Tuesday, April 23, 2024
Home Search

భారత్ బంద్ - search results

If you're not happy with the results, please do another search
muzaffarnagar Kisan Mahapanchayat

అమ్మకానికి దేశం

అడ్డుకునేందుకే రైతు ఉద్యమం : ముజఫర్‌నగర్ కిసాన్ మహా పంచాయత్ ర్యాలీలో రాకేశ్ టికాయత్ యుపి ఉత్తరాఖండ్ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని రైతులకు పిలుపు వ్యవసాయ చట్టాలు మూడింటినీ ఉపసంహరించేవరకు ఉద్యమం...
Devastation created by Modi in India

మోడీ నాయకత్వం సంపూర్ణ వైఫల్యం

  ప్రజలు సంక్షోభంలో ఉన్నప్పుడు పాలకుడు మార్గదర్శనం చేయాలి. ప్రజలు అయోమయంలో ఉన్నప్పుడు పాలకుడు దారి చూపాలి. ప్రజలు దుఃఖంలో ఉన్నప్పుడు పాలకుడు ఓదార్చాలి. ప్రజలు రేపు అనే దానిపై పై నిరాశతో ఉన్నప్పుడు...
Naxals released a letter after encounter in Chhattisgarh

రాకేశ్వర్ సింగ్ తమ ఆధీనంలోనే ఉన్నాడు: లేఖలో మావోయిస్టుల డిమాండ్లు

బీజాపూర్: ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా మావోయిస్టులు ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచారు. రెండు రోజుల క్రితం బీజాపూర్...
Railways will ever privatised says Piyush Goyal

రైల్వేలను ఎన్నటికీ ప్రైవేటీకరించం

రైల్వేలను ఎన్నటికీ ప్రైవేటీకరించం అయితే మెరుగైన పనితీరు కోసం ప్రైవేటు పెట్టుబడులను స్వాగతిస్తాం లోక్‌సభలో రైల్వేమంత్రి పీయూష్ గోయల్ వెల్లడి న్యూఢిల్లీ: రైల్వేలను ఎన్నటికీ ప్రైవేటీకరించబోమని, అయితే మరింత మెరుగైన పని తీరుకోసం ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తామని...
Gas cylinder price hike

గ్యాస్ ధర సామాన్యులకు… గుది బండ

మళ్ళీ పెరిగిన గ్యాస్ బండ ధర నెల రోజుల వ్యవధిలో పెరిగిన రూ.125 రూ.665 నుంచి రూ.846కు చేరిన ధర నేడు భారత్ బంద్‌కు పిలుపు నేడు భారత్ బంద్ ధరలను పెరుగుదలను నిరసిస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా వర్తక...
petrol and diesel prices hiked again

పెట్రో ధరాఘాతం ఎవరి పాపం?

దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సాధారణ, మధ్య తరగతి ప్రజల జీవన ప్రమాణంపై పెను ప్రభావం చూపుతున్నాయి. అంతే లేకుండా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావంతో నిత్యావసర వస్తువుల...
Bhatti Vikramarka About on his Padayatra

సాగు చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలి

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలి ఈ మేరకు సిఎంకు లేఖ రాసిన సిఎల్‌పి నాయకుడు భట్టి విక్రమార్క కేంద్రంపై ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చిందో కెసిఆర్ చెప్పాలని డిమాండ్ కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయాలని...
Anna Hazare warns Centre of fast over Farmers demands

రైతాంగం డిమాండ్లపై మరోసారి దీక్ష చేపడ్తానని అన్నాహజారే హెచ్చరిక

  పూణె: రైతాంగం డిమాండ్లపై మరోసారి నిరాహారదీక్ష చేపడ్తానని సామాజిక కార్యకర్త అన్నాహజారే హెచ్చరించారు. ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులను అమలు చేయడంలో కేంద్రం విఫలమైందని హజారే విమర్శించారు. వ్యవసాయ పంటల ఖర్చులు, ధరలపై ఏర్పాటు...

సవరణలు వద్దు చట్టాలే రద్దు కావాలి

  భీష్మించుకున్న రైతులు, ఉద్యమ ఉధృతికి కార్యాచరణ ప్రకటన 1న ఢిల్లీ, జైపూర్ రహదారి దిగ్బంధం, టోల్‌ప్లాజాల వద్ద ధర్నాలు 14న దేశవ్యాప్త ఆందోళన, నిరసనలు, బిజెపి నేతల ఘెరావ్ ఢిల్లీకి తరలి రావాలని అన్ని రాష్ట్రాల రైతులకు...

ఉద్యమ ఉధృతి

  ఢిల్లీ సరిహద్దుల్లో చిక్కటి చలిలో దాదాపు రెండు వారాలుగా ఆందోళన చేస్తున్న రైతు ప్రతినిధులకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య అంగీకారం కుదరకపోడం, ఉద్యమాన్ని ఉధృతం చేయడానికే అన్నదాతలు నిర్ణయించడం దేశం గర్వించ దగిన...

దేశం యావత్తు రైతాంగం వెనుక నిలిచింది

కేంద్రం బెట్టుచేయడం మానుకోవాలి లేనిపక్షంలో రైతులే పాతాళానికి తొక్కేస్తారు హెచ్చరించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : రైతు బంద్ దేశంలో సరికొత్త అధ్యయానం సృషించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...
Bail Grant To Bollywood Actress Kangana Ranaut

రైతుల ఆందోళనను తప్పు పడ్తూ కంగన మరో ట్విట్

  న్యూఢిల్లీ: రైతుల భారత్ బంద్‌పై బాలీవుడ్ నటి కంగనారనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యల్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. రైతుల ఆందోళనపై ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీవాసుదేవ్ వీడియోను తన వ్యాఖ్యలకు జత చేశారు. ‘రండి...
Recommendations of HUDA Committee are contained in existing laws

హూడా కమిటీ సిఫార్సులే ప్రస్తుత చట్టాల్లో ఉన్నాయి

  ప్రభుత్వ వర్గాల వాదన న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాల్లో చేర్చిన చర్యలు గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు భూపిందర్ సింగ్ హూడా నేతృత్వంలోకి కమిటీ సిఫార్సు చేసిన సంస్కరణలేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్త...
Minister Sabitha Reddy participated in Bharat Bandh

నూతన వ్యవసాయ బిల్లులను వెంటనే రద్దు చేయాలి: మంత్రి సబితారెడ్డి

మనతెలంగాణ/మహేశ్వరం: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులకు న్యాయం జరిగే వరకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండి కేంద్రంపై వత్తిడి తెస్తుందని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి తెలిపారు....

గృహ నిర్బంధంలో కేజ్రీవాల్

ఆప్ ఆరోపణలు ఖండించిన ఢిల్లీ పోలీసులు న్యూఢిల్లీ: దేశ రాజధాని సరిహద్దుల్లోని సింఘూ వద్ద ఆందోళన చేస్తున్న రైతులను కలుసుకున్న తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ పోలీసులు గృహ నిర్బంధం చేశారని...
Jagadeesh strike against Farmers bill

ఆ బిల్లుతో ఆహార కొరత: జగదీష్

హైదరాబాద్: రైతుల ఆగ్రహ జ్వాలాల్లో మోడీ ప్రభుత్వం కొట్టుకపోతుందని మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి ధర్నా నిర్వహించారు. అన్నదాతలు వేలాది ట్రాక్టర్‌లలో తరలి వచ్చి...
Amit Shah called the farmers for talks

రాత్రి 7 గంటలకు రైతులను కలవనున్న అమిత్ షా

న్యూఢిల్లీ: రైతు సంఘాల పిలుపు మేరకు మంగళవారం దేశవ్యాప్తంగా బంద్ కొనసాగింది. అన్ని పార్టీల మద్దతుతో బంద్ విజయవంతంగా ముగిసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. రైతు సంఘాల నేతలను కేంద్ర హోంమంత్రి...
Farmers is not terrorist said by KTR

రైతులు తీవ్రవాదులు కాదు: కెటిఆర్

హైదరాబాద్: కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ లో పాల్గొన్నాలని సిఎం కెసిఆర్ పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున టిఆర్ఎస్ శ్రేణులు బంద్ లో పాల్గొన్నాయి.  హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై...

రైతుల న్యాయమైన డిమాండ్లు

  దేశంలో అన్నదాతలుగా విశేష గౌరవాన్ని పొందుతున్నట్టు కనిపిస్తున్న రైతులు స్వాతంత్య్రం రావడానికి ముందుగాని, వచ్చిన తర్వాతగాని కష్టనష్టాలు లేకుండా సుఖంగా బతికిన రోజులు ఎన్నడూలేవన్నది కఠోర వాస్తవం. ప్రకృతి వైపరీత్యాలు, దళారుల దోపిడీ,...
Central responsibility for inconvenience to citizens: Congress

పౌరుల అసౌకర్యానికి కేంద్రానిదే బాధ్యత : కాంగ్రెస్

  చండీగఢ్: భారత్ బంద్ సందర్భంగా ప్రజలకు కలిగే అసౌకర్యానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ స్పష్టం చేసింది. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించే ఉద్దేశంతో తెచ్చిన మూడు చట్టాలకు నిరసనగా రైతులు చేపట్టిన...

Latest News