Home Search
భారత్ బంద్ - search results
If you're not happy with the results, please do another search
దేశవ్యాప్త నిరసనలకు రైతు సంఘాల పిలుపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో పదవరోజు అన్నదాతలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఎముకలు కొరికే చలిలోనూ వేలాదిమంది రైతులు ధర్నా చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2...
నిరసన హక్కుపై ఒకే విధానం ఉండదు
రోడ్ల అడ్డగింపు వంటివి శాంతియుతంగా ఉండాలి
షహీన్బాగ్ నిరసనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: నిరసన తెలిపే హక్కుపై ఒకే రకమైన విధానం ఉండదని, ఒక్కో సందర్భంలో పరిస్థితి ఒక్కో రకంగా ఉంటుందని, అయితే నిరసన...
సిఎఎపై 100 సంస్థల ఐక్యపోరాటం
ముంబై: పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ)పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ భవిష్యత్ కార్యాచరణను చర్చించేందుకు దేశంలోని దాదాపు 100 సంస్థలు సోమవారం నాడిక్కడ ఒక జాతీయ సమన్వయ కమిటీగా ఏర్పడ్డాయి. సిఎఎ, జాతీయ...
పోయింది అధికారమే.. పోరాట పటిమ పోలేదు
మన తెలంగాణ/సిరిసిల్ల ప్రతినిధి: బిజెపిని కాంగ్రెస్ నిలువరించలేదని, కేవలం బిఆర్ఎస్ మాత్రమేనని నిలువరించగలదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. సిరిసిల్ల జి ల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన ఆదివారం...
బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం
ఢాకా : బంగ్లాదేశ్ లో 12 వ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. దాదాపు 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్ లో సార్వత్రిక ఎన్నికలను బహిష్కరిస్తూ బిఎన్పి బంద్కు...
కశ్మీర్ ప్రజల్ని నిరాశపర్చిన సుప్రీం
జమ్మూ-కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి హామీ ఇచ్చిన ఆర్టికల్ 370ను రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి, కేంద్ర పాలిత ప్రాంతం స్థాయికి కుదించిన మోడీ ప్రభుత్వం చర్యలు సబబేనంటూ సుప్రీం కోర్టు...
దేశం తలొంచుకోవలసిన ఘటన
మణిపూర్లో ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటన యావత్ దేశాన్ని సిగ్గుతో తలవంచుకొనేటట్లు చేసింది. మొత్తం సభ్యసమాజం మాటలు రాక దిగ్భ్రాంతి చెందే దుర్ఘటన. ప్రపంచంలోనే ప్రజాస్వామ్యానికి మాతృకగా, ప్రపంచంలోనే అతిపెద్ద...
స్వర్ణ మందిరంలో ఖలిస్థాన్ అనుకూల నినాదాలు
అమృత్సర్: బ్లూస్టార్ ఆపరేషన్ 39వ యానివర్సరీ సందర్భంగా అమృత్సర్లోని స్వర్ణ మందిరంలో భింద్రన్వాలే పోస్టర్లు, ఖలిస్థాన్ నినాదాలు చోటుచేసుకున్నాయి. స్వర్గీయ ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో ‘బ్లూస్టార్’ అనే మిలిటరీ ఆపరేషన్ జరిగింది. అమృత్సర్...
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్తో అమెరికా రాయబారి భేటీ
ముంబై : భారత్ లోని అమెరికా రాయబారి ఎరిక్ గర్సెట్టి మంగళవారం బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్తో ముంబై లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. సబర్బన్ బంద్రాలో షారూఖ్ నివాసం మన్నట్లో...
సత్యపాల్ పుల్వామా సత్యం!?
2019 పుల్వామా నరమేధానికి కేంద్ర ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపినపుడు మోడీ, ‘నీవిపుడు నూరు మూసుకో. ఇది ప్రత్యేక అంశం’ అన్నారు. మోడీ అవినీతిని పెద్దగా అసహ్యించుకోరు. ఆయనకు దేని మీదా అవగాహన లేదు....
పెట్రో ధరలు తగ్గవా?
పేదల రక్తం పీలుస్తున్న పెట్రోల్, డీజెల్ రేట్లు దిగివచ్చే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. దేశ జనాభాలో 27.5 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన పడరాని పాట్లు పడుతున్నారు. అంటే...
దేశ సంపదను దోచిపెడుతున్న మోడీ: భట్టివిక్రమార్క
ఇచ్చోడ: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి ఒక్క కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని సిఎల్పి నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. తెలంగాణ తల్లికి బంధ విముక్తి కలిగించేందుకు హాత్ సే హాత్ జోడో పాద యాత్ర...
ప్రభుత్వ ఆస్తులు తరిగి..కల్వకుంట్ల ఆస్తులు పెరిగాయి: కిషన్రెడ్డి
మహబూబ్నగర్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు తరిగాయని కల్వకుంట్ల కుటుంబ ఆస్తులు మాత్రం పెరిగాయని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. బుధవారం పాలమూరు జిల్లా కేంద్రంలోని పార్టీ...
మోడీది ‘సైలెన్స్ రాజ్’
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు పార్టీలు, నాయకులు గెలుస్తున్నారని కానీ, ప్రజలు ఓడిపోతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మించి ఏదో చేస్తారని ఆశించి 2014లో...
పాక్ ప్రధాని చర్చల ప్రతిపాదన!
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారతదేశంతో శాంతియుత సహజీవనాన్ని కోరుకొంటున్నామని, అందుకోసం చిత్తశుద్ధి, నిజాయితీతో కూడిన చర్చలను ఆశిస్తున్నామని ప్రకటించడం రెండు దేశాలమధ్య సఖ్యత సామరస్యాలను, నిర్యుద్ధ వాతావరణాన్ని కోరుకొనేవారెవరికయినా సంతోషాన్ని కలిగిస్తుంది....
సింగరేణిని ప్రైవేటీకరించం
మన తెలంగాణ/పెద్దపల్లి/గోదావరిఖని/జ్యోతినగర్ : సింగరేణిని ప్రైవేటుపరం చేస్తున్నామని దుష్ప్రచారం చేస్తున్నారు.. ఈ విషయంలో కొందరు ప్రజల్లో అబద్ధాలను కూడా ప్రచారం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. సింగరేణిలో 51శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిది.....
వికటించిన ఆపరేషన్ కమలం
అధికార దాహంతో ప్రజలిచ్చిన తీర్పును తుంగలో తొక్కి కుతంత్రాలతో ఇప్పటికే అరుణాచల్ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవా, మణిపూర్, సిక్కిం, పుదుచ్చేరి, మహారాష్ట్ర ఇలా మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో బిజెపి అక్రమంగా అధికారం చేజిక్కించుకొని...
‘నిష్క్రియా’ ఆయోగ్
నేటి నీతి ఆయోగ్ సమావేశాల బహిష్కరణ
ముఖ్యమంత్రి కెసిఆర్ సంచలన ప్రకటన..
బాధాతప్త హృదయంతోనే ఈ నిర్ణయమని వివరణ
నీతి సిఫార్సులకు కేంద్రమే విలువ ఇవ్వడం లేదు భగీరథ, కాకతీయ పథకాలకు
రూ.24వేల కోట్లు ఇవ్వాలని చెబితే.....
రాంచీలో ఒకరు మృతి
పవక్త(స)పై వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అల్లర్లు
ఇటీవల కొందరు ప్రవక్త(స)కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యూపీకి చెందిన ప్రయాగ్రాజ్, పశ్చిమబెంగాల్కు చెందిన హౌరా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, బీహార్, మహారాష్ట్రలోని కొన్ని...
మీ అవినీతి రట్టు చేస్తా
దేశమంతటా తిరిగి అన్ని భాషల్లోనూ ప్రచారం చేస్తా
కేంద్రంపై పోరుకు అందరికంటే ముందుంటాం
కర్నాటకలో ఆడబిడ్డల మీద రాక్షసుల్లా దాడి చేస్తున్నారు
రాహుల్గాంధీని పట్టుకొని అసోం సిఎం అలా అంటాడా?.. నాకైతే కళ్లలో నీళ్లు తిరిగాయి.....