Home Search
శాస్త్రవేత్తలు - search results
If you're not happy with the results, please do another search
జోషిమఠ్ పునరుద్ధరణకు ప్రణాళిక
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ నగరం పునరుద్ధరణకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. కుంగిపోయిన జోషిమఠ్ భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు సమావేశమయ్యారు. ఇప్పటికీ జోషిమఠ్ నగరంలో పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ భయంకరమైన విపత్తును ఎదుర్కోవడానికి, కేంద్ర...
గుండెపోటును పదేళ్ల ముందే గుర్తించవచ్చు
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పదేళ్ల ముందే గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ చేపట్టిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.
ప్రపంచవ్యాప్తంగా గుండెపోటుతో కన్నుమూస్తున్నవారి సంఖ్య రానురాను పెరుగుతోంది....
భూసారాన్ని పరిరక్షించుకోవాలి
నార్మ్ డైరెక్టర్ డా.శ్రీనివాసరావు
మనతెలంగాణ/హైదరాబాద్: భూసారాన్ని పరిరక్షిస్తూ, తగ్గిపోతున్న సహజ వనరులని సద్వినియోగం చేసుకుంటూ ఆహార, పౌష్టికాహార భద్రతలని సాధించడం ప్రస్తుతం అవసరం అని - ఐసిఏఆర్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్...
వారానికి 70 పని గంటలు
ఇన్ఫోసిస్ చైర్మన్ ఎన్ఆర్ నారాయణమూర్తి యువత భారత్ను తమ సొంత దేశంగా భావించాలని, దేశ ప్రగతి కోసం వారానికి 70 గంటల పాటు శ్రమించాలని ఇటీవల ఒక విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనను...
ఢిల్లీలో కాలుష్య తీవ్రతరం.. ట్రైనింగ్ సెషన్ను రద్దు చేసుకున్న బంగ్లాదేశ్ జట్టు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా మూడో రోజు కూడా వాయుకాలుష్యం అతి తీవ్రస్థాయిలో ఉంది. శనివారం ఉదయం వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 504 కి చేరింది. ఈ సూచీ...
పాలస్తీనా విముక్తే శాంతికి మార్గం!
ఆసియా, ఐరోపా, ఆఫ్రికా మూడు ఖండాలకు ముఖ ద్వారంగా వ్యూహాత్మక ప్రాంతాన వున్నది పాలస్తీనా! యూదు, క్రైస్తవ, ఇస్లాం మతాల జన్మస్థానం! మోజెస్ జీసస్ ముహమ్మద్ ప్రవక్తలను ‘టాల్ముజ్ బైబిల్ ఖురాన్ మత...
మౌర్యుల అసెంబ్లీ హాలు కూరుకుపోవడంపై ఆందోళన
పాట్నా : మౌర్యుల కాలం నాటి 80 స్తంభాల అసెంబ్లీ హాలు మట్టిలో కూరుకుపోవడంపై పురావస్తుశాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. పాట్నా లోని కుమ్హరర్ ఏరియాలో 2000 ఏళ్ల నాటి మౌర్యుల అసెంబ్లీహాలు...
భారత్కు తుపాన్ల ముప్పు… వాతావరణ శాఖ హెచ్చరిక
న్యూఢిల్లీ : భారత్కు ఒకేసారి రెండు తుపాన్లు నుంచి ముప్పు పొంచి ఉన్నట్టు వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అరేబియా మహాసముద్రంలో తేజ్ తుపాను, బంగాళాఖాతంలో హమూన్ తుపాను రెండూ భారత్ భూభాగం పైకి...
గగన్యాన్ తొలిఘట్టం జయప్రదం
శ్రీహరికోట : నింగిలోకి మనిషి పర్యాటక యాత్ర గగన్యాన్ తొలి ఘట్టం చేపట్టారు. విజయాల ప్రతిష్టతల భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన తొలి టెస్ట్ వెహికల్...
భువి నుంచి దివికి విహారం..
శ్రీహరికోట : నింగిలోకి మనిషి పర్యాటక యాత్ర గగన్యాన్ తొలి ఘట్టం చేపట్టారు . విజయాల ప్రతిష్టతల భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన తొలి టెస్ట్...
గగన్యాన్.. టివి-డి1 పరీక్ష విజయవంతం
శ్రీహరికోటలో ఇస్రో చేపట్టిన గగన్యాన్ క్రూ మాడ్యూల్ ప్రయోగం విజయవంతమైంది. టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్(టివి-డి1) వాహక నౌక వితయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. మొదట సాంకేతిక సమస్యతో ప్రయోగాన్ని నిలిపేసిన శాస్త్రవేత్తలు.. లోపాన్ని...
చివరి నిమిషంలో గగన్యాన్ ప్రయోగం నిలిపివేత..
శ్రీహరికోటలో ఇస్రో చేపట్టిన గగన్యాన్ క్రూ మాడ్యూల్ ప్రయోగం నిలిచిపోయింది. చివరి నిమిషంలో సాంకేతిక లోపం ఏర్పడడంతో గగన్యాన్ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు నిలిపివేశారు. టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్-1 రాకెట్లో సాంకేతిక...
2040 నాటికి చంద్రుడిపైకి తొలి భారతీయుడు.. శాస్త్రవేత్తలకు మోడీ సూచన
న్యూఢిల్లీ : చంద్రయాన్ 3 చారిత్రక విజయం , ఆదిత్య ఎల్ 1 ప్రయోగంతో అంతరిక్ష రంగంలో భారత ఖ్యాతి మరింత పెరిగింది. ఆ విజయ పరంపరను కొనసాగిస్తున్న రాబోయే 20 ఏళ్లకు...
అటవీ వ్యవసాయానికి పెరుగుతున్న ప్రాధాన్యం
ఐసిఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్
మనతెలంగాణ/హైదరాబాద్: మారుతోన్న వాతావరణ పరిస్థితులలో అటవీ వ్యవసాయానికి ప్రాధాన్యత పెరుగుతోందని, కీలకమైన విభాగంగా ఎదుగుతోందని భారత వ్యవసాయ పరిశోధన మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎస్. కె...
ఆగ్రోఫారెస్ట్రీ అభివృద్ధికి వినూత్న ప్రణాళికలు
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలో ఆగ్రోఫారెస్ట్రీ అభివృద్దికి వినూత్న ప్రణాళికలు రూపొందించనున్నట్టు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు వెల్లడించారు. రాజేంద్రనగర్లో ఈ నెల 16నుంచి 18వరకూ అఖిల భారత సమన్వయ పరిశోధనా...
ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాలు
1895లో స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ప్రకారం 1901 నుంచి ప్రతి ఏట్ భౌతిక శాస్త్రం (ఫిజిక్స్), రసాయన శాస్త్రం (కెమిస్ట్రీ), వైద్యశాస్త్రం (మెడిసిన్, సాహిత్యం (లిటరేచర్), శాంతి (పీస్) అనబడే...
ఈ వయసువారికి డయాబెటిస్-2 వస్తే.. 14 ఏళ్లు కోల్పోవాల్సిందే..
30 ఏళ్ల వయసులో డయాబెటిస్ 2 వస్తే ఆయుక్షీణత
ది లాన్సెట్ అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ: ముఫ్పై ఏళ్ల వయసులో ఎవరికైనా డయాబెటిస్ 2 సంక్రమిస్తే వారి ఆయుప్రమాణం 14 ఏళ్లు తగ్గిపోతుందని 'ది...
30 ఏళ్ల వయసులో డయాబెటిస్ 2 వస్తే 14 ఏళ్లు తగ్గనున్న ఆయుః ప్రమాణం
న్యూఢిల్లీ : ముఫ్పై ఏళ్ల వయసులో ఎవరికైనా డయాబెటిస్ 2 సంక్రమిస్తే వారి ఆయుప్రమాణం 14 ఏళ్లు తగ్గిపోతుందని ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ అధ్యయనం వెల్లడించింది. అత్యధిక ఆదాయం కలిగిన...
భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్
స్టాక్హోం: ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాల ప్రకటనలో భాగంగా భౌతిక శాస్త్రంలో పురస్కారాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీఆఫ్ సైన్సెస్ మంగళవారం ప్రకటించింది. ఈ ఏడాది ఈ పురస్కారం ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. అమెరికాకు చెందిన...
పాక్కు మొరాకో తరహా భూకంపం ముప్పు: డచ్ శాస్త్రవేత్త అంచనా
ఇస్లామాబాద్: మొరాకో స్థాయిలో భూకంపం త్వరలో పాకిస్తాన్లో సంభవించనున్నట్లు సోషల్ మీడియాలో కనిపించిన ఒక పోస్టు వైరల్ కావడంతోపాటు అధికారులు సైతం దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారని ది డాన్ పత్రిక తెలిపింది....