Home Search
ప్రధాని మోడీ - search results
If you're not happy with the results, please do another search
కుబేరతిల శివాలయంలో ప్రధాని మోడీ పూజలు
అయోధ్య: అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ మందిరం ఆవరణలోనే ఉన్న కుబేర్ తిల ప్రాంతాన్ని సందర్శించి అక్కడ శివుడికి పూజలు నిర్వహించారు. ప్రధాని శివలింగానికి జలాభిషేకం జరపడంతో...
రాముడి చరిత్ర దేశ ప్రజలకు తెలుసు… ఇప్పుడు ప్రధాని మోడీ చెప్పాల్సిన అవసరం లేదు
రాజకీయ లబ్దికోసం బిజెపి కొత్త నాటకం
రామమందిర కార్యక్రమానికి రాష్ట్రపతికి ఆహ్వానం లేకపోవడంపై మల్లు రవి ఆగ్రహం
మన తెలంగాణ/హైదరాబాద్: అయోధ్యలో జరిగిన బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎందుకు...
తమిళనాడులో ప్రధాని మోడీ పర్యటన
చెన్నై : ప్రధాని నరేంద్ర మోడీకి శుక్రవారం ఒక వైపు చెన్నైలో ఘన స్వాగతం లభించగా యువజన కాంగ్రెస్ (వైసి) సభ్యులు ముగ్గురు ఆయన వాహన శ్రేణి వైపు నల్ల బెలూన్లు ప్రదర్శించారు....
శ్రీరంగం ఆలయంలో ప్రధాని మోడీ ప్రార్థనలు
తిరుచిరాపల్లి శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సందర్శించారు. తమిళనాడులోని తిరుచి సమీపంలో ఉన్న శ్రీరంగం క్షేత్రం రామాయణంతో ముడిపడి ఉంది. ఈ సందర్భంగా ఆలయంలో వేద పండితులు...
ఈ తంతు మాములే ..లైట్ తీస్కోండి: ప్రధాని మోడీ
బెంగళూరు : ప్రధాని మోడీ బెంగళూరులో శుక్రవారం బోయింగ్ తరఫున ఏర్పాటు అయిన కొత్త గ్లోబల్ ఇంజనీరింగ్, టెక్నాలజీ సెంటర్ క్యాంపస్(బైఎక్ట్)ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా హాజరయ్యారు....
నౌకారంగంలో భారత్ విజయకేతనం:ప్రధాని మోడీ
కొచ్చి : నౌకా రవాణా సామర్థంలో భారతదేశం ఇప్పుడు అగ్రగామి అయిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. నౌకల టర్న్ అరౌండ్ విషయంలో ( లోడింగ్, అన్లోడింగ్ , వ్రయాణాలు )లో భారతదేశం...
కేరళలో ప్రధాని మోడీ సందడి
త్రిసూర్ : ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం గురువాయూర్కు వెళ్లారు. అక్కడ మలయాళ నటుడు, రాజకీయనేత సురేష్ గోపి కూతురు వివాహానికి హాజరయ్యేందుకు ఇక్కడికి వచ్చారు. అంతకు ముందు ప్రధాని మోడీ కొచ్చిలో...
‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తికి ప్రతీక పొంగల్:ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ జాతీయ స్ఫూర్తిని పొంగల్ పండుగ ప్రతిబింబిస్తుందని, అదే భావోద్వేగం కాశీ=తమిళ్, సౌరాష్ట్ర=తమిళ్ సంగమంలో కానరాగలదని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం చెప్పారు. దేశ రాజధానిలో...
సొంత ప్రతిష్టకే ప్రధాని మోడీ అయోధ్య ప్రతిష్ట: మణిశంకర్ అయ్యర్
కొజికోడ్ : అంతాతానే తానొక్కడే తరహాలో అయోధ్యలో రామాలయ ప్రతిష్టాపనను ప్రధాని మోడీ వ్యక్తిగత కార్యక్రమంగా నిర్వహించడం అనుచితం అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మణిశంకర్ అయ్యర్ తెలిపారు. ఇప్పుడు జరిగే పద్ధతిలో...
11 రోజుల ప్రత్యేక అనుష్ఠానం పాటించనున్న ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఈ మహత్కార్యాన్ని వీక్షించేందుకు దేశమంతా ఎదురు చూస్తోంది.ఈ ప్రాణప్రతిష్ఠకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నందున ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రత్యేక సందేశం...
అజ్మీర్ దర్గాకు ఛద్దర్ సమర్పించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ముస్లిం సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాన్ని కలుసుకుని అజ్మీర్ షరీఫ్ దర్గాలో సమర్పించేందుకు ఛద్దర్ను బహుకరించారు. ప్రముఖ సూఫీ గురువు మొయినుద్దీన్ ఛిస్తీ వర్ధంతిని పురస్కరించుకుని...
భారత్ ఓ విశ్వామిత్ర ..విశ్వాసపాత్ర: ప్రధాని మోడీ
గాంధీనగర్ : ప్రపంచవ్యాప్త అనిశ్చితత, కీలక సవాళ్ల నడుమ భారతదేశం దీపస్తంభంగా నిలిచిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఈ అద్బుత ఘట్టంతో ప్రపంచం అంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని,...
పేదల పాలిట వరంగా వికసిత భారత్ సంకల్ప యాత్ర:ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: పేదలు, రైతులు, మహిళలు, యువజనులు సాధికారత సాధించిన నాడే భారత్ సాధికారతను సాధించినట్లవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. సోమవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వికసిత భారత్ సంకల్ప యాత్రనుద్దేశించి ఆయన...
భారత్, మాల్దీవుల మధ్య ప్రధాని మోడీ టూర్ చిచ్చు
మోడీ లక్షదీవుల పర్యటనపై చౌకబారు వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులు
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్
మాల్దీవుల దౌత్యాధికారులను పిలిపించి వివరణ కోరిన ప్రభుత్వం
వెంటనే ముగ్గురు మంత్రులను పదవుల నుంచి...
అయోధ్యలో 4 కోట్ల మంది నివసించేలా సౌకర్యాలు: ప్రధాని మోడీ
జనవరి 22 కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోందని.. హిందుస్థాన్ చరిత్రలో జనవరి 22 విశిష్ఠమైన రోజుగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. శనివారం అయోధ్యలో ప్రధాని మోడీ.. రైల్వే స్టేషన్ ను...
అయోధ్య రైల్వే స్టేషన్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ
అయోధ్య, ఉత్తరప్రదేశ్: ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య రైల్వే స్టేషన్ ను ప్రారంభించారు. రెండు కొత్త అమృత్ భారత్ రైళ్లు, ఆరు కొత్త వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. నరేంద్ర మోడీ ఈరోజు...
నేడు అయోధ్యలో ప్రధాని మోడీ పర్యటన
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి వారాల సమయం ఉన్నందున, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు అయోద్యలో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా అయోద్యలో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రధాని ఉత్తరప్రదేశ్ లో పలు...
విజయాల కాంత్ మృతి పట్ల ప్రధాని మోడీ, స్టాలిన్ , రాహుల్ సంతాపం
హైదరాబాద్: తమిళ హీరో విజయకాంత్ మరణం పట్ల ప్రధాని మోడీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కాంగ్రెస్ నేతలు ఖర్గే, రాహుల్ ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. విజయకాంత్ తమిళ సినిమా దిగ్గజం...
ప్రధాని మోడీ కలిసిన సీఎం రేవంత్, భట్టి విక్రమార్క ..
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు భేటీ అయ్యారు. తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ప్రధాని మోడీని కలిసేందుకు మంగళవారం రేవంత్, భట్టిలు...
వాజ్పాయ్, మాలవీయలకు ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ము నివాళులు
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్పాయ్, మదన్మోహన్ మాలవీయల జయంతి సందర్భంగా ప్రధాని మోడీ సోమవారం నివాళులు అర్పించారు. వాజ్ పాయ్ 99వ జయంతిని పురస్కరించుకుని వాజ్పాయ్ గుణగణాలను ప్రశంసించారు. ఆయన తన...