Home Search
యువత మత్తు - search results
If you're not happy with the results, please do another search
ఉపాధి లేని వృద్ధి ప్రమాదకరం
గత ఏడాది బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను దాటి భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. 2030 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొంది, ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ ఆర్థిక...
డ్రగ్స్ కలకలం
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పటిష్ట నిఘా
మన తెలంగాణ/హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల వేళ హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం రేపాయి. జూబ్లీహిల్స్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను పోలీసులు ఆదివారం అరెస్ట్...
ప్రేమించి మోసం చేసిన యూట్యూబర్ అరెస్టు
హైదరాబాద్: ప్రేమించిన యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి, శారీక సంబంధం పెట్టుకున్న యూట్యూబర్ను నార్సింగి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... యూట్యూబర్, నటుడు చందు సాయి నార్సింగికి చెందిన...
డ్రగ్స్కేసులో హీరో నవదీప్కు షాక్
హైదరాబాద్ : డ్రగ్స్ కథా చిత్రంలో దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. మరోమారు టాలీవుడ్ ఉలిక్కిపడేలా మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఆసక్తికర విషయాలు, పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హీరో నవదీప్కు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది....
పబ్లో గ్యాంగ్వార్
హైదరాబాద్ : ఎపి మాజీ డిజిపి, ప్రస్తుత పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గౌతం సవాంగ్ కొడుకు హైదరాబాద్లో వీరంగం చేశాడని ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 10లోని జీరో పబ్...
హైదరాబాద్లో రేవ్ పార్టీ… సినీ నిర్మాత అరెస్ట్
మాదాపూర్: హైదరాబాద్లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. పక్కా సమాచారంతో మాదాపూర్ లో జరుగుతున్న రేవ్ పార్టీపై దాడి చేశారు. అర్థరాత్రి మద్యం మత్తు కోసం అంతా ఏర్పాట్లు చేస్తుండగానే తెలంగాణ...
పలిమల అడవిలోకి ఎలుగుబంటి!
హైదరాబాద్ : కరీంనగర్ పట్టణవాసులకు ఎలుగు బంటి భయాందోళనకు గురిచేసింది. పట్టణ శివారు ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి ఓ ఎలుగుబంటి నడిరోడ్డుపై ప్రత్యక్షం కావడంతో శ్రీపురం, రజ్వీ చమన్ వాసులు అప్రమత్తమయ్యారు. ఎవరిపై...
బాధిత మహిళకు అండగా ఉంటా : మంత్రి
జవహర్నగర్ : యువతిపై అసభ్యంగా ప్రవర్తించి నడి రో డ్డులో వివస్త్రను చేసిన నిందితులకు తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం మేడ్చల్...
మహిళను వివస్త్రను చేసిన కేసుపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్
హైదరాబాద్ : ఈ నెల 5న జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్ ప్రాంతంలో మహిళను వివస్త్ర ను చేసిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఘటనను తీవ్రంగా ఖండించింది. ఈ...
అమరవీరుల కోసం “మేరీ మాటి మేరా దేశ్”
న్యూఢిల్లీ: ప్రతినెలా చివరి ఆదివారం ప్రధాని మోడీ “మన్కీ బాత్ ” కార్యక్రమం ద్వారా ఆల్ ఇండియా రేడియోలో మాట్లాడుతుంటారు. ఈ వారం 103 ఎపిసోడ్లో మోడీ కీలక ప్రకటన చేశారు. మేరీ...
వర్షం మిగిల్చిన కష్టాలు..
రాయికల్ః వర్షం మిగిల్చిన కష్టాలతో ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వరద తాకిడికి చాలా గ్రామాల్లో రోడ్లు తెగిపొయాయి. కల్వర్టులు ధ్వంసమై రాకపోకలు నిలిచిపోయాయి. రాయికల్ పట్టణంతో పాటు పలు గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి...
మణిపూర్ మంటలు ఆరవెందుకు?
మణిపూర్ 60 రోజులుగా మండుతోంది. మణిపుర్ పట్ల ప్రధాని మౌనం వహించారని ప్రతిపక్షాల, సామాజిక ఉద్యమకారుల విమర్శ. మణిపూర్ గురించి ప్రధాని రోజూ చర్చిస్తున్నారని కేంద్ర గృహ మంత్రి అమిత్ షా, మణిపూర్...
దేశ భవిష్యత్తు యువకుల చేతిలో ఉంది
భూపాలపల్లి : ఈ భారతదేశ భవిష్యత్తు యువకుల చేతిలో ఉందని రేపటి మార్గదర్శకులు వారేనని భూపాలపల్లి ఎమ్మేల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.జిల్లా పోలీస్ ,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యాంటి డ్రగ్...
మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టండి
ఖమ్మం : మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ భాధ్యతగా తీసుకొవాలని జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ కోరారు. మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా నియంత్రించేందుకు జిల్లా స్థాయి నార్కోటిక్స్ కో-...
మాదకద్రవ్యాల దయ్యం వదలదా?
30 కోట్ల రూపాయల విలువైన 3.32 కిలోల బ్లాక్ కోకైన్ అహ్మదాబాద్ విమానాశ్రయంలో స్వాధీనం, మేఘాలయలో రూ. 15 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత, కొకైన్తో సినీ నిర్మాత అరెస్ట్, హిందూ మహాసముద్రంలో...
గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
తంగళ్లపల్లి : మండలంలోని మండెపల్లిలో గల కేసిఆర్ డబుల్ బెడ్ రూంల వద్ద అక్రమంగా గంజాయి సేవిస్తు తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అ రెస్టు చేశారు. ఈ మేరకు సిరిసిల్ల రూరల్ సిఐ...
మాదక ద్రవ్యాలు లేని తెలంగాణాను నిర్మిద్దాం
నల్గొండ : మాదక ద్రవ్యాలు లేని తెలంగాణను నిర్మిద్దామని అదనపు కలెక్టర్ ఖుష్బూగుప్తా చెప్పారు. మహిళా, శిశు ది వ్యాంగుల, వయో వృద్దుల శాఖ ఆద్వర్యంలో నల్గొండ పట్టణంలోని నాగార్జున కళాశాలలో, మిషన్...
సమష్టి కృషితోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం
పటాన్ చెరు : ప్రజా ప్రతినిధుల సమష్టి కృషితోనే సాధ్యమవుతుందని , రాష్ట్ర ముఖ్య మంత్రి అందజేయనున్న రూ. 15 లక్షలతో గ్రామల్లో అభివృద్ధి చేద్దామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు....
గంజాయి వ్యసనాన్ని నిరోధించే కొత్త ఔషధం
హైదరాబాద్: గంజాయి మత్తుకు బానిసైన వారికి చికిత్సలో సమర్ధంగా ఉపయోగపడే కొత్త ఔషధాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జంతువుల పైన మనుషులపైన ఈ ఔషధ ప్రభావం ఏవిధంగా ఉంటుందో ప్రయోగాలు చేశారు. సానుకూల ఫలితాలు...
గంజాయికి బానిసగా మారారా?… ఈ ఔషధం తీసుకుంటే చాలు…
గంజాయి మత్తుకు బానిసైన వారికి చికిత్సలో సమర్ధంగా ఉపయోగపడే కొత్త ఔషధాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జంతువుల పైన మనుషులపైన ఈ ఔషధ ప్రభావం ఏవిధంగా ఉంటుందో ప్రయోగాలు చేశారు. సానుకూల ఫలితాలు రావడంతో...