Thursday, April 25, 2024
Home Search

ప్రభుత్వ రంగ - search results

If you're not happy with the results, please do another search
CM Revanth Reddy Slams KCR and Harish Rao at LB Stadium

హరీష్ రావు.. ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే: సిఎం రేవంత్ రెడ్డి

గత ప్రభుత్వం అన్యాయాలను గుర్తించి బిఆర్ఎస్ పార్టీని గద్దె దింపి.. ఇందిరమ్మ రాజ్యానికి మళ్లీ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఎంపికైన...
Food quality control system in India

పాక్‌లో ఉమ్మడి ప్రభుత్వం?

పాకిస్తాన్ హంగ్ నేషనల్ అసెంబ్లీ నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పాటు తక్షణమే సాధ్యం కాలేదు. మాజీ ప్రధాని, క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ -ఇ -ఇన్సాఫ్ (పిటిఐ) మద్దతుతో పోటీ...
World today needs governments which are inclusive

అవినీతి రహిత, సమ్మిళిత ప్రభుత్వాలు ఈనాటి అవసరం

నా మంత్రం ‘కనీస ప్రభుత్వం, గరిష్ఠ పాలన’ కొన్నేళ్లుగా ప్రభుత్వంపై ప్రజల నమ్మకం పెరిగింది. ప్రపంచ ప్రభుత్వాల సమ్మిట్‌లో ప్రధాని మోడీ యుఎఇలో రెండవ రోజు పర్యటన దుబాయి : అవినీతి రహిత, సమ్మిళిత ప్రభుత్వాలే ప్రపంచానికి ఇప్పుడు...
BRS members

ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా ప్రజల తరుపున పోరాటం చేస్తాం

సిఎం రేవంత్‌ రెడ్డి కెసిఆర్‌పై ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదు మీడియా పాయింట్‌కు వెళ్లకుండా అడ్డుకోవడం ఒంటెద్దు పోకడలకు నిదర్శనం సర్కార్ తీరుపై అసెంబ్లీ ఆవరణలో నిరసన వ్యక్తం చేసిన బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర అసెంబ్లీ...

పాక్‌లో నవాజ్ సంకీర్ణ ప్రభుత్వమే

ఇస్లామాబాద్: పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.అటు జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్( పిటిఐ), మరో మాజీ ప్రధాని నవాజ్...
Hero vishal entry into political

తమిళనాడులో విశాల్ రాజకీయ అరంగ్రేటం…

చెన్నై: తమిళనాడు స్టార్ హీరో విశాల్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. విజయ్ కొత్త పార్టీని ప్రకటించిన వారంలోనే మరో నటుడు  విశాల్ పార్టీని ప్రకటించేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం తన అభిమాన సంఘం విశాల్ మక్కల్...

3 నెల్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది: వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొందర్లోనే కూలిపోతుందని వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం రాజ్యసభలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చి.. తెలంగాణలో...
KCR Meeting in Telangana Bhavan over Krishna River Projects

ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. నల్గొండలో బహిరంగ సభ నిర్వహించి తీరుతాం: కెసిఆర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహన లేదని మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించి తీరుతామన్నారు. మంగళవారం తెలంగాణ...
AP Assembly budget 2024-25

విద్యారంగంపై రూ.73,417 కోట్లు ఖర్చు: గవర్నర్

అమరావతి: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేసిందని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. సామాజిక న్యాయం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. జగన్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, ప్రజల...
Government inquiry into the five-acre land scam in Shankarpally

శంకర్‌పల్లిలోని ఐదెకరాల భూ కుంభకోణంపై ప్రభుత్వం విచారణ

సబ్ రిజిస్ట్రార్, హైదరాబాద్ డిఆర్‌ల నుంచి వివరాలు సేకరిస్తున్న ఆ శాఖ ఉన్నతాధికారులు అసలు యజమాని బ్రతికుండగానే డెత్ సర్టిఫికెట్ సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘనులు అసలు భూ యజమాని ఫిర్యాదుతో వెలుగులోకి సంఘటన మన తెలంగాణ/హైదరాబాద్: ...
Vijay

దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం

చెన్నై : ప్రముఖ తమిళ నటుడు ‘దళపతి’ విజయ్ రాజకీయ అరంగేట్రం చేశారు. 2026 శాసనసభ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పెట్టుకున్న విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ పేరిట రాజకీయ పార్టీని స్థాపించినట్లు...
A budget full of lies on education

విద్యారంగంపై అబద్దాలతో కూడిన బడ్జెట్

కేంద్ర ఆర్థిక మంత్రి వాస్తవాలు దాచిపెట్టారు : ఎస్‌ఎఫ్‌ఐ మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ఓటాన్ బడ్జెట్ ప్రవేశ పెడుతూ బడ్జెట్ సమావేశాల్లో దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వాస్తవాలకు బహు దూరంగా...
Kishan Reddy Letter to CM Revanth Reddy

సిఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ..

మన తెలంగాణ/హైదరాబాద్: రోడ్డు విస్తరణ, పార్కింగ్ తదితర అంశాలపై సిఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రైల్వేస్టేషన్ అభివృద్ధి పనుల నేపథ్యంలో రోడ్డు విస్తరణ...
Dr. Mallu Ravi took charge as special representative of Telangana government in Delhi

ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన డా. మల్లు రవి

మన తెలంగాణ / హైదరాబాద్: ఢిల్లీలోని తెలంగాణ భవన్ లోని గురజాడ కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయిన డా. మల్లు రవి కార్యకర్తలు, అభిమానుల కోలాహలం మధ్య ఆదివారం...

జీవితానికి రంగులద్దిన కొండపల్లి

చిత్రకారులు హోలీ ఆడుకునే చిన్నపిల్లలు. దిగంతం నుండి అనంతం దాకా వారి ఎల్లలు. కుంచె వారి చేతిలో హరివిల్లై వివిధ విన్యాసాలను కురిపిస్తూ వుంటుంది. ఒకసారి గంభీరంగా, మరోసారి శృంగారంగా, ఇంకోసారి చిలిపిగా,...
KTR

గవర్నర్ పై గరంగరం

గవర్నర్ పక్షపాత వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు: కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి, కాంగ్రెస్‌లది ఫెవికాల్ బంధమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. గవర్నర్ వ్యవహరిస్తున్న పక్షపాత వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. 75వ...

ఎంఎల్‌సి కవిత వినతి విడ్డూరంగా ఉంది

హైదరాబాద్ : మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రతిష్టించాలంటూ బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత చేసిన వినతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కవితకు...
Bhatti Vikramarka met with delegation from National Real Estate Development Council

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి ప్రాధాన్యత: భట్టి విక్రమార్క

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను...
The government should support the manual workers who are losing their jobs

ఉపాధి కోల్పోతున్న చేతి వృత్తిదారులను ప్రభుత్వమే ఆదుకోవాలి : ఎంఎల్‌ఎ కూనంనేని

మన తెలంగాణ/ హైదరాబాద్:  ప్రంపంచీకరణ ఫలితంగా వేగంగా ఉపాధి కోల్పోతున్న చేతి వృత్తిదారులను ప్రభుత్వమే ఆదుకోవాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివ రావు కోరారు. అనేకమంది చేతి వృత్తిదారులు...
Aadhar Card

జనన ధ్రువీకరణ పత్రంగా ఆధార్ కార్డు

ఇక నుండి పుట్టిన తేదీకి ధ్రువీకరణ పత్రంగా ఆధార్ స్పష్టం చేసిన కేంద్రం మన తెలంగాణ/ హైదరాబాద్ : ఇక నుండి పుట్టిన తేదీకి ధృవీకరణ పత్రంగా ఆధార్ సరిపోతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం...

Latest News