Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
రేపు భారత్ బంద్కు రైతుసంఘాల పిలుపు
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రైతాంగం మళ్లీ ఉద్యమించింది. ఈ నెల 16న గ్రామీణ భారత్ బంద్ కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. బీకేయూ ప్రధాన...
యుఎఇ, భారత్ మధ్య10 సహకార ఒప్పందాలు
ఇంధన, మౌలిక వసతులు, పెట్టుబడుల రంగాల్లో ఒప్పందాలు
భారత విదేశాంగ శాఖ కార్యదర్శి క్వాత్రా వెల్లడి
యుఎఇలో ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన
అబూ ధాబి : భారత్, యుఎఇ తమ ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత...
విదేశీ సంపాదనపై భారత్ లో పన్ను వేయరాదు: ట్రిబ్యూనల్ తీర్పు
మనతెలంగాణ/ ఢిల్లీ: విదేశంలో పనిచేసి సంపాదించిన జీతానికి ఆదాయపు పన్ను విధించడం సరికాదని ఇన్ కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యూనల్, ఢిల్లీ బెంచ్ తీర్పు చెప్పింది. నాన్-రెసిడెంట్ సర్వీసుల ద్వారా సంపాదించుకున్న దానికి...
త్వరలో అమెరికాలో భారత్ యుపిఐ సేవలు
న్యూఢిల్లీ : భారతదేశం యుపిఐ చెల్లింపు వ్యవస్థ దేశం దాటి ఇతర దేశాలకు విస్తరిస్తోంది. ఫ్రాన్స్, శ్రీలంక, మారిషస్ తర్వాత అమెరికాలో కూడా త్వరలో ఆన్లైన్ చెల్లింపుల కోసం యుపిఐ చెల్లింపును ప్రారంభించేందుకు...
మీతోనే అరబ్ భారత్ బంధం మరింత విశిష్టం
యుఎఇ భారత సంతతితో అహ్లన్ సభలో మోడీ
అబూధాబి : అరబ్ దేశాలలో భారతీయ సంతతి కీలక పాత్ర భారతదేశానికి గర్వకారణం అని ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. యుఎఇ...
మారిషస్, శ్రీలంకలో భారత్ యుపిఐ లాంఛ్
ఢిన్యూల్లీ : శ్రీలంక, మారిషస్ దేశాల్లో యుపిఐ (యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) సేవలను భారత్ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మారిషస్లో రూపే కార్డు సేవలను కూడా లాంచ్ చేశారు. భారతీయుడి ద్వారా...
భారత్ బందీల విడుదల
ఖతర్లో గూఢచార్యం కేసులో శిక్ష పడిన మాజీ నేవీ సిబ్బందికి విముక్తి
2023 డిసెంబర్లో మరణశిక్ష విధించిన ఖతర్ న్యాయస్థానం
భారత్ విజ్ఞప్తితో జైలు శిక్షగా మార్పు
ప్రధాని మోడీ, ఖతర్ అమీర్...
అండర్ 19 వరల్డ్ కప్.. ఆచితూచి ఆడుతున్న భారత్
భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. ఒక ఓవర్ మొయిడెన్ కాగా 2వ ఓవర్ లో ఒక పరుగు మాత్రమే వచ్చింది. 3వ ఓవర్ లో వికెట్ కోల్పోయిన...
వరల్డ్ కప్ ఫైనల్ : తొలి వికెట్ కోల్పోయిన భారత్
బెనోని: భారత్-ఆస్ట్రేలియా జట్లు మధ్య విల్లోమూర్ పార్క్ వేదికగా జరుగుతున్న అండర్-19 వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లో భారీ లక్ష్య ఛేధనకు దిగిన టీమిండియాకు ప్రారంభంలోనే షాక్ తగిలింది. భారత్ తొలి వికెట్ కోల్పోయింది....
భారత్ డిఎన్ఎలో ఉన్నదే ప్రేమ
విద్వేషం వ్యాప్తిలో బిజెపి, ఆర్ఎస్ఎస్
ద్వేషం, హింసాకాండకు తావు లేని హిందుస్థాన్ను కోరుతున్నాం
ఛత్తీస్గఢ్లో జోడో యాత్రలో రాహుల్ గాంధీ
రెండు రోజుల విరామానాంతరం తిరిగి మొదలు
రాయిగఢ్ : ఈ దేశం డిఎన్ఎలో ప్రేమ ఉండగా బిజెపి,...
అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్.. భారత్ లక్ష్యం 254 రన్స్
బెనోని: భారత్-ఆస్ట్రేలియా జట్లు మధ్య విల్లోమూర్ పార్క్ వేదికగా జరుగుతున్న అండర్-19 వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్...
Ind vs Aus U19: భారత్ కు మరో కీలక వికెట్
బెనోని: విల్లోమూర్ పార్క్ వేదికగా జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా అండర్19 వన్డే ప్రపంచకప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా వరుసగా వికెట్లు కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న హ్యారీ డిక్సన్ (42) వద్ద ఔటయ్యాడు. క్రీజులో పాతుకుపోయి...
నేడు అండర్19 ప్రపంచకప్ ఫైనల్: తుది సమరానికి సిద్ధమైన భారత్, ఆస్ట్రేలియా..
బెనోని: ప్రతిష్ఠాత్మకమైన అండర్19 వన్డే ప్రపంచకప్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా మాజీ విజేత ఆస్ట్రేలియాతో తలపడుతుంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు....
సముద్రపు దొంగలకు భారత్ చెక్!
అరేబియా సముద్రం హిందూ మహా సముద్రానికి వాయువ్య భాగంలో ఉంది. ఎర్ర సముద్రాన్ని కలుపుతూ గల్ఫ్ ఆఫ్ ఒమన్ చేరుకునేందుకు ఇదో మంచి మార్గం. పశ్చిమాన అరేబియన్ ద్వీపకల్పం, తూర్పున భారత ఉపఖండం...
కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం… ఆరోపణలను తిప్పి కొట్టిన భారత్
న్యూఢిల్లీ: తమ దేశ ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుంటోందన్న కెనడా ఆరోపణలను భారత్ తిప్పి కొట్టింది. ఈ ఆరోపణలపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ గురువారం స్పందిస్తూ ఇతర దేశాల ప్రజాస్వామ్య ప్రక్రియల్లో...
భారత్ రైస్ విక్రయాలను ప్రారంభించిన కేంద్రం
హైదరాబాద్: బియ్యం ధరలను సామాన్యుడికి అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో బియ్యం విక్రయాలను ప్రారంభించింది. మంగళవారం సాయంత్రం కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని...
ఫైనల్లో యువ భారత్
బెనోని: అండర్19 ప్రపంచకప్లో భారత్ ఫైనల్కు చేరుకుంది. మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన తొలి సెమీ ఫైనల్లో టీమిండియా 2 వికెట్ల తేడాతో ఆతిథ్య సౌతాఫ్రికాను ఓడించింది. ఈ టోర్నమెంట్లో భారత్ ఇప్పటి వరకు...
వందే భారత్ భోజనం ప్యాకెట్లో బొద్దింక !
న్యూఢిల్లీ: రైళ్లలో ప్రయాణికులకు నాణ్యమైన ఆహారాన్ని అందచేయడంలో రైల్వేల పనితీరు మళ్లీ చర్చనీయాంశమైంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ రైలులోని భోజనమే నాణ్యత విషయంలో ప్రశ్నార్థకం కావడం సంచలనం...
భారత్-మయన్మార్ సరిహద్దుల వెంబడి కంచె:అమిత్ షా
న్యూఢిల్లీ: భారత్- మయన్మార్ సరిహద్దుల వెంబడి మొత్తం 1,643 కిలోమీటర్ల పొడవునా కంచెను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం ప్రకటించారు. పటిష్టమైన...
U19 WC Semifinal: భారత్ లక్ష్యం 245 పరుగులు
బినోని: విల్లోమూర్ పార్క్ వేదికగా జరుగుతున్న అండర్19 వరల్డ్ కప్ 2024 సెమీఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా, భారత్ జట్టుకు 245 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సఫారీ...