Home Search
పర్యావరణ హితం - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో విస్తరిస్తున్న జీవవైవిధ్యం
భూమిపై జీవాల మధ్య భేదాన్నే జీవవైవిధ్యం అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవవైవిధ్యం సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల పరిణామం. జీవవైవిధ్యం అనేది ఒక ప్రాంతంలో...
ప్రపంచం ముంగిట్లో ప్లాస్టిక్ ముప్పు
భూమిపై జ్ఞానవిప్లవం, వ్యవసాయ విప్లవాలతో ఎదిగిన మానవుడు కాలగమనంలో సుమారు 12,000 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ‘నియోలిథిక్ రెవల్యూషన్’ కారణంగా భూమి పై వ్యవసాయం, పంటలు పండించడానికి నేలను, జంతువులను, ఆహారంతో పాటు...
ఎవర్గ్రీన్ తెలంగాణ
పర్యావరణహితంలో రాష్ట్రానికి ప్రథమ ర్యాంకు
అడవుల పెంపకం, మున్సిపల్ వేస్ట్ మేనేజ్మెంట్లో భేష్ 7213 పాయింట్లతో అగ్రస్థానం
తెలంగాణకు దరిదాపులోనూ లేని పలు పెద్ద రాష్ట్రాలు ప్రపంచ పర్యావరణ దినోత్సవం
సందర్భంగా కేంద్రం నివేదిక విడుదల...
సామాజిక ఆవిష్కరణలు అవశ్యం
‘Social innovation refers to the design and implementa tion of new solutions that imply conce ptual, process, product, or organisational change, which ultimately aim...
జీవవైవిధ్య పరిరక్షణే జీవకోటికి రక్షణ!
కొన్ని బిలియన్ ఏండ్లకు పూర్వమే ఏర్పడిన భూగోళం పై నివసిస్తున్న 8 మిలియన్ల జీవరాసుల (వృక్షాలు, జంతువులు, ఫంగీ, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మ జీవులు) మనుగడకు భంగం కలుగకుండా పరిరక్షించుకుంటూ, పర్యావరణ (అడవులు,...
తేనెటీగలతోనే మానవ మనుగడ
తేనెటీగలకు మానవ మనుగడకు సంబంధం ఏమిటి అని ఆశ్చర్యంగా ఉందా! అవును తేనెటీగలకు మానవ మనుగడకు అవినాభావ సంబంధం ఉంది. అవిశ్రాంతంగా పని చేసే తేనెటీగలు ప్రజలకు, మొక్కలకు, పర్యావరణానికి చేసే ప్రయోజనాన్ని...
సెక్రటేరియట్కు గ్రీన్ బిల్డింగ్ ఇండియా కౌన్సిల్ నుంచి గోల్డ్ సర్టిఫికెట్
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్కు గ్రీన్ బిల్డింగ్ ఇండియా కౌన్సిల్ గోల్డ్ రేటెడ్ సర్టిఫికెట్ దక్కింది. పర్యావరణహితంగా గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలు పాటించినందుకు ఈ...
జెఎస్డబ్ల్యు పెయింట్స్ ప్రచారాన్ని ప్రారంభించిన అలియా భట్, ఆయుష్మాన్..
దేశంలో పర్యావరణ అనుకూల రంగుల కంపెనీ, 22 బిలియన్ డాలర్ల జెఎస్డబ్ల్యు గ్రూప్లో భాగమైన జెఎస్డబ్ల్యు పెయింట్స్ తమ విలాసవంతమైన శ్రేణి హలో వాల్ ఫినీషెస్ కోసం నూతన ఉత్పత్తి ప్రచారాన్ని ప్రారంభించింది....
అడవుల విధ్వంసంతో ముప్పు
అడవులు అనేక జీవులకు అవాస కేంద్రాలు. జీవుల శరీరంలో ఊపిరి తిత్తులు చేసే పనిని పర్యావరణానికి అడవులు చేస్తున్నాయి. అందుకే అడవులు భూమికి శ్వాసకోశాల (గ్రీన్ లంగ్స్) వంటివి. ఇవి గాలి కాలుష్య...
రాజనీతి, రాజకీయ వ్యాపారం!
‘రాజనీతిజ్ఞు’డంటే ఎవరు? రాజకీయ వ్యాపారి అంటే ఎవరు? “నేటి, రేపటి తరాల భద్రత, ప్రగతి కోసం పరిశ్రమించేవాడు రాజనీతిజ్ఞుడు! కేవలం రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం పాటుపడేవాడు రాజకీయ వ్యాపారి! 2014 నాటి...
‘పోడు’ పండుగ
మన తెలంగాణ/హైదరాబాద్ : పోడు భూములపై తమకు ప్రత్యేక విధానం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ అన్నారు. ఈ నెలాఖరులో పోడు భూముల పట్టాలు పంపిణీ ప్రారంభిస్తామని సిఎం అసెంబ్లీ వేదికగా ప్రకటించారు....
పోడు భూములు ఇచ్చిన తరువాత అటవీ భూములను ఆక్రమిస్తే ఊరుకోం: కెసిఆర్
హైదరాబాద్: గిరిజనులపై దౌర్జన్యం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. శాసన సభలో పోడు భూముల చర్చ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. విచక్షణారహితంగా అడవులను నరికివేయడం సరికాదన్నారు. పర్యావరణ పరిరక్షణపై...
మెదక్లో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ ఫెసిలిటీ..
మెదక్: తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్యం, ఐటీ, ఈ అండ్ సీ, పురపాలక పరిపాలన మరియు నగరాభివృద్ధి శాఖామాత్యులు కల్వకుంట్ల తారక రామారావు నేడు ఐటీసీ యొక్క అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ఫుడ్...
బ్రెజిల్లో కుట్రపూరిత విధ్వంసం!
బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా ప్రభుత్వాన్ని కూల్చివేసే కుట్రలో భాగంగా మాజీ అధ్యక్షుడు బొల్సొనారో మద్దతుదారులు, ఆయన ఆదేశాల మేరకు నేషనల్ కాంగ్రెస్, సుప్రీంకోర్టు, అధ్యక్షుని ప్యాలెస్లపై దాడి చేసి విధ్వంసానికి...
పాత్రికేయ శిఖరం రవీష్కుమార్
వార్తా పత్రికల పుట్టుకకు సమాచార వ్యాప్తియే ప్రధాన కారణం. పరతంత్ర కాలంలో పుట్టుకొచ్చిన పత్రికలు స్వరాజ్య కాంక్ష ధ్యేయంగా నడిచాయి. స్వతంత్ర పోరు లో దినవారి సమాచారం కోసం ప్రజలు పత్రికల కోసం...
జి20 ఓ కాఫీ క్లబ్!
ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరు పొందిన జి20 అధ్యక్ష బాధ్యతలను భారత్ డిసెంబర్ 1న చేపట్టింది. ఇటీవల ఇండోనేషియాలో జరిగిన జి20 సమావేశాల్లో ఈ బాధ్యతలను భారత్కు బదిలీ చేశారు. స్వాతంత్య్ర...
వెలుగు దివ్వెలు-ఉత్తేజ విజయాలు
సింహాలు తమ చరిత్ర తాము రాసుకోనంతకాలం వేటగాడు రాసిందే చరిత్ర అవుతుంది’ అంటారు - చినువా అచెబే. కండబలం, అండబలం, ఆర్థిక బలం కలవారే గన్నుల్ని పెన్నులుగా మలిచి చరిత్రలు రాయిస్తే అధికారాలు,...
అందరూ పర్యావరణహిత మట్టి గణపతులనే పూజించాలి
రాష్ట్ర వ్యాప్తంగా మట్టి విగ్రహాల పంపిణీకి రంగం సిద్ధం
కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 1.40 లక్షల ప్రతిమల పంపిణీకి శ్రీకారం
మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన మంత్రులు
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్...
‘మల్లన్న సాగర్’ మహాద్భుతం
అపర భగీరథుడు కెసిఆర్
కరువును తరిమికొట్టిన
దార్శనికుడు అన్నదాతకు
ఆయన ఆప్తుడు కెసిఆర్
నాయకత్వం దేశానికి
అవసరం తెలంగాణ
పథకాలు మా రాష్ట్రాల్లోనూ
అమలు చేయాలి
25 రాష్ట్రాలకు చెందిన
రైతు ప్రతినిధుల ప్రశంసలు
మల్లన్న సాగర్ను...
వచ్చే నెల నుంచి ఇంటర్నేషనల్ ప్లాస్టిక్స్ ఎగ్జిబిషన్
హైదరాబాద్: పదకొండవ ఎడిషన్ ఇంటర్నేషనల్ ప్లాస్టిక్స్ ఎగ్జిబిషన్, కాన్ఫరెన్స్, కన్వెన్షన్ను వచ్చే నెల నుంచి నిర్వహిస్తున్నట్లు ప్లాస్ట్ ఇండియా ఫౌండేషన్ ప్రకటించింది. 2022 సెప్టెంబర్ 1 నుంచి 2023 ఫిబ్రవరి 5వరకు న్యూఢిల్లీలోని...