Home Search
రెగ్యులేటరీ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో అడుగడుగునా టిడిపి చేసిన అభివృద్ధే..
తెలంగాణలో అడుగడుగునా టిడిపి చేసిన అభివృద్ధే..
చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి-సభ్యత్వ నమోదును ముమ్మరం చేయాలి
-తెలంగాణ టిడిపి నేతలతో భేటిలో చంద్రబాబు
మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు శనివారం ఎన్టీఆర్...
ఇంజినీరింగ్ ఫీజులపై మడతపేచీ
టిఎఎఫ్ఆర్సి నిర్ణయించిన ఫీజులకు
25 కాలేజీలు ససేమిరా మరోసారి
విచారణకు కమిటీ నిర్ణయం
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజినీరింగ్ ఫీజులపై ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టిఏఎఫ్ఆర్సి)...
కర్నాటకలో మూడోసారి పెరిగిన కరెంటు ఛార్జీలు…విద్యుత్తు ఇక ఖరీదే!
బెంగళూరు: కర్నాటక ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (కెఇఆర్సి) విద్యుత్ సరఫరా కంపెనీలను (ఎస్కామ్లు) అదనపు ఖర్చులను రికవరీ చేయడానికి అనుమతించినందున విద్యుత్ ధర యూనిట్కు 43 పైసలు పెరగనుంది. గృహోపకరణాలు, వినియోగాన్ని బట్టి...
పది నెలల్లో కొత్త టెలికం పాలసీ బిల్లు
ఒటిటి యాప్లకు లైసెన్సులు తప్పనిసరి
న్యూఢిల్లీ : దేశంలో నూతన టెలికం విధానం అమలులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త టెలికం బిల్లును 610 నెలల్లో ప్రవేశపెడుతామని, అయితే అన్ని అంశాలను...
వెయిట్ మేనేజ్మెంట్ సొల్యూషన్ను విడుదల చేసిన అల్యూరియన్
హైదరాబాద్: ఊబకాయంను అంతం చేయడానికి కట్టుబడిన సంస్థ అల్యూరియన్, తమ అల్యూరియన్ స్వాలోబుల్ క్యాప్సూల్ను భారతదేశంలో విడుదల చేసింది. భారత ప్రభుత్వ ఆరోగ్య–కుటుంబ సంక్షేమ శాఖ కు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్...
ఐఆర్డీఏఐ ప్రత్యక్ష భీమా బ్రోకరింగ్ లైసెన్స్ను పొందిన లార్డ్స్ మార్క్ ఇండస్ట్రీస్
ముంబై: లార్డ్స్ మార్క్ ఇండస్ట్రీస్కు చెందిన భీమా విభాగం లార్డ్స్ మార్క్ ఇన్సూరెన్స్ బ్రోకరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు ప్రత్యక్ష భీమా బ్రోకరింగ్ లైసెన్స్ను ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్...
ఎన్ డిటివిలో వాటా కొనుగోలుకు అదానీకి రెగ్యులేటరి అనుమతి అవసరం!
న్యూఢిల్లీ: న్యూ ఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ (ఎన్ డిటివి) గురువారం అదానీ గ్రూప్ తన అతిపెద్ద వాటాను కొనుగోలు చేయడానికి రెగ్యులేటరీ ఆమోదం అవసరమని పేర్కొంది, ఎందుకంటే దాని వ్యవస్థాపకులు సెక్యూరిటీ మార్కెట్లలో...
కేంద్రం పిల్లి మొగ్గలు
బకాయిలు లేవని రుజువు చేసిన రాష్ట్ర విద్యుత్
సంస్థలు తప్పు తెలుసుకున్న కేంద్రం అయినా..
కొనుగోళ్లకు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంలో తీవ్ర జాప్యం
మనతెలంగాణ/హైదరాబాద్: రెండు రోజులుగా తెలంగాణ విద్యుత్ సంస్థలను ఇబ్బందులకు గురిచేస్తోన్న కేంద్రం...
ఎయిర్టెల్కు మరో అయిదేళ్లు గోపాల్ విఠలే బాస్
న్యూఢిల్లీ: ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్గా గోపాల్ విఠల్ దాస్ కొనసాగనున్నారు. మరో అయిదేళ్ల పాటు ఆయనే ఎండిగా ఉండేందుకు వాటాదారులు ఆమోదం తెలిపారు. 2023 ఫిబ్రవరి 1నుంచి...
డిజిటల్ లోన్ కంపెనీలకు ఆర్బిఐ మార్గదర్శకాలు
అనుమతి పొందిన కంపెనీలకే డిజిటల్ రుణాల అర్హత
కస్టమర్ వ్యక్తిగత సమాచారం రక్షణ బాధ్యత రుణ సంస్థదే
మోసాలకు చెక్ పెట్టేందుకు తొలి దశ నిబంధలు జారీ
న్యూఢిల్లీ : మోసాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాల సంఖ్య...
తగ్గిన ఎస్బిఐ నికర లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బిఐ) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిన...
స్పైస్జెట్ క్రమంగా ఫ్లైట్లను పునరుద్ధరిస్తుంది: డిజిసిఎ
న్యూఢిల్లీ: బడ్జెట్ విమాన సంస్థ స్పైస్జెట్ క్రమంగా ఫ్లైట్లను పునరుద్ధరిస్తుందని డిజిసిఎ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) చీఫ్ అరుణ్ కుమార్ పేర్కొన్నారు. కంపెనీ తగినంత ఇంజినీరింగ్, ఆర్థిక సామర్థం కల్గివున్నట్టు నిరూపించుకుందని...
50 శాతం విమానాలనే నడపాలి
న్యూఢిల్లీ : బడ్జెట్ విమాన సంస్థ స్పైస్జెట్కు ఎవియేషన్ రెగ్యులేటరీ డిజిసిఎ షాక్ ఇచ్చింది. స్పైస్జెట్ 50 శాతం విమానాలను నడపాలంటూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. సాంకేతిక పరమైన తప్పిదాలు వెలుగుచూసిన...
జెసి ఫ్లవర్స్ తో ఏఆర్సిని ఏర్పాటు చేయనున్నయెస్ బ్యాంక్
కోల్ కతా: రూ. 48,000 కోట్ల విలువైన బ్యాంకు మొండి బాకీలను విక్రయించడానికి అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీని(ARCని) ఏర్పాటు చేయడానికి జెసి ఫ్లవర్స్ ను యెస్ బ్యాంక్ భాగస్వామిగా ఎంపిక చేసింది. బ్యాంకు...
ట్విట్టర్ డీల్కు గుడ్బై..!: ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం
టెక్సాస్: ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రూ.3 లక్షల కోట్లు పైబడిన(44 బిలియన్ డాలర్లు) ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించారు....
వివోపై ఇడి దాడులు
వివోపై ఇడి దాడులు
మనీలాండరింగ్ కేసులో 44 ప్రాంతాల్లో సోదాలు
న్యూఢిల్లీ: చైనా కంపెనీ వివోపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మంగళవారం దాడులు నిర్వహించింది. సుమారు 44 ప్రాంతాల్లో ఈ కంపెనీకి చెందిన ప్రాంగణాల్లో ఇడి...
రిలయన్స్ జియో ఛైర్మన్గా ఆకాష్ అంబానీ నియామకం!
ముంబై: ఆయిల్-టు-రిటైల్ సమ్మేళనం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) యొక్క టెలికాం విభాగమైన ‘రిలయన్స్ జియో’ బోర్డు ఆకాష్ అంబానీని దాని ఛైర్మన్గా నియమించినట్లు జూన్ 28న రెగ్యులేటరీ ఫైలింగ్ పేర్కొంది. ఆర్ఐఎల్...
భారత్ బయోటెక్ నాజల్ వ్యాక్సిన్ మూడో విడత ప్రయోగాలు పూర్తి
న్యూఢిల్లీ : భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న నాజల్ వ్యాక్సిన్ ( నాసికా రంధ్రాల ద్వారా ఇచ్చేది) మూడో దశ ప్రయోగాలు పూర్తయ్యాయి. సంస్థ చైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణా ఎల్లా...
‘ఉజ్వల’ ఊతం ఉత్త గ్యాస్!
కట్టెల పొగల పొయ్యలతో ఉసూరుమనే గృహిణులకు ఆ పొగ కాలుష్యం నుంచి ఆరోగ్యాన్ని కాపాడాలన్న సదుద్దేశంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం 2016 నుంచి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని అమలులోకి తెచ్చింది....
ఎయిర్ విస్తారాకు రూ.10 లక్షల జరిమానా
న్యూఢిల్లీ: సరైన శిక్షణ లేని పైలెట్లతో విమానం నడిపించి, ప్రయాణికులను ప్రమాద భయం కలిగించిన కేసులో భద్రతా నియమావళిని ఉల్లంఘించిన ఎయిర్ విస్తారా సంస్థకు భారత వైమానిక రెగ్యులేటరీ సంస్త(డీజీసీఎ) రూ.10 లక్షల...