Home Search
రూపాయి విలువ - search results
If you're not happy with the results, please do another search
పాకిస్థాన్లో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు
ఇస్లామాబాద్: అధిక ధరలతో సతమతమవుతున్న పాకిస్థాన్ ప్రజలపై ప్రభుత్వం గురువారం తెల్లారే సరికి పెట్రోధరల బాంబు పేల్చింది. చారిత్రక స్థాయిలో అత్యంత గరిష్ఠంగా పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచడంతో తీవ్ర...
పాకిస్థాన్ కరెన్సీ భారీ పతనం
కరాచీ: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ కరెన్సీ విలువ శుక్రవారం భారీగా పతనమైంది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి బహిరంగ మార్కెట్లో రూ.262.6కి పడిపోయింది. ఒక దశలో ఓపెన్ మార్కెట్లో యూఎస్ డాలరుతో...
పాకిస్తాన్ దివాలా తీయనుందా?
గోధుమ పిండి ధర కిలో రూ.150 కి పెరిగింది. వంట గాస్ 11.8 కిలోల బండ ధర రూ. 2,550. విద్యుత్ ఉత్పత్తి తగినంత లేక దుకాణాలను ముందుగానే మూసివేయాలని ఆదేశిస్తున్న అధికారులు....
ఇంట గెలిస్తేనే విశ్వగురువు
‘The Vishwaguru, at its most useful, is a MEDIATOR. The world is wracked with conflicts: Russia versus the West, North versus South. The Vishwaguru...
రెండో రోజూ నష్టాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లోనే ముగిశాయి. ఇది వరుసగా రెండో నష్టాల్లోనే ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రతికూల సంకేతాలు మార్కెట్పై ప్రభావం చూపింది. సెన్సెక్స్ 461.22 పాయింట్లు లేక...
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
ముంబై: నేడు స్టాక్ మార్కెట్ సూచీలు మొదలవ్వడమే ఫ్లాట్గా మొదలయ్యాయి. అమెరికా ఫెడరల్ బ్యాంక్ 50 బేసిస్ పాయింట్స్(బిపిఎస్) మేరకు రేట్ పెంచనుందన్న భావనతో ప్రపంచ మార్కెట్లో బలహీనత, అన్ని రంగాల్లో అమ్మకాల...
నేను శూద్రుడిని అందుకే..
హైదరాబాద్ : పార్లమెంటు సమావేశాల్లో సోమవారం కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మధ్య వాడిగా, వేడిగా వాదం జరిగింది. కొశ్చన్ అవర్లో ఎంపి రేవంత్రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి...
మోడీ రూ.80 లక్షల కోట్ల అప్పులు చేశారు: రేవంత్
న్యూఢిల్లీ: బిజెపి ప్రభుత్వం దేశాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో రూపాయి విలువ పతనంపై ఆయన ప్రశ్నించారు. బిజెపి...
నెహ్రూ టు మోడీ: ఆర్థిక విధానాలు
దేశంలో నేడు అమలు జరుగుతున్న సరళీకరణ ఆర్థిక విధానాలకు నెహ్రూ ప్రభుత్వ కాలం నుండే పునాధులు ఉన్నాయి. దాని కొనసాగింపే సరళీకరణ ఆర్థిక విధానాలు కొనసాగుతున్నాయి. అధికార మార్పిడి జరిగిన తర్వాత నెహ్రూ...
మార్పు కోసమే బిఆర్ఎస్
ఉత్తమమైన, గుణాత్మకమైన మార్పుల కోసం బిఆర్ఎస్ పనిచేస్తుంది దేశంలో ఆర్థిక పరివర్తన రావాలి ఇందుకోసం
సరికొత్త ఆర్థిక విధానాలు రూపొందిస్తాం సహజ వనరులకు కొదువలేదు సద్వినియోగం చేస్తే అమెరికానూ
దాటవచ్చు ఎన్ని...
పార్లమెంటు శీతాకాలం సమావేశంలో కాంగ్రెస్ లేవనెత్తనున్న అంశాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాలం సమావేశాలలో కాంగ్రెస్ లేవనెత్తాలనుకుంటున్న జాబితాను నేడు(డిసెంబర్6న) భారత జాతీయ కాంగ్రెస్ విడుదలచేసింది. పార్లమెంటు శీతాకాలం సమావేశాలు డిసెంబర్ 7 నుంచి 29 వరకు జరుగనున్నాయి. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్...
జీవిత కాల గరిష్ఠాలను తాకిన మార్కెట్ సూచీలు
ముంబై: దేశీయ సూచీలు దూకుడు ఏ మాత్రం తగ్గించలేదు. సూచీలు తమ జీవితకాల గరిష్ఠాలను తాకాయి. బ్లూచిప్ సెన్సెక్స్ రికార్డు స్థాయిని తాకింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 211.16 పాయింట్లు లేక...
పట్టణ జనం: ప్రైవేటు భారం
స్థానిక సంస్థలు తమ నిధులను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు గ్రాంటులు, స్థానిక వనరుల ద్వారా సమకూర్చుకుంటున్నాయి. కేంద్ర ఇచ్చే కొన్ని నిధులకు రాష్ర్టం కొంత తోడు చేస్తేనే విడుదల అవుతాయి. ఈ షరతుల...
వరుసగా మూడో రోజూ నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు సెషన్లో నష్టాలు మూటగట్టుకున్నాయి. చైనాలో కరోనా కేసులు నమోదు కావడం, ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నష్టాల్లో ముగియడం, ఐరోపా సూచీలు ప్రతికూలంగా మొదలవ్వడంతో సెంటిమెంటు...
విదేశీ వాణిజ్య లోటు!
అక్టోబర్ నెలలో మన ఎగుమతులు దాదాపు 17 శాతం (16.7 శాతం) తగ్గి, దిగుమతులు 5.7 శాతం పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థ రోగగ్రస్థమై వున్నదని చాటుతున్నది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ...
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు స్వస్తి పలికారు. విదేశీ మదుపర్లు పెట్టుబడులు పెట్టడం మార్కెట్లకు కలిసొచ్చింది.మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 248.84 పాయింట్లు లేక...
స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్
ముంబై: బెంచ్మార్క్ సూచీలు సోమవారం ఫ్లాట్గా ప్రారంభమైనప్పటికీ హెచ్చుతగ్గుల(వొలాటిలిటీ) మధ్య చివరికి నష్టాల్లోనే ముగిశాయి. దేశీయ స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 170.89 పాయింట్లు లేక 0.28 శాతం పతనమై 61624.15...
52 వారాల గరిష్ఠాన్ని అధిగమించిన నిఫ్టీ
ముంబై: వారాంతం దేశీయ మార్కెట్లు దూకుడును ప్రదర్శించాయి. నిఫ్టీ 52 వారాల గరిష్ఠాన్ని అధిగమించింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1181.34 పాయింట్లు లేక 1.95 శాతం పెరిగి 61795.04 వద్ద ముగిసింది....
18000 పైన ముగిసిన నిఫ్టీ
ముంబై: అక్టోబర్ 31న మూడో రోజున కూడా దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. నిఫ్టీ మళ్లీ 18000 మార్కును తాకింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 786.74 పాయింట్లు లేక 1.31...
17736 వద్ద ముగిసిన నిఫ్టీ
ముంబై: మార్కెట్ ముగిసే సమయానికి బెంచ్మార్క్ సూచీలైన సెన్సెక్స్ 212.88 పాయింట్లు లేక 0.36 శాతం పెరిగి 59756.84 వద్ద, నిఫ్టీ 80.60 పాయింట్లు లేక 0.46 శాతం పెరిగి 17736.95 వద్ద...