Home Search
రోగులకు చికిత్స - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ బడ్జెట్ 2022-23 హైలెట్స్…
హైదరాబాద్: తెలంగాణ శాసన సభలో 2022-23 సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశ పెట్టారు.
1. దళిత బంధు పథకానికి ఈ ఏడాది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో...
వైద్యులను వణికిస్తున్న వైరస్
ఆసుపత్రుల్లో రోగుల సేవలకు వైద్య సిబ్బంది వెనకడుగు
మూడు రోజులుగా పలు ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సులకు సోకిన మహమ్మారి
సకాలంలో కరోనా రోగులకు అందని వైద్య చికిత్స
సేవల కోసం వైద్యశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వేగం
హైదరాబాద్: నగరంలో...
గ్రేటర్లో కనిపించని భౌతికదూరం….
దుకాణాలు, మార్కెట్లో గుంపులుగా తిరుగుతున్న జనం
పాజిటివ్ కేసులు పెరుగుతున్న పట్టించుకునే నాథుడే లేదు
సంక్రాంతి పండగ పేరుతో పెద్ద ఎత్తున కొనుగోలు
అధికారులు హెచ్చరించిన అమలు కానీ కొవిడ్ నిబంధనలు
ప్రజలు నిర్లక్షంగా ఉంటే లాక్డౌన్ తప్పదని...
గ్రేటర్లో కనిపించని భౌతికదూరం….
దుకాణాలు, మార్కెట్లో గుంపులుగా తిరుగుతున్న జనం
పాజిటివ్ కేసులు పెరుగుతున్న పట్టించుకునే నాథుడే లేదు
సంక్రాంతి పండగ పేరుతో పెద్ద ఎత్తున కొనుగోలు
అధికారులు హెచ్చరించిన అమలు కానీ కొవిడ్ నిబంధనలు
ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటే లాక్డౌన్ తప్పదని...
కొవిడ్ కేర్ యూనిట్లో అగ్నిప్రమాదం
10 మంది సజీవ దహనం
మహారాష్ట్ర అహ్మద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదం
ప్రధాని, రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి
పుణె: మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న ఓ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించి 10...
యుపిలో 50కి చేరిన డెంగ్యూ మరణాలు
ఫిరోజాబాద్: ఉత్తర్ప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లాలో డెంగ్యూ జ్వరంతో శుక్రవారం ముగ్గురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 50కి చేరింది. జిల్లాలోని పది ప్రాంతాల్లో వైరల్ జ్వరాలు నమోదయ్యాయని చీఫ్ మెడికల్ ఆఫీసర్ దినేశ్కుమార్ప్రేమీ...
లాలాగూడ సెంట్రల్ రైల్వే ఆసుపత్రిలో ఆక్సిజన్ ఉత్పాదక ప్లాంట్ ఏర్పాటు
ఆక్సిజన్ అత్యవసరాలను తీర్చడానికి 500 ఎల్పిఎమ్ ఆక్సిజన్ ప్లాంట్
ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య
మనతెలంగాణ/హైదరాబాద్ : లాలాగూడ సెంట్రల్ రైల్వే ఆసుపత్రిలో 500 ఎల్పిఎమ్ (లీటర్స్ పర్...
మళ్లీ కరోనా ఉనికి
గాంధీ ఆసుపత్రికి పెరుగుతోన్న పాజిటివ్ కేసులు
రోజుకు 40మందికిపైగా చికిత్స కోసం చేరుతున్న రోగులు
30 శాతం మంది మాస్కులు ధరించకుండా దర్జాగా రోడ్లపైకి
కొవిడ్ నిబంధనలు విస్మరిస్తే థర్డ్వేవ్ తప్పదంటున్న వైద్యులు
మన తెలంగాణ/సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో...
గ్రేటర్లో మళ్లీ ఉనికి చాటుతున్న కరోనా
గాంధీ ఆసుపత్రికి పెరుగుతోన్న పాజిటివ్ కేసులు
రోజుకు 40మందికిపైగా చికిత్స కోసం చేరుతున్న రోగులు
30 శాతం మంది మాస్కులు ధరించకుండా దర్జాగా రోడ్లపైకి
కోవిడ్ నిబంధనలు విస్మరిస్తే థర్డ్వేవ్ తప్పదంటున్న వైద్యులు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో మళ్లీ...
ఆగస్టు 3 నుంచి గాంధీలో నాన్కోవిడ్ సేవలు
అన్ని రకాల వైద్య సేవలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు
పరికరాలు, పడకలు, వార్డుల మరమ్మత్తులు చేస్తున్న వైద్యశాఖ
సిబ్బంది అందుబాటులో ఉండాలని అధికారుల ఆదేశాలు
గతంలో ఉన్న క్యాజువాలిటీ, ఓపి,ఐపీ భవనాల్లో సాధారణ రోగులకు సేవలు
హైదరాబాద్: నగరంలో కరోనా...
వణికిస్తున్న వైరల్ ఫీవర్లు
ఆసుపత్రుల బాటపట్టిన నగర వాసులు
వాతావరణ మార్పుతో దగ్గు, జలుబు, జ్వరం వ్యాధులతో ఇబ్బందులు
కలుషిత నీటితో విరేచనాలు, పుడ్పాయిజనింగ్ సమస్యలంటున్న వైద్యులు
బస్తీదవఖానలు, పీహెచ్సీలకు పెరుగుతున్న రోగుల సంఖ్య
వృద్ధుల పట్ల జాగ్రత్తలు పాటించాలని డా....
గాంధీలో నాన్కోవిడ్ సేవలకు సిద్ధం
ఈనెల 19 నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు వేగం
పరికరాలు, పడకలు, వార్డుల మరమ్మత్తులు
సిబ్బంది అందుబాటులో ఉండాలని అధికారుల ఆదేశాలు
ఆసుపత్రి పనులను పర్యవేక్షిస్తున్న వైద్యశాఖ ఉన్నతాధికారులు
హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో కోవిడ్ నోడల్...
రాందేవ్ వ్యాఖ్యలపై ఎయిమ్స్లో బ్లాక్డే
న్యూఢిల్లీ : బాబా రాందేవ్ వ్యాఖ్యలను నిరసిస్తూ, వెంటనే ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఎయిమ్స్ డాక్టర్లు మంగవారం నిరసనకు దిగుతున్నారు. ఇందులో భాగంగా తాము జూన్ 1వ తేదీని బ్లాక్డేగా...
30న కేబినెట్ భేటీ
ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం
లాక్డౌన్, ధాన్యం సేకరణ, కల్తీ విత్తనాల నిరోధం, తదితర అంశాలపై చర్చించే అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 30న (ఆది వారం) మధ్యాహ్నం 2 గంటలకు...
కుదిపేసిన తుపాను
పశ్చిమ తీరాన్ని గడగడలాడించిన తౌక్టే తుపాను కొవిడ్ సెకండ్ వేవ్తో దిక్కు తోచని స్థితిలో కూరుకుపోయిన మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కర్నాటక, కేరళ రాష్ట్రాలను కకావికలు చేసింది. ప్రాణ, ఆస్తి నష్టాలు కలిగించడంతో...
కరోనా పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన సిఎం కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 పరిస్థితులపై సిఎం కెసిఆర్ సమీక్ష సోమవారం నిర్వహించారు. ప్రగతి భవన్ లో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశానికి సిఎస్ సోమేశ్ కుమార్ తో పాటు, ఇతర ఉన్నతాధికారులు...
కరోనా కట్టడికి ‘గ్రీన్ కో’ సంస్థ సాయం
హైదరాబాద్: తెలంగాణ సర్కార్ కరోనా కట్టడి కోసం చేస్తున్న ప్రయత్నాల్లో పాలుపంచుకోవడానికి ‘గ్రీన్ కో’ సంస్థ ముందుకొచ్చింది. చైనా నుంచి తెలంగాణ రాష్ట్రానికి 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు చేరాయి. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను గ్రీన్...
వార్థా జెనెటెక్లో ఆంఫోటెరిసిన్ ఉత్పత్తి
ఎఫ్డిఎ నుంచి అనుమతి ..
నాగ్పూర్: బ్లాక్ ఫంగస్ రోగులకు చికిత్సలో వినియోగించే ఆంఫోటెరిసిన్ బి ఇంజెక్షన్ ఉత్పత్తికి అనుమతి దక్కింది. వార్థాలోని జెనెటెక్ లైఫ్ సైన్సెస్ ఉత్పత్తి కేంద్రంలో ఈ సూదిమందు తయారీకి...
స్టెరాయిడ్స్తోనే బ్లాక్ఫంగస్: గులేరియా
న్యూఢిల్లీ : దేశంలో తలెత్తిన బ్లాక్ఫంగస్ కేసులతో ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. రోగుల చికిత్సవిధానాలలో అత్యధిక స్థాయిలో స్టెరాయిడ్స్ వాడకం లేదా వీటి దుర్వినియోగంతో...
లాక్డౌన్తో కరోనా కొంత తగ్గుముఖం పడుతుంది
రెమ్డెసివిర్ మందుల వినియోగంలో
ప్రభుత్వం ఆడిట్ నిర్వహిస్తూ పర్యవేక్షిస్తుంది
కొవిడ్ రోగులు మానసికంగా బలంగా ఉండాలి
వ్యాక్సిన్లు సరఫరా కేంద్ర చేతుల్లో ఉన్నది
రాష్ట్ర అవసరాల మేరకు వ్యాక్సిన్లు అందడం లేదు
ప్రభుత్వంపై కొంతమంది చేస్తున్న
అసత్య ప్రచారాలకు అయోమయానికి గురికావద్దు
ఇవన్నీ...