Saturday, April 20, 2024
Home Search

మిషన్ కాకతీయ - search results

If you're not happy with the results, please do another search
Debt relief for farmers

రైతుకు రుణ విముక్తి

పంద్రాగస్టు వేళ రైతు బాంధవుడి అపురూప కానుక రూ.99,999లోపు ఉన్న రైతులకు రుణాలు మాఫీ సోమవారం ఒక్కరోజే రైతుల ఖాతాల్లో రూ.5,809.78 జమ 9,02,843 మంది అన్నదాతలకు లబ్ధి ఇప్పటివరకు 16,66,899 మంది రైతుల ఖాతాల్లో రూ.7,753.43 కోట్ల...
Telangana has become the granary of the country

దేశ ధాన్యాగారంగా మారిన తెలంగాణ

2.7కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి రైతు సంక్షేమానికే పెద్దపీట వేసిన సిఎం కేసీఆర్ దశాబ్ద కాలంలోపే 2.20 కోట్ల ఎకరాలకు పెరిగిన సాగు విస్తీర్ణం ప్రాజెక్టులపైన రూ.1.59 లక్షలు ఖర్చు చేసిన ప్రభుత్వం మిషన్ కాకతీయ కింద...

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల టౌన్: రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం...
KCR

జల్..జంగిల్.. జమీన్ సాకారం

ఆదివాసీ గిరిజనుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కెసిఆర్ శుభాకాంక్షలు మనతెలంగాణ/హైదరాబాద్ : అడవిని నమ్ముకొని జీవించే నిష్కల్మశ హృదయులైన, ఆదివాసీ గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని...
IR for employees to surprise the country

దేశమే ఆశ్చర్యపోయేలా ఉద్యోగులకు ఐఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : రైతు రుణమాఫీ నెల రోజుల్లో పూర్తి చేస్తామని, రాష్ట్రంలో మళ్లీ అధికారం తమదేనని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రస్తుతం కంటే మరో 7, 8 సీట్లు ఎక్కువగానే వస్తాయని...

వరదపై వాగ్యుద్ధం

మనతెలంగాణ/హైదరాబాద్: వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో నివేదికలు అందగానే రైతులకు, ప్రజలకు నష్టపరిహారం అందజేస్తామని రాష్ట్ర శాసన సభ వ్యవహారాలు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు....
KCR

సంక్షేమ పథంలో తెలంగాణ

విద్యార్థి దశ నుండి సామాన్యుడిగా వచ్చి రాజకీయాల్లో అనన్య సామాన్యమైన విజయాలను తన ఖాతాలో వేసుకున్న గొప్ప నాయకుడు. రాజనీతి తెలిసినవాడు. ప్రజల నాడి పట్టుకోవడంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు సాటి మరెవరూ లేరంటే...
KCR assured the people of the state

రాష్ట్ర ప్రజలకు కెసిఆర్ భరోసా

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రతిసారీ కేంద్ర సాయం కోసం ఎదురు చూడకుండా సిఎం కెసిఆర్ రాష్ట్ర ప్రజలకు శ్రీరామరక్షగా నిలుస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలకు...

భారతదేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిన రాష్ట్రం తెలంగాణ

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేర్యాల: గత ప్రభుత్వాల హయాంలో కరువుకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణ రాష్ట్రం ఉండేదని, నేడు సిఎం కెసిఆర్ పరిపాలనలో భారతదేశానికి సైతం అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ...

బీసీలకు మేమే బాసట

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: అంతరించిపోతున్న కులవృత్తులకు సిఎం కెసిఆర్ జీవం పో స్తున్నారని రాష్ట్ర, ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వయోలా గార్డెన్‌లో 303...

అంతరించి పోతున్న కుల వృత్తులకు జీవం పోస్తున్న కెసిఆర్

కుల వృత్తుల బలోపేతానికే ఆర్థ్ధిక సాయం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 100 శాతం సబ్సిడీపై బీసి బంధు కెసిఆర్ పట్టుదలతోనే కాళేశ్వరం పూర్తయి మత్స సంపద పెరిగింది స్వయం...

జాతీయ మార్కెట్‌లో సిద్దిపేట చేపలు

సిద్దిపేట : జాతీయ మార్కెట్‌లో సిద్దిపేట చేపలు వెళ్లడంతో మత్సకారులకు ఆశాజనకంగా మారిందని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలంలో మత్సకారులు మంత్రి హరీశ్‌రావు, చైర్మన్ మచ్చ...
Huge demand for Siddipet fish in national market

సిద్దిపేట చేపలకు జాతీయ మార్కెట్‌లో భారీ డిమాండ్

సిద్దిపేట: మిషన్ కాకతీయతో చెరువులు పునరుద్ధరణ జరిగి, కాళేశ్వ‌రం ప్రాజెక్టుతో యేడాది పొడ‌వునా చెరువులు, కాల్వ‌ల్లో పుష్క‌లంగా నీళ్లు ఉంటున్నాయి. పైగా ఉచిత చేప పిల్ల‌ల పంపిణీ పేరిట సిద్దిపేట జిల్లాలోని చెరువులు,...

తలసరి ఆదాయంలోమనమే నెం.1

మన తెలంగాణ/హైదరాబాద్: కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించుకోవాలన్నా, ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా దేశంలో ఒక్క తెలంగా ణ రాష్ట్రంలోనే సాధ్యమవుతుందని మరోసారి స్పష్టమైంది. విద్యార్హతలున్నా, లేకపోయినా కూడా కా ర్మికులుగా జీవనం సాగించే వారు...

రైతులను గోసపెట్టింది కాంగ్రెస్ పార్టీయే

హాజీపూర్: రైతులను అరిగోస పెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు విమర్శించారు. రైతులకు ఉచిత కరెంటుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ హాజీపూర్ మండలంలోని గుడిపేట రైతు వేదిక...

రైతులను గోస పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదే

లక్షెట్టిపేట: రైతులను గోస పెట్టిన ఘనత ఉమ్మడి రాష్ట్రంలో ఐదేండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఎమ్మెల్యే దివా కర్‌రావు అన్నారు. కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ రైతు వేధికల్లో రైతులో పాటు నిర్వహిస్తున్న...

రైతులకు ఉచిత కరెంటు వద్దన్న కాంగ్రెస్‌కు బుద్ది చెప్పండి

దండేపల్లి : రైతులకు ఉచిత కరెంటు వద్దన్న కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పాలని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. దండేపల్లి మండలం ముత్యంపేటలోని రైతు వేధిక భవనంలో సోమవారం టీపీసీసీ అద్యక్షులు...

రేవంత్ ఆర్‌ఎస్‌ఎస్ ఏజెంట్

కాంగ్రెస్ పార్టీ తీరుపై రైతు వేదికల్లో తీర్మానాలు * ప్రతి రైతు వేదికలో వెయ్యి మందికి తగ్గకుండా రైతుల సంతకాలతో తీర్మానం * కెసిఆర్‌ది మూడు పంటల నినాదం... కాంగ్రెస్‌దేమో మూడు గంటల కరెంట్ విధానం *...

గాంధీ భవన్‌లో గాడ్సె రూపంలో రేవంత్‌రెడ్డి దూరాడు

జగిత్యాల: రేవంత్‌రెడ్డి గాడ్సె రూపంలో గాంధీభవన్‌లో దూరాడని, బిజెపితో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి, బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు...

రైతు బీమాతో రైతు కుటుంబాలకు భరోసా

జగిత్యాల: దేశానికి అన్నం పెట్టే రైతన్న కుటుంబానికి భరోసా కల్పించాలనే ఉద్దేశంతో సిఎం కెసిఆర్ రైతుబంధు పథకం తీసుకొచ్చారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం బాలపెల్లి గ్రామానికి...

Latest News