Home Search
పెట్రోలు ధరల - search results
If you're not happy with the results, please do another search
తాలిబన్లతోనే గ్యాస్ మంట
కర్నాటక బిజెపి ఎమ్మెల్యే స్పందన
బెంగళూరు: దేశంలో వంటగ్యాసు, డీజిల్, పెట్రోలు ధరలు పెరగడానికి కారణం తాలిబన్లు , అఫ్ఘనిస్థాన్ సంక్షోభం అని కర్నాటక బిజెపి ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ తెలిపారు. ధరలు...
పెట్రో ఎఫెక్ట్.. పడిపోయిన వాహనాల అమ్మకాలు
లైఫ్ ట్యాక్స్,ఫ్యాన్సీ నెంబర్ల రూపంలో వచ్చే ఆదాయం కోల్పోతున్న రవాణాశాఖ
హైదరాబాద్: ఆగకుండా పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు వాహనాల అమ్మకాలపై తీవ్ర ప్రభవాన్ని చూపుతున్నాయి. వాహన కోనుగోళ్ళ కోసం ముందుగా బుక్ చేసుకున్న వినియోగదారులు...
ఆడలేక మద్దెల వోడంటున్న ప్రధాన్!
చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తున్నదీ, అర్ధం గాని విషయం ఏమంటే బిజెపి జనాలు ఏ ధైర్యంతో పచ్చి అవాస్తవాలను, వక్రీకరణలను ఇంకా ప్రచారం చేయగలుగుతున్నారు అన్నది. జనానికి చమురు వదిలిస్తున్న కేంద్ర మంత్రి...
పెట్రో- డీజిల్ పోటాపోటీ
పలు రాష్ట్రాలలో వందదాటి పరుగులు
న్యూఢిల్లీ : డీజిల్ ధరలకు రెక్కలు వచ్చాయి. రాజస్థాన్, కర్నాటక ఇతర ప్రాంతాలలో ఇప్పటికే డీజిల్ ధరలు లీటర్కు రూ 100 దాటాయి. ఇటీవలి కాలంలో వరుసగా ఇంధన...
వరుస వరాలు ఓట్ల కోసమేనా?
కేంద్రంలో మూడోసారీ అధికారం తమదేనని, 400 సీట్లు సాధిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ గత కొంత కాలంగా ఎంతో ధీమాగా చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు కూడా చిలకపలుకుల్లా ఇదే...
రూ. 10 తగ్గనున్న పెట్రో భారం
న్యూఢిల్లీ : దేశంలోని కోట్లాది మంది వాహనదారుల ముందు తియ్యని మజిలీ దోబూచులాడుతోంది. దేశంలో త్వరలోనే పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు...
ఎగుమతుల నిషేధానికి రైతాంగం బలి
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ తీరు తెన్నులను చూస్తుంటే ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి మూడోసారి అధికారానికి వచ్చేందుకు కోట్లాది మంది రైతాంగాన్ని బలిపెట్టేందుకు పూనుకుందా అంటే అవునని చెప్పాల్సి వస్తోంది. తాను చెప్పిన...
కార్మిక చట్టాల పరిరక్షణకై సమరశీల పోరాటాలు చేయాలి
కలెక్టరేట్ ఎదుట 2వ రోజు కార్మిక సంఘాల ధర్నా
హన్మకొండ ప్రతినిధి: కార్మిక చట్టాల పరిరక్షణకై సమరశీల పోరాటాలు నిర్వహించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట బిక్షపతి, సీఐటీయూ జిల్లా నాయకుడు...
బిజెపి హటావో.. దేశ్ కో బచావో
వరంగల్ : కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కార్పోరేట్ అనుకూల బీజేపీ ప్రభుత్వం నుంచి దేశాన్ని కా పాడుకునేందుకు బీజేపీ హటావో.. దేశ్ కో బచావో నినాదంతో ముందుకు సాగాలని రాష్ట్ర ప్రభుత్వ...
నాలుగు రెక్కల కవిత్వం
ఇటీవల ఏ పత్రికలో చూసినా సాంబమూర్తి లండ కవిత్వమే. మామూలు వాక్యానికి కూడా కవిత్వం అత్తరు అద్దే కళ అతని దగ్గర ఉంది. ఉద్దానం విషాదంపైనైనా,ఢిల్లీలో రైతుల పోరాటాలపైనైనా, స్త్రీల సమస్యలపైనైనా,కార్పొరేట్ సంస్కృతి...
షీ ఇన్ ‘తేలుకుట్టిన దొంగ’ కథ!
షీ ఇన్ అనే ఒక చైనా కంపెనీతో మన దేశ బడా సంస్థ రిలయన్స్ కుదుర్చుకున్న ఒప్పందానికి కేంద్రం ఆమోద ముద్రవేసినట్లు వార్త. దీని గురించి మీడియా చాలా పరిమితంగా మాత్రమే వార్త...
సుంకంపై శుద్ధ అబద్ధాలు
ఎక్సైజ్ పన్నుల రాబడిలో రాష్ట్రాలకు దక్కేది 5%లోపే..
కేంద్రం పన్నుల్లో తెలంగాణకు వచ్చేది రూ.21,470 కోట్లు
పెట్రోల్, డీజిల్ అసలు ధరల కన్నా కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకానిదే సింహభాగం
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోలు, డీజిలు ధరలు...
త్వరలో హైదరాబాద్లోనే ఐఫోన్లు,
హైదరాబాద్ : రాష్ట్రంలోతైవాన్కు చెందిన ఐఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్కాన్ కంపెనీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఫాక్స్కాన్ ప్రతినిధులతో కలిసి కంపెనీ...
ఓట్ల కోసం ఇన్ని పాట్లు, కుట్రలా!
అగ్గిపుల్లా సబ్బుబిళ్లా, కుక్కపిల్లా కాదేదీ కవిత కనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఓట్ల కోసం ఏగడ్డి కరచినా తప్పులేదన్నట్లు విశ్వగురువు నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి తీరుతెన్నులు ఉన్నాయి. ఈ నెల పదవ...
దిమ్మ తిరిగే మోడీ మంత్రాంగం
2021 డిసెంబరు నెలతో పోలిస్తే 2022 డిసెంబరులో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురు 33 రెట్లు పెరిగింది. మన దిగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న ఇరాక్ను వెనక్కు నెట్టి రష్యా ముందుకు...
పాకిస్తాన్ దివాలా తీయనుందా?
గోధుమ పిండి ధర కిలో రూ.150 కి పెరిగింది. వంట గాస్ 11.8 కిలోల బండ ధర రూ. 2,550. విద్యుత్ ఉత్పత్తి తగినంత లేక దుకాణాలను ముందుగానే మూసివేయాలని ఆదేశిస్తున్న అధికారులు....
ముందుంది సినిమా
సెస్ ఎన్నికల్లో ప్రజాతీర్పు రాష్ట్రానికే
మార్గనిర్దేశం బిజెపి నేతలు డబ్బులు
పంచినా ప్రజలు వారికి గుణపాఠం చెప్పారు
వచ్చే ఎన్నికలకు సిరిసిల్ల నుంచే జైత్రయాత్ర
రెండు బిజెపి పాలిత రాష్ట్రాల మధ్య
పంచాయితీని పరిష్కరించలేని మోడీ
ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలరా?
మోడీ ఎవరికి...
కార్పొరేట్లకే నమో!
హైదరాబాద్ : మోడీ ప్రభుత్వం పై బిఆర్ఎస్ అగ్రనేత, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్రంలోని బిజెపి...
మోడీ నిజమైన దేశ భక్తుడా!
‘భారత నిజమైన దేశ భక్తుడు నరేంద్ర మోడీ’ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇచ్చిన కితాబిది అని కొన్నింటిలో ‘భారత దేశభక్తుడు నరేంద్ర మోడీ’ అన్నట్లుగా మీడియాలో భిన్న వర్ణనలు వచ్చాయి. మొత్తం...
ఎరువులపై రూ.51,875 కోట్ల సబ్సిడీకి ఆమోదం
ఎరువులపై రూ.51,875 కోట్ల సబ్సిడీకి ఆమోదం
కేంద్ర మంత్రి మండలి భేటీలో నిర్ణయం
సత్తువ పెంచే రకాలకు తగ్గింపు వర్తింపు
రబీ కాలానికి సంబంధించి ప్రకటన
న్యూఢిల్లీ: ఎరువులపై రూ.51,875 కోట్ల సబ్సిడీకి కేంద్ర...