Home Search
పోస్టుమార్టం - search results
If you're not happy with the results, please do another search
వనస్థలిపురంలో రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి
హైదరాబాద్: టిప్పర్ లారీ అదుపు తప్పి బీభత్సం సృష్టించిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వేగంగా దూసుకు వచ్చి బైక్ను ఢీకొట్టడంతో దానిపై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే...
బుద్ధనగర్లో గృహిణి ఆత్మహత్య
హైదరాబాద్: అనుమానస్పద స్థితిలో ఓ మహిళ మృతిచెందిన సంఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...బుద్ధనగర్కు చెందిన జోత్యి(30), కృష్ణ భార్యభర్తలు. ఇద్దరి మధ్య కొంత...
నిమ్స్ బిల్డింగ్పై నుంచి దూకి రోగి ఆత్మహత్య
హైదరాబాద్: బిల్డింగ్పై నుంచి దూకి ఓ రోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం....ఖమ్మం జిల్లా వై లకా్ష్మపురానికి చెందిన అచ్చయ్య గత...
ప్రియుడు మోసం చేయడంతో యువతి ఆత్మహత్య
హైదరాబాద్: ప్రేమికుడు మోసం చేయడంతో భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ఫరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...అత్తాపూర్కు చెందిన అతిథి భరద్వాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా...
మైలార్దేవ్పల్లిలో జంట హత్యలు
సిటిబ్యూరో: కుటుంబ తగాదాల నేపథ్యంలో తండ్రి, మామను ఓ యువకుడు హత్య చేసిన సంఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...పిఎస్...
రోడ్డు ప్రమాదంలో రౌడీషీటర్ మృతి
సిటిబ్యూరోః చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓ రౌడీషీటర్ మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం..... కాచిగూడకు చెందిన రౌడీ షీటర్ శ్రీకాంత్ సింగ్ సుల్తాన్ బజార్,...
గతేడాది ప్రేమ వివాహం.. ఆత్మహత్య చేసుకున్న దంపతులు
ఆదిలాబాద్ జిల్లా గుడిహట్నూర్ మండలం కొలార్హిలో శనివారం విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందుతాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న దంపతులను పల్లివి(22), విజయ్(24)గా గుర్తించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పల్లివి...
హిట్ అండ్ రన్ కేసులో నిందితుల అరెస్ట్
ఐదుగురిని అరెస్టు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు
వివరాలు వెల్లడించిన ఎసిపి
మనతెలంగాణ, సిటిబ్యూరోః జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఎసిపి జూబ్లీహిల్స్ ఏసీపీ హరిప్రసాద్ గురువారం...
ఇద్దరి పిల్లల ప్రాణం తీసిన పానీ పూరి
పానీపూరి తినడం అంటే అందరికీ ఇష్టమే కానీ.. అదే పానీపూరి తినడం వల్ల ప్రాణాలు పోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకుంది. పానీపూరి తిన్న ఇద్దరు సోదరులు మృతిచెందారు. మృతులను...
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ మృతి
మనతెలంగాణ, సిటిబ్యూరోః రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతిచెందిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఎపిలోని గుంటూరు జిల్లాకు చెందిన రామినేని మహేష్...
రామోజీ ఫిల్మ్సిటీలో ప్రమాదం
ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం
లైమ్లైట్ గార్డెన్ వద్ద విస్టెక్స్ కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్
క్రేన్ వైర్ తెగి పడి సిఇఒ మృతి, చైర్మన్ పరిస్థితి విషమం
ఫిల్మ్సిటీ మేనేజ్మెంట్పై ఫిర్యాదు
కేసు...
వాటర్ ట్యాంకర్ ఢీకొని యువతి మృతి
ఎర్రగడ్డ ఫ్లైఓవర్పై సంఘటన
మనతెలంగాణ, సిటిబ్యూరోః వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఓ యువతి అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన ఎర్రగడ్డ ఫ్లైఓవర్పై గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఎపిలోని కర్నూలు జిల్లా శ్రీశైలానికి చెందిన...
మంచిరేవులలో దారుణం
మన తెలంగాణ /సిటీ బ్యూరో: నార్సింగీలోని మంచిరేవులలో దారుణం చోటు చేసుకుంది. ఒకే చోట పని చేస్తున్న తాపీ మేస్త్రీ, వాచ్మెన్ల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి హత్యకు గురైయ్యారు. సమాచారం...
మాంజా మరణ శాసనం
మన తెలంగాణ/సిటీబ్యూరో: పతంగుల సరదా ప్రతీ సంవత్సరం పలువురి ప్రాణాలు హరిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం పతంగులను ఎగిరవేసే సమయంలో ప్రమాదవశాత్తూ హైదరాబాద్ నగరంలో ఇద్దరు మృతి చెందగా, సంగారెడ్డి జిల్లాలో ఒకరు...
ప్రాణాలు తీసిన పతంగులు
లంగర్హౌస్, అల్వాల్లో ఇద్దరి మృతి
చైనా మాంజాకు సైనికుడి బలి
మనతెలంగాణ, సిటిబ్యూరోః పతంగుల సరద పలువురి ప్రాణాలు తీస్తున్నాయ. నగరంలో వరుసగా సంఘటనలు జరుగుతున్నాయి. ఎపిలోని విశాఖపట్టణం, పెద్దవాల్తేరు గ్రామానికి చెందిన కాగితాల కోటేశ్వర్రెడ్డి(30)...
పసిబిడ్డపై అమానుషత్వం.. ఆమె ఆడదా.. కాదు రాక్షసి!
తన రాసక్రీడలకు అడ్డుగా ఉందనే కోపంతో ప్రియుడి ఏడాది వయసున్న పసిపాపను దారుణంగా చంపిందొక యువతి. పసిబిడ్డను చంపేందుకు ఆమె ఎంచుకున్న విధానాలను చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. అమెరికాలోని లారెన్స్ కౌంటీకి చెందిన...
చెట్టును ఢీకొన్న బైక్: ఇద్దరు మృతి
ములుగు జిల్లా సమ్మక్క-సారలమ్మ తాడ్వాయి మండలం నాంపల్లి-బంజార ఎల్లాపూర్ గ్రామాల మధ్య శనివారం ద్విచక్ర వాహనం ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. వీరిద్దరు హన్మకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకకు...
అత్తాపూర్ లో విషాదం.. పతంగి ఎగిరేస్తూ కరెంట్ షాక్ తో బాలుడి మృతి
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ లో సంక్రాంతి పండగ వేళ విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటిపై పతంగులు ఎగిరేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి షాక్ కొట్టడంతో...
సిరప్ మత్తు.. దిండుతో ఊపిరాడకుండా చేసిన తల్లి
పనాజీ : ఏం కక్ష ఎందుకు పెంచుకుందో తెలియదు . తన నాలుగేళ్ల కన్నకొడుకును చంపిన తల్లి , సిఇఒ సుచన సేథ్ ఈ దారుణానికి అత్యంత వ్యూహాత్మకంగా, ముందస్తు పథకం ప్రకారం...
మొయినాబాద్ లో కాలిపోయిన మహిళ మృతదేహం లభ్యం
మొయినాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ గ్రామంలో దాదాపు 90% కాలిన గాయాలతో ఒక మహిళ మృతదేహాన్ని గ్రామస్థులు పొలంలో గుర్తించారు. వ్యవసాయం చేస్తుండగా మృతదేహాన్ని గ్రామస్థులు గమనించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది....