Home Search
ప్రభుత్వ ఉత్తర్వులు - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్
ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్
వాయు కాలుష్యంపై రైతులపై తప్పుడు నిందలు
న్యూఢిల్లీ: దేశ రాజధానిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయు కాలుష్యానికి పొరుగు రాష్ట్రాలలో జరుగుతున్న పంట వ్యర్థాల దగ్ధం కేవలం 10 శాతం మాత్రమే...
ఇడబ్లుఎస్ కోటా అమలుకు ఉత్తర్వులు
ఆదాయ పరిమితి రూ.8లక్షలు
ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో 10శాతం రిజర్వేషన్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : అగ్రవర్ణ పేదలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మార్గదర్శకాలను జారీ...
ఎఎఫ్ఎస్ అధికారి కుటుంబానికి స్థలం కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఉగ్రవాదుల దాడిలో మరణించిన ఎఎఫ్ఎస్ అధికారి భార్యకు మరో ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఈ మేరకు బుధవారం...
బ్రాహ్మణేతరులైన 25మందిని పూజారులుగా నియమించిన డిఎంకె ప్రభుత్వం
చెన్నై: హిందూ ఆలయాల్లో బాహ్మణేతర కులాలకు చెందిన 25మంది పూజారులను నియమిస్తూ తమిళనాడులోని డిఎంకె ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా శిక్షణ పొందిన పూజారులని తెలిపింది. మరో 34మంది శిక్షణ పొందిన...
ఉత్తర్వులు పంపడానికి పావురాలకోసం చూస్తున్నాం
బెయిల్ ఉత్తర్వులు అమలులో యుపి అధికారుల జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఉత్తర్వుల చేరవేతకు తామే ఒక వ్యవస్థను అమలు చేస్తామని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: తాము జారీ చేసిన బెయిల్ ఉత్తర్వుల అమలులో జాప్యం పట్ల సుప్రీంకోర్టు...
కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సేవలను పొడిగించిన ప్రభుత్వం
కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసిన ఆర్ధిక శాఖ
మన తెలంగాణ/హైదరాబాద్ : వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సిం గ్ సేవలను ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు ఆర్ధికశాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు...
ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలపై ఉత్తర్వులు జారీ..
హైదరాబాద్: ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల విధివధానాలపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫస్ట్ ఇయర్ లో వచ్చిన మార్కులే సెకండ్ ఇయర్ లోనూ వచ్చినట్లు పరిగణిస్తామని ప్రభుత్వం తెలిపింది.ప్రాక్టికల్స్ కు...
కూలీలకు కనీస వేతనం పెంచిన ప్రభుత్వం
హైదరాబాద్: కూలీలకు కనీస వేతనం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. కూలీలకు రోజువారీ కనీస వేతనం రూ.300 నుంచి రూ.390 పెంచింది. కన్సాలిడేటెడ్ పే వర్కర్ల వేతనం రూ. 8వేల...
ఇటలీ మెరైన్లపై కేసు మూసివేతపై 15న సుప్రీం ఉత్తర్వులు
న్యూఢిల్లీ: ఇద్దరు కేరళ మత్సకారులపై కాల్పులు జరిపి వారి మృతికి కారణమైన ఇద్దరు ఇటలీ మెరైన్లపై నమోదైన కేసులో విచారణ ముగింపునకు, అలాగే మృతు కుటుంబ సభ్యులకు రూ.10 కోట్ల నష్టపరిహారం పంపిణీకి...
30వరకు లాక్డౌన్ పొడిగిస్తూ ఉత్తర్వులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 30వ తేదీ వరకు లాన్డౌన్ను పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. లాక్డౌన్ పొడిగింపు ఉత్తర్వులను పటిష్టంగా అమలు చేసేందుకు...
బాండ్ ప్రతిపాదనలు సమర్పించేందుకు ఉద్యోగులకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు
ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన పిఆర్టియు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో 53 ఏళ్ల వయసు పూర్తయి, తెలంగాణ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీం(టిఎస్జిఎల్ఐ) బాండ్ కోసం దరఖాస్తులు సమర్పించని వారు అక్టోబర్ 31వ తేదీ...
నాలుగు విమానయాన సంస్థలపై ఢిల్లీ ప్రభుత్వం కేసు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర నుంచి వస్తున్న ప్రయాణికులకు ఆర్టి పిసిఆర్ పరీక్షలు నిర్వహించడంలో విఫలమయ్యారన్న ఆరోపణపై నాలుగు విమానయాన సంస్థలపై ఢిల్లీ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఇండిగో, విస్తారా, స్పైస్జెట్, ఎయిర్ ఏషియా...
తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేసిన ఎపి ప్రభుత్వం
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ స్థానికత కలిగి ఉండి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న రాష్ట్ర ఉద్యోగులను ఎపి ప్రభుత్వం రిలీవ్ చేసింది. తెలంగాణ స్థానికత కలిగి తెలంగాణ కోరుకున్న ఉద్యోగుల రిలీవ్కు సిఎం వైఎస్ జగన్...
జోన్ల సవరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి
ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు
అన్ని అవరోధాలను అధిగమిస్తూనే నూతన ప్రణాళికలను రచిస్తున్న ప్రభుత్వం
ఉద్యోగుల కేడర్ స్ట్రెంత్, ఉద్యోగుల విభజనపై ప్రభుత్వం చర్యలు
మనతెలంగాణ/హైదరాబాద్: కొత్తగా అన్నీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కీలక...
ఉచిత విద్యుత్పై త్వరలో ఉత్తర్వులు
ప్రభుత్వానికి భారమైనా పేదల కోసం సిఎం హామీ
వచ్చే నెలలో మూడేళ్ల ఎఆర్ఆర్ల నివేదికలను ఈఆర్సీలకు సమర్పించాలని డిస్కంల నిర్ణయం !
మనతెలంగాణ/హైదరాబాద్ : జిహెచ్ఎంసి ఎన్నికల్లో సిఎం కెసిఆర్ పేదలకు లబ్ధి చేకూరేలా ఉచిత...
ఐపిఎల్కు ప్రభుత్వం అనుమతి
ముంబై: కరోనా వల్ల వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ను యుఎఇ వేదికగా నిర్వహించుకునేందుకు భారత క్రికెట్ బోర్డుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో యుఎఇలో ఐపిఎల్ నిర్వహించేందుకు...
కోవిడ్ పేషెంట్లకు డైట్ చార్జీలు పెంచిన ప్రభుత్వం
జిహెచ్ఎంసి పరిధిలో పేషెంట్లకు రూ. 275, వైద్యసిబ్బందికి రూ.300
జిల్లాల్లో పేషెంట్లకు రూ.200, హెల్త్ వర్కర్లకు రూ.250
జి.ఓనెం 298ను విడుదల చేసిన ఆరోగ్యశాఖ
హైదరాబాద్ : కోవిడ్ పేషెంట్లకు డైట్ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు...
కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా సంతోషి.. ఉత్తర్వులు జారీ
మన తెలంగాణ/హైదరాబాద్: కల్నల్ సంతోష్బాబు సతీమణి సంతోషిని కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (గ్రూప్-1 కేడర్)గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం రాత్రి జీవో నంబర్ 80 జారీ చేశారు....
తెలంగాణలో కరోనా విజృంభణ.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్ః రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం...
వలస కార్మికులు -సుప్రీం ఉత్తర్వులు
జాతి కలహాలు, మత కల్లోలాలు వంటి అమానవీయ సంక్షోభాలు లేకుండానే అన్ని నాగరిక వ్యవస్థల సమక్షంలోనే అతి దారుణమైన మానవ వేదనకు తెర తీసిన విషాద అధ్యాయంగా వలస కార్మికుల ఘట్టం దేశ...