Home Search
రిలయన్స్ జియో - search results
If you're not happy with the results, please do another search
మోటో జి42ని లాంట్ చేసిన మోటోరోలా..
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న సంస్థ మోటోరోలా. వినియోగదారుల కోసం ఇప్పటికే ఎన్నో అద్భుతమైన, ప్రీమియం ఫోన్లను లాంచ్ చేసిన మోటోరోలా. మోటోరోలా జీ సిరీస్ చాలా పేరు ప్రఖ్యాతులు...
డిజిటల్ విప్లవం
ముందుచూపుతో డేటా ప్రైవసీ, క్రిప్టోకరెన్సీ బిల్లులు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ
న్యూఢిల్లీ : భారతదేశం తొలిసారిగా డిజిటల్ విప్లవాన్ని చూస్తోందని, డిజిటల్ సమాజాన్ని నిర్మించే దిశగా వేగంగా అడుగులు వేస్తోందని బిలియనీర్, రిలయన్స్...
5 జి ట్రయల్స్లో వొడాఫోన్ రికార్డు
న్యూఢిల్లీ: దేశంలో 5 జి సేవలను అందుబాటులోకి తీసుకు రావడంలో భాగంగా జరుగుతున్న ట్రయల్స్లో ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా సరికొత్త రికార్డు నెలకొల్పింది. పుణెలో నిర్వహించిన 5జి ట్రయల్స్లో3.7 గిగా...
ఫేస్బుక్ వివాదం
‘మనం తలచుకుంటే పచ్చి అబద్ధాన్ని కూడా నిప్పు లాంటి నిజంగా నమ్మించగలం, సామాజిక మాధ్యమాలపై మనకంత పట్టు ఉంది’ ఈ మాటలన్నది ఎవరో కాదు, భారతీయ జనతా పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు,...
ఎయిర్టెల్లో 5 శాతం వాటా
న్యూఢిల్లీ: భారతీయ టెలికాం రంగంలో పెట్టుబడులు వెల్లువెత్తున్నాయి. గత రెండు నెలల్లో రిలయన్స్ జియోలోకి రూ.70 వేల కోట్లకు పైగా విదేశీ పెట్టుబడులు వచ్చాయి. తాజాగా ఎయిర్టెల్లో కూడా అమెజాన్ భారీగా పెట్టుబడులు...
ఫేస్బుక్ మరో భారీ డీల్
జిఫీని సొంతం చేసుకొంటున్న సోషల్ మీడియా దిగ్గజం
న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ప్లాట్ఫామ్లో వాటా దక్కించుకోవడం ద్వారా వార్తల్లో నిలిచిన ప్రముఖ సోషల్ మీడియా దిగ్గ్జం ఫేస్బుక్ మరో ప్రముఖ వెబ్సైట్ను...
భారత కుబేరుల్లో నంబర్ 1 ముకేశ్
ఆయన నికర విలువ రూ.3,37,078 కోట్లు
రెండో స్థానంలో డిమార్ట్ అధినేత దామాని
మూడు, నాలుగు స్థానాల్లో శివ్నాడార్, ఉదయ్ కోటక్
సంపన్నుల సంఖ్యలో అమెరికాదే పైచేయి
బిలియనీర్ల సంఖ్య 106 నుంచి 102కు తగ్గింది
ఫోర్బ్ జాబితా 2020...
టెలికాం కంపెనీలకు నిరాశ
ఎజిఆర్ రివ్యూ పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
రూ.92,000 కోట్ల స్పెక్ట్రమ్ ఫీజులు చెల్లించాల్సిందే
న్యూఢిల్లీ: టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. జనవరి 23 నాటికి పాత బకాయిలు చెల్లించాలని గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని...
రిలియన్స్ డిజిటల్ ‘డిజిటల్ ఇండియా సేల్’
మన తెలంగాణ/ హైదరాబాద్ : రిపబ్లిక్ డే సందర్భంగా రిలయన్స్ డిజిటల్ ‘డిజిటల్ ఇండియా సేల్’ పేరిట బంపర్ ఆఫర్లను ప్రకటించింది. రిలయన్స్ డిజిటల్ లేదా మైజియో స్టోర్లలో డిజిటల్ ఇండియా సేల్తో...
టాటా మోటార్స్ @ రూ.3 లక్షల కోట్లు
ముంబై : రూ.3 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాటిన టాటా గ్రూప్లో మూడో కంపెనీగా టాటా మోటార్స్ నిలిచింది. కంపెనీలో టాటా మోటార్స్ మార్కెట్ క్యాప్ రూ.2,73,985 కోట్లు, టాటా మోటార్స్...
ఆసియాలో అత్యంత సంపన్నుడు ముఖేశ్ అంబానీ!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మళ్లీ 100 బిలియన్ డాలర్ల సంపద గల ధనవంతుల జాబితాలోకి చేరారు. అంతేకాదు, మళ్లీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఒకే ఒక్కరోజులో ఆయన ఆస్తుల...
ఐటి షేర్లలో కొనుగోళ్లతో లాభాల్లో మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను నమోదు చేశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ దాదాపు 93 పాయింట్ల లాభంతో 66,023.24 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ దాదాపు...
రిలయెన్స్ డిజిటల్ అన్ లిమిటెడ్ సెలబ్రేషన్స్
హైదరాబాద్: దీపావళి సందర్భంగాతమ వద్ద ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసే వారికి అంతులేని సంతోషాన్ని అందించేందుకు రిలయన్స్ డిజిటల్ ‘అన్లిమిటెడ్ సెలబ్రేషన్స్’ పేరుతో ఆకర్షణీమైన రాయితీలను అందజేస్తోంది. ఇఎంఐ ఆప్షన్స్తో పాటుగా ప్రముఖ...
ముకేశ్ అంబానీ బాటలో వారసులు
ఎలాంటి జీతం తీసుకోరు, బోర్డు సమావేశాలకు వెళ్తేనే ఫీజు
బోర్డు సభ్యులుగా ఆమోదం ప్రతిపాదనలో పేర్కొన్న రిలయన్స్
ముంబై : ఆసియాలో అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ వరుసగా మూడు సంవత్సరాలుగా ఎటువంటి జీతం తీసుకోవడం...
‘జవాన్’ పైరసీదారుల వివరాలు కోరిన డిల్లీ హైకోర్టు
సినిమాలను పైరసీ చేయటం చట్టరీత్యా నేరం. పైరసీకి వ్యతిరేకంగా ‘జవాన్’ మేకర్స్ పెద్ద పోరాటానికి సిద్ధపడ్డారు. ఈ సినిమాను నిర్మించిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ పైరసీదారులపై డిల్లీ హైకోర్టులో కేసు వేసింది....
రెండో రోజు లాభాల్లో మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను నమోదు చేశాయి. మెటల్, పవర్, ఫైనాన్షియల్ షేర్స్ లాభపడడంతో మార్కెట్లు ఉత్సాహంగా కనిపించాయి. అయితే ఇండెక్స్ దిగ్గజ షేర్లు అయిన రిలయన్స్...
వరుస నష్టాలకు బ్రేక్..267 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై : ఈ వారం దేశీయ స్టాక్మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. సోమవారం అంతర్జాతీయ పరిణామాలు మెరుగ్గా ఉండడంతో నిఫ్టీ, సెన్సెక్స్ రెండు సూచీలు లాభాలను నమోదు చేశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్...
సరికొత్త శిఖరాల నుంచి పతనం దిశగా మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా నాలుగో వారం కూడా పతనమయ్యాయి. మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులను చూస్తున్నాయి. వారాంతం శుక్రవారం సూచీలు నష్టాలతో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాల కారణంగా భారత...
20 వేలకు చేరువలో నిఫ్టీ
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మళ్లీ సరికొత్త జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. నిఫ్టీ 20 వేల మార్క్కు చేరువ అవుతోంది. నిఫ్టీ 19,991 స్థాయిని తాకింది. ఆఖరికి నిఫ్టీ 146 పాయింట్లు లాభపడి...
నేడు డబ్ల్యూపిఎల్ వేలం
బెంగళూరు: ప్రీమియర్ లీగ్ ప్లేయర్ల వేలంపాట నేడు ముంబయి వేదికగా జరగనుంది. డబ్ల్యూపిఎల్ తొలి ఎడిషన్లో మొత్తం 5జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి. గుజరాత్ జెయింట్స్, ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,...