Home Search
రోడ్డు ప్రమాదం - search results
If you're not happy with the results, please do another search
అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
హన్మకొండ : హన్మకొండ జిల్లా, ఎల్కతుర్తి మండలం, పెంచికలపేట్ స్టేజీ వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ఐ గోదారి రాజ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా ఏటూరు నాగారంనకు...
తమిళనాడులో రోడ్డు ప్రమాదం: తెలుగు భక్తులు మృతి
తమిళనాడులో ఆదివరం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అయ్యప్ప భక్తుల వాహనం డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలుగు భక్తులు మృతి చెందగా, ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప...
పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు అన్నదమ్ములు మృతి
పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందిన దారుణ ఘటన జిల్లాలోని మంథనిలోని కూచిరాజ్ పల్లి సమీపంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి..
టేకుమట్ల: కారును ఎదురుగా వచ్చిన లారీ అతివేగంగా ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన సం ఘటన కరీంనగర్జిల్లా శంకరపట్నం మండలంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల...
కరీంనగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
కరీంనగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు, లారీ అదుపుతప్పి ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని శంకరపట్నం...
రోడ్డు ప్రమాదంలో ఎంఎల్సి మృతి
మన తెలంగాణ/హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో ఎపికి చెందిన ఓ ఎంఎల్సి మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో టీచర్ ఎంఎల్సి షేక్ సాబ్జీ మృతి చెందారు. ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా ప్రమాదం...
రోడ్డు ప్రమాదంలో ఎంఎల్సి షేక్ సాబ్జీ దుర్మరణం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎంఎల్సి షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు. ఎంఎల్సి కారును...
ఘోర రోడ్డు ప్రమాదం… 17 మంది సజీవదహనం
కారకాస్: వెనుజులా రాజధాని కారకాస్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు అతివేగంగా పలు కార్లను ఢీకొట్టింది. 17 వాహనాలను ఢీకొట్టడంతో మంటల చెలరేగి 16 మంది సజీవదహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన...
ఒఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
శంషాబాద్ : శంషాబాద్ ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డుపై డిసిఎం వాహనం బోల్తా పడి యువకుడు మృతి చెందిన సంఘటన పెద్ద గోల్కొండ వద్ద జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న రూలర్ పోలీసులు...
వరంగల్ లో రోడ్డు ప్రమాదం.. పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..
వరంగల్ రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని దామెర మండలం ఊరుగొండ గ్రామం సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన...
వరంగల్ లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఉదయం జిల్లాలోని రాయపర్తి మండలం కృష్ణాపురం క్రాస్ రోడ్ వద్ద వేగంగా దూసుకొచ్చిన...
హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది సజీవదహనం
ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైర్ పేలి ఎదురుగా వస్తున్న డంపర్ వాహనాన్ని ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగి 8మంది సజీవదహనమయ్యారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్...
కీసరలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
మేడ్చల్ జిల్లా కీసరలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం కీసర పరిధిలో వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ, ద్వాచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు...
మెదక్ లో ఘోర రోడ్డు ప్రమాదం..
మెదక్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం పాపన్నపేట మండలం మిన్పూర్ లో వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ అదుపుతప్పి బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై...
ఒడిశాలో రోడ్డు ప్రమాదం: ఏడుగురు మృతి
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం కేంఝహార్ జిల్లాలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బాలిజోడి వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా...
మధురలో రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి
మధుర (యుపి ) : ఉత్తరప్రదేశ్ లోని అనాజ్ మండీలో మంగళవారం రాత్రి ట్రక్కును టెంపో ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. యుమ్రాయ గ్రామంలో పెళ్లికి హాజరైన కుటుంబం...
మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొట్టిన కారు..
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేవి ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ భనవం సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంఘటనాస్థలంలోనే ఒకరు ప్రాణాలు కోల్పోగా.....
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్నగర్ జాతీయ రహదారి 58పై ముందు వెళ్తున్న ట్రక్కును కారు బలంగా ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం తెల్లవారు జామున 4 గంటల...
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపత్తూరు జిల్లాలోని వాణియంబాడి సమీపంలో ఢిల్లీ-జయపుర జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, ఓ వాహనం ఒకదానికొకటి ఢీకొనడంతో ఐదురుగు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా... పలువురు గాయపడ్డారు.
ఈ...
యుపిలో ఘోర రోడ్డు ప్రమాదం
గోరఖ్పూర్: ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ కుశినగర్ హైవేపై శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా , మరో 25 మందికి గాయాలయ్యాయి. వేగంగా వస్తున్న ఓట్రక్కు ఆగిఉన్న ప్రైవేట్ బస్సును...