Home Search
రైతుల ఆత్మహత్య - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెసోళ్లు సభలో అన్ని అబద్ధాలే చెప్పిండ్రు: హరీశ్ రావు
హైదరాబాద్: అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు పూర్తిగా అబద్ధాలు చెప్పారని బిఆర్ఎస్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. శాసనసభ సమావేశాలు ముగిసిన అనంతరం బిఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ...
నిన్న స్వప్నం.. నేటి సత్యం
తెలంగాణ సమాజం అరవై ఏళ్లు అరిగోస పడ్డది. చరిత్రలో ప్రతి సందర్భంలో దగాకు గురైంది. ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష పాలకులకు పట్టలేదు. కొట్లాడిన ప్రతిసారి సమైక్యశక్తులు, ఢిల్లీ పాలకులు.. ఉద్యమకారుల నెత్తురు...
తెలంగాణనే గెలుస్తుంది
తెలంగాణ మీద దండయాత్రలా ఉత్తరాది నాయకులు పెద్దఎత్తున తెలంగాణలో మకాం వేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, నడ్డాతో పాటు బిజెపి ప్రముఖ నాయకులంతా తెలంగాణలో విస్తృతంగా...
తెలంగాణ కోసం పోరాడిన యువతకు న్యాయం జరగలేదు: ప్రియాంక
పదేళ్లుగా బీఆర్ఎస్ ఏం చేసిందో ఆలోచించుకోవాల్సిన సమయం ఇది అని.. వచ్చే ఐదేళ్లు మీకు ఎలాంటి పాలన కావాలో తేల్చుకోవాల్సిన సమయమని ప్రియాంక గాంధీ ప్రజలనుద్దేశించి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం...
నాలుగు చందమామలు, ఆరు సూర్యుళ్లు తెస్తామంటే నమ్మొద్దు: కెసిఆర్
మంచిర్యాల: రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, రైతు బంధు ఉండాలా వద్దా ? అనేది ప్రజలే చెప్పాలని సిఎం కెసిఆర్ అడిగారు. టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మూడు గంటలు...
ఇందిరమ్మ రాజ్యామా?.. తోకమట్టనా?: కెసిఆర్
ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్సేనని... బలవంతంగా తీసుకెళ్లి ఆంధ్రలో కలిపి ఇబ్బంది పెట్టారని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఇవ్వకుండా టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ చీల్పే కుట్ర చేసిందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా...
నా బొండిగె పిసికేందుకు వాళ్లిద్దరి మధ్య చీకటి బంధం
కాంగ్రెస్, బిజెపిపై ముఖ్యమంత్రి ఫైర్
మన తెలంగాణ/ సిద్దిపేట ప్రతినిధి/చేర్యాల : కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రమంతా కటకటాల పాలవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల...
రైతాంగాన్ని నిలువున మోసగించిన మోడీ సర్కారు
మేనిఫెస్టో అమలులో బిజెపి మోసం
మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయరంగాన్ని దెబ్బతీసే చర్యలు చేపడుతూ ప్రధాని మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని నిలువునా మోసగించిందని తెలంగాణ రైతుసంఘం కార్యదర్శి మాడ్ శోభన్ ఆరోపించారు. గత మేనిఫెస్టో అమలులో...
మోసపోతే గోస పడుతం
2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు నెగెటివ్ వృద్ధిలో ఉన్న తెలంగాణ 2022 --23 నాటికి 15.7% వృద్ధి సాధించింది. చివరి గింజ వరకు పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. రైతుబంధు పేరిట ఏటా ఎకరానికి...
గోల్ మాల్ గోవిందంగాళ్లను.. గోల్ మాల్ జేయాలె
ఎన్నికల వేళ నోట్ల కట్టలు, మందుతో మోపైతున్రు..
మన తెలంగాణ/మందమర్రి: ఎన్నికల వేళ డబ్బులు పం చి.. మందుపోసి ఆగమాగం చేస్తారని వీళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ఓటర్లకు...
ఏది నిజం? ఏది సత్యం?
ఏది నిజం, ఏది సత్యం, ఏది అసత్యం? నిజం చెప్పు కళా రవి, కవీ అన్నాడు శ్రీశ్రీ. అవును శ్రీశ్రీ అన్నట్లు తెలంగాణలో పచ్చగా కనిపిస్తున్న ఊరు నిజం. అవును తెలంగాణలో గురుకులాలు...
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో తెలంగాణ మోడల్పై ఎంఎల్సి కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం
దేశానికి దిక్సూచి తెలంగాణ మోడల్
అభినవ చాణక్య సిఎం కెసిఆర్
అహింసా మార్గం ద్వారా రాష్ట్రాన్ని సాధించిన గాంధీ సిఎం కెసిఆర్
మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమం కెసిఆర్కు రెండు కళ్ల లాంటివి
ఒకనాడు బీడు భూముల తెలంగాణ..నేడు...
దేశానికి దిక్సూచి తెలంగాణ మోడల్.. కెసిఆర్ అభినవ చాణక్య: ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో కవిత..
దేశానికి దిక్సూచి తెలంగాణ మోడల్.. అభినవ చాణక్య సీఎం కెసిఆర్
అహింసా మార్గం ద్వారా రాష్ట్రాన్ని సాధించిన గాంధీ సీఎం కేసీఆర్
తెలంగాణ కోటి రతనాల వీణ, నేడు కోటి ఎకరాల మాగాణి
మూడోసారి ప్రజల ఆశీర్వదిస్తారని నమ్మకం...
ప్రభుత్వరంగానికి మోడీ తాళం
మోడీ నాయకత్వాన ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తన తొమ్మిది సంవత్సరాల పాలనలో చేసిన వాగ్ధానాల అమల్లో ఘోరంగా విఫలమైంది. ప్రజల మౌలిక సమస్యల పరిష్కార జోలికి పోకుండా దేశ, విదేశీ బడా పెట్టుబడిదారుల,...
కాంగ్రెస్ కు ఓటు.. కరెంటుకు పోటే!
తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం.. ఇచ్చినమనేందుకు సిగ్గుండాలె
5 గంటలోడు వచ్చి 24గంటలు ఇస్తున్న మాకు సుద్దులు చెప్తుండు
మన తెలంగాణ/కోదాడ/సూర్యాపేట/యాదాద్రి భువనగిరి: గులాబీ జెండా లేకముందు తెలంగాణ పేరు ఎత్తినోడే లేకుండెనని, ఎవడన్నా మాట్లాడితే వాన్ని...
బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే… రైతుబంధు రూ.16వేలకు పెంచుతాం: హరీష్ రావు
బీఆర్ఎస్ మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తే... రైతుబంధును రూ.16వేలకు పెంచుతామని మంత్రి హరీష్ రావు అన్నారు. గురువారం తెలంగాణ భవన్ లో మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....
ప్రజల కష్టం తీర్చిన కరెంటు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి అనేక సవాళ్లను ముఖ్యమంత్రి కెసిఆర్ మొదటగా స్వీకరించారు. లోటు విద్యుత్ కలిగిన రాష్ట్రాన్ని, మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలని ప్రణాళికలు వేశారు....
కెసిఆర్కు ప్రధాని అయ్యే అర్హతలు ఎన్నో ఉన్నాయి
ఆయనను తక్కువ అంచనా వేయొద్దు
విపక్షాలకు ఒవైసి హితవు
మళ్లీ బిఆర్ఎస్దే అధికారం : ఒవైసీ
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో కెసిఆర్ మరోసారి అధికారంలోకి రానున్నారని ఎంఐఎం చీప్, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్...
రైతు వ్యతిరేక పార్టీలకు బుద్ధి చెప్పాలి
మన తెలంగాణ/హైదరాబాద్/మెదక్ ప్రతినిధి : ఎన్నికలగానే అధికారదాహంతో కొన్ని పార్టీలు ప్రజలను మో సపూరిత వాగ్దానాలతో మభ్యపెడుతున్నాయి. అలాంటి మోసగాళ్ల మాటలను నమ్మితే గోసపడతామని బిఆర్ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు....
పింఛన్లు పెంచుతాం
ఎంత పెంచుతామన్నది త్వరలో చెబుతాం
కాంగ్రెసోళ్లు రూ.4వేల పింఛన్ ఇస్తమంటున్నరు
వారి పాలనలోని చత్తీస్గఢ్, కర్నాటకలో ఇస్తున్నారా?
50 ఏళ్లు అధికారమిస్తే కాంగ్రెస్ ఏం చేసింది?
ఐదు దశాబ్దాల్లో జరగని అభివృద్ధి.. తొమ్మిదేళ్లలో చేసి చూపించాం...