Home Search
సంగారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
సంగారెడ్డి మున్సిపాలిటీలో టిఆర్ఎస్ గెలుపు
సంగారెడ్డి: సంగారెడ్డి మున్సిపాలిటీలో ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. అందులో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. పార్టీ ఎంఎల్ఎ జగ్గారెడ్డి సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ కు భారీ షాక్ తలిగింది. ఎంఐఎం సహకారంతో టిఆర్ఎస్...
సంగారెడ్డి జైలుకు విరసం కార్యదర్శి ప్రొ. కాసిం
కేసు విచారణ 24కి వాయిదా
హైదరాబాద్ : విరసం కార్యదర్శి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కాశిం అరెస్ట్పై దాఖలైన పిటిషన్పై విచారణ ఆదివారం నాడు ముగిసింది. హైకోర్టు ఆదేశాల మేరకు కాశింను హైదరాబాద్ బంజారాహిల్స్...
ఈ నెల 21న గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష
తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరములో (ఇంగ్లీషు మీడియం -ఎంపిసి, బిపిసి, ఎఇసి) ప్రవేశాలకు ఈ నెల...
ఐదు రోజుల పాటు తెలంగాణకు వర్ష సూచన
రాష్ట్రంలో తీవ్ర ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే వార్తను హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే ఐదు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం...
ఎక్సైజ్ దందాపై విజిలెన్స్!
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎక్సైజ్ శాఖలో ని కొందరు అధికారుల అవినీతిపై విజిలెన్స్ శాఖతో పాటు ఏసిబి దృష్టి సారించింది. ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుల మేరకు విజిలెన్స్, ఏసిబి శాఖలు ఎక్సైజ్ శాఖ...
ఇది లిల్లిపుట్ల ప్రభుత్వం
మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు రెం డు సీట్లు కూడా రావన్న భయం సిఎం రేవంత్రెడ్డికి పట్టుకుందని, అందుకనే నారాయణపేట సభలో భయంతో ఇష్టానుసారం మాట్లాడిండని బిఆర్ఎస్ అధ్యక్షుడు,...
వంద రోజుల పాలనలో 200 మంది రైతులు చనిపోయారు: హరీష్ రావు
సంగారెడ్డి: పటాన్ చెరులోని రుద్రారం గ్రామ పరిధిలో గణేష్ గడ్డకు మనకు అచ్చొచ్చిన స్థలమని ఎంపి గెలుపు పక్కా అని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు తెలిపారు. మెదక్ పార్లమెంటులో 2004 నుండి...
మెతుకుసీమలో గెలుపు వీరుడెవరో
బిసి వాదంతో కాంగ్రెస్... మోడీ చరిష్మాతో బిజెపి దూకుడు
కెసిఆర్, హరీశ్కు సవాల్గా మారిన ఎంపి స్థానం
ముక్కోణపు పోటీలో నిలిచేదెవరు?
యస్.ఎన్.చారి, మెదక్ ప్రతినిధి: మెదక్ పార్లమెంట్ స్థానంలో తమ సత్తా చాటేందుకు కాం...
32కిలోల గంజాయి స్వాధీనం
హైదరాబాద్: గంజాయి తరలిస్తున్న ఓ యువకుడి నుంచి మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న యువకుడిని అరెస్టు చేసి అతడి వద్ద నుంచి 32కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు....
మొద్దు ప్రభుత్వాన్ని నిద్రలేపడానికే రైతు దీక్షలు చేస్తున్నాం: హరీశ్ రావు
సంగారెడ్డిలో జరిగిన బీఆర్ఎస్ రైతు దీక్షలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు సంచలన కామెంట్స్ చేశారు. మొద్దు ప్రభుత్వాన్ని...
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి.. రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ రైతుదీక్షలు
తెలంగాణలో బిఆర్ఎస్ శ్రేణులు శనివారం రైతుదీక్షలు చేయనున్నారు. ఈ ఉదయం 11 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఎండిన పంటలకు పరిహారం రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేయనన్నారు. సిరిసిల్లో రైతుదీక్షలో బీఆర్ఎస్...
ఎస్బి ఆర్గానిక్ ప్రమాద ఘటనలో క్షతగాత్రులను పరామర్శించిన హరీశ్ రావు
హైదరాబాద్: ఎస్బి ఆర్గానిక్ ప్రమాద ఘటనలో క్షతగాత్రులను బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీశ్ రావు పరామర్శించారు. ఎంఎన్ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్...
రియాక్టర్ పేలి ఆరుగురు మృతి
మన తెలంగాణ/హత్నూర: సంగారెడ్డి జిల్లా, హత్నూర మండలంలోని ఎస్ బి ఆర్గానిక్ రసాయన పరిశ్రమలో బుధవారం బాయిలర్ ఆయిల్ రియాక్టర్ పేలి సంస్థ డైరెక్టర్తో సహా ఆరుగురు మృతి చెందారు. మరో 30-...
తాగునీటి పర్యవేక్షణకు స్పెషల్ ఆఫీసర్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. తాగునీటి సరఫరాపై పర్యవేక్షణకు ప్రభుత్వం జిల్లాలవారీగా పది మంది సీనియర్ ఐఎఎస్ అధికారులను నియమించింది. ఈ మేరకు ప్ర ధాన కార్యదర్శి...
శివబాలకృష్ణకు బెయిల్ మంజూరు చేసిన ఎసిబి కోర్టు
అక్రమాస్తుల కేసులో రెరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణకు బెయిల్ మంజూరైంది. శివబాలకృష్ణకు ఎసిబి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జనవరి 25న శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. నిర్ణీత...
బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్లోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి పలువురు కార్మికులు మృతి చెందిన ఘటనపై అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర దిగ్భాంత్రి...
ఎస్బీ ఆర్గానిక్స్ ప్రమాదంపై స్పందించిన సిఎం రేవంత్ రెడ్డి
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ సమీపంలోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై సిఎం ఎ. రేవంత్ రెడ్డి సమీక్షించారు. రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు అధికారులు ముఖ్యమంత్రికి...
బిఆర్ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు..
మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మెదక్ లోక్ సభ బిజెపి అభ్యర్థి రఘునందన్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మాజీ మంత్రి హరీశ్ రావు, దుబ్బాక ఎంఎల్ఎ కొత్త ప్రభాకర్...
మనవడి పెళ్లి ఆగిందని తాత ఆత్మహత్య
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లి ఆగిపోయిందనే మనస్తాపంతో వరుడి తాత పెంటయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిలా పాపన్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన సొంగ రమేశ్కు సంగారెడ్డి...