Home Search
వినియోగదారులకు - search results
If you're not happy with the results, please do another search
జీరో బిల్లులు జారీ
అట్టహాసంగా గృహ జ్యోతి ఆరంభం
జీరో బిల్లులు మధిరలో భట్టి, వరంగల్లో కొండా సురేఖ
మహబూబాబాద్లో మంత్రి సీతక్క లబ్దిదారులకు అందజేత
మిగతా జిల్లాలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం గృహ జ్యోతి...
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
హైదరాబాద్: వాణిజ్య అవసరాలకు వాడే సిలిండర్ ధరను దేశీయ చమురు సంస్థలు పెంచాయి. ఎక్కువ ధరలతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు గ్యాస్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. 19 కేజీల సిలిండర్పై 25.50 పెరిగినట్టు...
లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలు
మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ పథకానికి మార్గదర్శకాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం రూ.500గ్యాస్ సిలిండర్ పథకానికి మార్గదర్శకాలు విడుదల చేసింది. రేషన్ కార్డు ప్రామాణికంగా అమలు చేస్తున్న ఈ పథకానికి సంబంధించి...
బంజారాహిల్స్ కళింగ కల్చరల్ హాల్లో ‘గో స్వదేశీ’ చేనేత ప్రదర్శన
హైదరాబాద్: భారతదేశపు మొట్టమొదటి ఆన్లైన్ మార్కెట్ప్లేస్ మరియు చేనేత మార్కెటింగ్ (ఈ-కామర్స్) కోసం భారత ప్రభుత్వం నుండి మొదటి జాతీయ అవార్డును గెలుచుకున్న 'గో స్వదేశీ', ఫిబ్రవరి 24 నుండి మార్చి 3...
సిలిండర్ కు మొత్తం డబ్బు కట్టాల్సిందే!
హైదరాబాద్: మహా లక్ష్మీ పథకం కింద తెలంగాణ ప్రభుత్వం రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించిన ఈ నేపథ్యంలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు కూడా ఈ పథకం కింద తీసుకరావాలని ప్రయత్నిస్తోంది. లబ్ధిదారులు...
రిలయన్స్ జియో నుంచి చౌకైన రీఛార్జ్ ప్లాన్
టెలికాం పరిశ్రమలో పెరుగుతున్న పోటీ మధ్య, కంపెనీలు తమ వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకోవడం ద్వారా కొత్త ప్లాన్లతో వస్తున్నాయి. రిలయన్స్ జియో నుంచి రకరకాల ప్లాన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. మీరు కూడా...
శాంసంగ్ గెలాక్సీ ఫిట్3 లాంచ్..
గురుగ్రామ్: భారతదేశంలోని అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్, ఈరోజు గెలాక్సీ ఫిట్3ని విడుదల చేయబోతునట్లు వెల్లడించింది. ఇది శాంసంగ్ యొక్క అధునాతన ఆరోగ్య-పర్యవేక్షణ సాంకేతికతను ప్రజాస్వామీకరించే దాని సరికొత్త ఫిట్నెస్ ట్రాకర్....
వన్ యుఐ 6.1 అప్ డేట్ తో గెలాక్సీ ఏఐ ఫీచర్లను ప్రకటించిన శాంసంగ్
గురుగ్రామ్: మొబైల్ ఏఐ ప్రజాస్వామ్యీకరణను మరింతగా మెరుగుపరచడానికి రూపొందించిన నూతన వన్ యుఐ 6.1 అప్డేట్ ద్వారా మరిన్ని గెలాక్సీ పరికరాలలో గెలాక్సీ ఏఐ ఫీచర్ల లభ్యతను శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఈరోజు ప్రకటించింది....
మొబైల్ ఏఐ యుగానికి స్వాగతం
గెలాక్సీ ఎస్ 24 సిరీస్ను అభివృద్ధి చేయడం నా కెరీర్లో అత్యంత లాభదాయకమైన కాలం. ఇంజనీర్గా, నేను నమ్మశక్యం కాని ఆవిష్కరణలకు ఎన్నో ఉదాహరణలను చూశాను, కానీ, ఏఐ అనేది ఈ శతాబ్దపు...
గెలాక్సీ ఏ 34 5జి పై క్యాష్బ్యాక్ ఆఫర్ను ప్రకటించిన శాంసంగ్
గురుగ్రామ్: భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన శాంసంగ్, గెలాక్సీ ఏ 34 5జి ( Galaxy A34 5G) స్మార్ట్ఫోన్పై అద్భుతమైన క్యాష్బ్యాక్ ఆఫర్ను ప్రకటించింది. గెలాక్సీ ఏ 34 5జి...
టొయోటా కిర్లోస్కర్ మోటర్ ‘ఆసమ్ న్యూ కార్ డెలివరీ సొల్యూషన్’ లాంచ్
బెంగుళూరు: 'కస్టమర్-ఫస్ట్ అప్రోచ్' పట్ల తమ నిబద్ధతకు అనుగుణంగా, విలువ ఆధారిత సేవల ద్వారా అద్భుతమైన కొనుగోలు అనుభవాన్ని సృష్టించటంలో భాగంగా టొయోటా కిర్లోస్కర్ మోటర్ ప్రైవేట్ లిమిటెడ్ (టొయోటా కిర్లోస్కర్ మోటర్/...
మోడీ ఆదేశంతోనే కొమురవెల్లి రైల్వే స్టేషన్
కొమురవెల్లి రైల్వే స్టేషన్ హాల్ట్ శంకుస్థాపనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదేళ్లలో దాదాపు రూ.30 వేల కోట్ల వ్యయంతో రైల్వే అభివృద్ధి...
నెక్సాన్, టియాగో ధరలు తగ్గించిన టాటా
న్యూఢిల్లీ : టాటా మోటార్స్ తన రెండు ఎలక్ట్రిక్ కార్లు అయిన నెక్సాన్, టియాగో ధరలను తగ్గించింది. నెక్సాన్ ఇవి ధర రూ.1.20 లక్షలు తగ్గగా, టియాగో ఇవి ధర రూ.70,000 తగ్గింది....
భారత్ రైస్ విక్రయాలను ప్రారంభించిన కేంద్రం
హైదరాబాద్: బియ్యం ధరలను సామాన్యుడికి అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో బియ్యం విక్రయాలను ప్రారంభించింది. మంగళవారం సాయంత్రం కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని...
Sieger Technologiesతో Hala Mobility భాగస్వామ్యం
హైదరాబాద్: ఈ-మాస్ EV Fleet ప్లాట్ ఫారమ్ లో అప్రతిహతంగా దూసుకుపోతున్న హలా మొబిలిటీ... ప్రముఖ లిథియం-అయాన్ బ్యాటరీల తయారీ సంస్థ Sieger Technologiesతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా...
ప్రారంభమైన ఉచిత విద్యుత్ వినియోగదారులు డేటా సేకరణ
15 ఫిబ్రవరి నాటికి పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
మన తెలంగాణ / హైదరాబాద్: ఉచిత విద్యుత్ (గృహ జ్యోతి )పథకంలో భాగంగా లబ్దిదారులు నుంచి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా మీటర్ రీడింగ్...
విశాఖపట్నం-కౌలాలంపూర్ కు విమానాలను తిరిగి ప్రారంభించిన AirAsia
విమానయాన రంగంలో అప్రతిహతంగా దూసుకుపోతోంది AirAsia. వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందిస్తున్న AirAsia.. ఎప్పటికప్పుడు తన విస్తారమైన నెట్వర్క్ను భారతదేశం నుండి మలేషియాకు వ్యాపింప చేస్తూనే ఉంది. అందులో భాగంగా తాజాగా... విశాఖపట్నం...
రక్షణశాఖకు రూ 6.21 లక్షల కోట్లు
న్యూఢిల్లీ : దేశ భద్రతకు అత్యంత కీలకమైన రక్షణ శాఖకు కేంద్ర బడ్జెట్లో 202425 సంవత్సరానికి రూ 6.21 లక్షల కోట్లు కేటాయించారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో తెలిపారు....
వైద్య, విద్యలకు నిధులు పెరిగేనా?
మన దేశ అభ్యున్నతికి అత్యంత కీలకమైన విద్య, ఆరోగ్య రంగాలకు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపులు తగ్గిస్తూ రావడం శోచనీయమని ఆయా రంగాల నిపుణులు...
పెరుగుతున్న పోషకాహార లోపం
ఆధునిక ప్రపంచం వివిధ రంగాల్లో శరవేగంగా ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ఒకవైపు అంతరిక్ష ప్రయోగాలు విజయవంతంగా సాగుతున్నా, మరోవైపు ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. జనాభాలో చాలా మంది తగిన పోషకాహారానికి నోచుకోలేకపోతున్నారు....