాక్ జెండాలు

హోషియార్‌పూర్: పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలోని మోతియా అనే గ్రామంలో పాకిస్థాన్ జెండాలు హల్‌చల్ చేశాయి. ఆదివారం గ్రామశివారున ఉన్న వ్యవసాయ క్షేత్రాల్లో పాక్ జెండాలు బిగించిన రెండు డజన్లకుపైగా బెలూన్లు కనిపించాయి. కొన్ని...
Youth Akali Dal leader shot dead in Mohali

పంజాబ్‌లో యువ అకాలీ కాల్చివేత

పట్టపగలే నడిరోడ్డుపై దారుణం మొహాలీ : పంజాబ్‌లో యువ అకాలీదళ్ నేత విక్కీ మిద్ధుఖేరాను పట్టపగలు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. రాష్ట్రంలోని మొహాలీలో శనివారం ఈ ఒళ్లుగగుర్పాటు ఘటన జరిగింది. నలుగురు వ్యక్తులు...
Two Pakistani infiltrators shot dead on Punjab border

పంజాబ్‌లో ఇద్దరు పాక్ చొరబాటుదారుల కాల్చివేత

చండీగఢ్: పంజాబ్‌లోని తరన్‌తరన్ జిల్లాలో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఇద్దరు పాకిస్థానీ చొరబాటుదారులను బిఎస్‌ఎఫ్ బలగాలు కాల్చి చంపినట్లు బిఎస్‌ఎఫ్ అధికారి ఒకరు శనివారం చెప్పారు. శుక్రవారం రాత్రి 8.48 గంటల...
Three Died in Two Buses Collided In Moga

పంజాబ్‌లో రెండు బస్సులు ఢీ

ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తల మృతి మోగ: పంజాబ్‌లోని మోగ జిల్లాలో అమృత్‌సర్‌కు వెళ్లే రహదారిపై శుక్రవారం ఉదయం రెండు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో కాంగ్రెస్ కార్యకర్తలు ముగ్గురు మరణించగా మరో 9 మంది తీవ్రంగా...
Punjab Eases Coronavirus Curbs

పంజాబ్‌లో మరిన్ని సడలింపులు

రెస్టారెంట్లు, థియేటర్లకు 50 శాతం అనుమతి చండీగఢ్: పంజాబ్‌లో లాక్‌డౌన్ నిబంధనలను మరింత సడలించారు. రెస్టారెంట్లు, సినిమాహాళ్లు, జిమ్‌లకు 50 శాతంతో నడిపేందుకు అనుమతిచ్చారు. పెళ్లిళ్లు, అంతిమ యాత్రలకు 50మందికి అనుమతిచ్చారు. బార్లు,...
IPL 2021: PBKS set up target 124 against KKR

చెలరేగిన కోల్‌కతా బౌలర్లు.. పంజాబ్‌ 123/9

అహ్మదాబాద్‌: ఐపిఎల్‌ 2021లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా బౌలర్ల దెబ్బకు పంజాబ్‌ కింగ్స్‌ బ్యాట్స్ మెన్లు విలవిల్లాడారు. దీంతో పంజాబ్ జట్టు కోల్‌కతాకు కేవలం 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే...
IPL 2021:Punjab target 132 runs

పంజాబ్‌ లక్ష్యం 132

చెన్నై: ఐపిఎల్‌ 14వ సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు మద్య జరుగుతోన్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 06  వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది....
Punjab kings chose Bowling against Mumbai Indians

బౌలింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌

చెన్నై: వరుస ఓటములతో సతమతమవుతున్న పంజాబ్ కింగ్స్‌కు ముంబై ఇండియన్స్‌తో జరిగే పోరు కీలకంగా మారనుంది.  రెండు జట్లు కూడా తమ చివరి మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూశాయి. ఈ సీజ‌న్‌ను విజయంతో ఆరంభించిన...
Night curfew imposed in Punjab

పంజాబ్‌లో నైట్ కర్ఫ్యూ విధింపు…

చండీగఢ్: కరోనా వ్యాప్తి దృష్ట్యా పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా రాజకీయ సభలు,...
Educational institutions closed in Punjab till March 31

పంజాబ్‌లో 31 దాకా విద్యాసంస్థలు బంద్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పంజాబ్ రాష్ట్రప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కరోనా మహమ్మారి కట్టడికి ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ఆంక్షలను అమలు చేస్తున్న ప్రభుత్వం వాటిని మరింత కఠినతరం చేయాలని...

Latest News