Home Search
సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం - search results
If you're not happy with the results, please do another search
కేసుల విచారణపై స్టేలకు ఇక 6 నెలల గడువు ఉండదు
న్యూఢిల్లీ: హైకోర్టులలో సివిల్ లేదా క్రిమినల్ కేసుల విచారణపై విధించే స్టే ఉత్తర్వుల గరిష్ఠ కాలపరిమితి ఆరు నెలు మాత్రమే ఉంటుందని, ఆ తర్వాత ఆ ఉత్తర్వులు వాటికవే రద్దయిపోతాయంటూ 2018లో తాను...
ప్రభుత్వం ప్రత్యేక న్యాయవాదిని ఏర్పాటు చేయడం హర్షణీయం: ఓయూ విద్యార్థి నేతలు
మన తెలంగాణ/హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో వాదనలు జరుగుతున్న కీలక సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాదిని ఏర్పాటు చేయడం పట్ల మాదిగ విద్యార్ది నాయకులు హర్షం...
వర్గీకరణపై సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభం
23 పిటిషన్లపై విచారణ చేపట్టిన ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం
న్యూఢిల్లీ : రిజర్వ్డ్ కేటగిరీల్లో ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా, అవి చెల్లుబాటు అవుతాయా అనే న్యాయపరమైన అంశానికి సంబంధించి...
ఎఎంయుకు మైనారిటీ హోదా కల్పించవచ్చా?
ఏడుగురు సభ్యుల సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం విచారణ
న్యూఢిల్లీ: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(ఎఎంయు)కి మైనారిటీ ప్రతిపత్తికి సంబంధించిన వివాదంపై చీఫ్ ప్రధాన న్యాయమూర్తి(సిజెఐ) నేతృత్వంలో ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం విచారణ...
తమిళనాడు జల్లికట్టులో 29 మందికి గాయాలు
చెన్నై: తమిళనాడులోని పుదుకోటైలో శనివారం జల్లికట్టు సందర్భంగా 29 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను తంజావూరు వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు. పొంగల్ పండుగ(సంక్రాంతి) సందర్భంగా తమిళనాడులో ఎద్దులను పట్టుకునే క్రీడగా జల్లికట్టును వ్యవహరిస్తారు....
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు రిజర్వు
న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. జమ్మూకాశ్మీర్ని రెండుగా విభజించడంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. తీర్పును...
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు రిజర్వు
న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. జమ్మూకాశ్మీర్ ని రెండుగా విభజించడంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించింది....
సిఇసి నియామక కమిటీ నుంచి సిజెఐ తొలగింపు: రాజ్యసభలో కేంద్రం బిల్లు
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సిఇసి), ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సిజెఐ) స్థానంలో కేంద్ర మంత్రికి స్థానం కల్పించడానికి ఉద్దేశించిన వివాదాస్పద బిల్లును కేంద్రం ప్రభుత్వం గురువారం రాజ్యసభలో...
మహా కూటమిలపై బిజెపి దాడి ఇది రెండోసారి
ముంబై : మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాదీ (ఎంవిఎ)పై బిజెపి రెండేళ్లలో రెండుసార్లు రాజకీయ సర్జికల్ దాడులకు దిగింది. రాష్ట్రంలో బలీయమైన విపక్ష కూటమి తమ రాజకీయాధికారానికి దెబ్బతీస్తోందని, దీనిని...
మరింత పదునైన రాజద్రోహ చట్టం?
కాలం చెల్లినదని, దేశంలోని ప్రజాస్వామిక వాతావరణానికి బొత్తిగా పొసగనిదని గట్టిగా భావించి సుప్రీంకోర్టు తాత్కాలిక నిషేధం విధించిన రాజద్రోహ చట్టాన్ని మరింత కఠినం చేసి అమల్లోకి తేవాలని లా కమిషన్ సిఫారసు చేయడాన్ని...
మరింత పదునైన రాజద్రోహ చట్టం?
కాలం చెల్లినదని, దేశంలోని ప్రజాస్వామిక వాతావరణానికి బొత్తిగా పొసగనిదని గట్టిగా భావించి సుప్రీంకోర్టు తాత్కాలిక నిషేధం విధించిన రాజద్రోహ చట్టాన్ని మరింత కఠినం చేసి అమల్లోకి తేవాలని లా కమిషన్ సిఫారసు చేయడాన్ని...
అరాచక ఆర్డినెన్స్ను అడ్డుకుంటాం
మన ఆర్డినెన్స్ తెచ్చి కేం ద్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రజలను అవమానిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డినెన్సును కేంద్రం ఉపసంహరించుకునే వరకు పోరాడుతామని స్పష్టం చేశా రు. కేంద్రంలోని...
ఢిల్లీపై కేంద్రం ఆర్డినెన్స్!
కేంద్రాన్ని పాలిస్తున్న బిజెపి పెద్దలు దేశంలో ప్రజాస్వామ్యం ఎంత మాత్రం కొనసాగరాదని కోరుకొంటున్నట్టు మరోసారి మరింత స్పష్టంగా వెల్లడైంది. ప్రజాస్వామ్యం పేరుతో తమ ఇష్టారాజ్యం సాగాలని వారు ఆశిస్తున్నారు. ప్రజల ఓటుతో నిరంకుశాధికారాన్ని...
రిజిజు బదిలీ!
సింహం జూలు పట్టుకొని, దాని మీది నుంచి, కింది నుంచి కుప్పిగంతులేసి మీసం మెలేసిన చిట్టెలుక మాదిరి కేంద్ర మంత్రి కిరెన్ రిజిజుని న్యాయశాఖ నుంచి తప్పించడం ఊహించని పరిణామమే. ఒక చిన్న...
ఢిల్లీ అధికారాలపై ఆగని లొల్లి
లెఫ్టినెంట్ గవర్నర్ను తుది మధ్యవర్తిగా చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్, సుప్రీంలో రివ్యూ పిటిషన్ కూడా దాఖలు, ఆర్డినెన్స్ సుప్రీం తీర్పును ధిక్కరించడమే, కోర్టును ఆశ్రయిస్తాం: కేజ్రీవాల్, సమర్థించుకున్న బిజెపి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో...
‘మహా’లో అజిత్ పాచికలు!
2024 వరకు ఎందుకు? ఇప్పటికిప్పుడే ముఖ్యమంత్రి కావాలని కోరుకొంటున్నాను అని ఒక మరాఠీ వార్త పత్రిక విలేకరి ప్రశ్నకు సమాధానంగా నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ పవార్ శుక్రవారం నాడు ఇచ్చిన...
ఉపరాష్ట్రపతి ఉద్బోధ!
శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయ అనే మూడు వ్యవస్థల మధ్య అనుల్లంఘనీయమైన సమానత్వం వుండాలని, ఇవి ఒకదాని అధికార పరిధిలోకి మరొకటి చొచ్చుకొని వెళ్ళరాదని ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ ఉద్బోధించడం ప్రాథమిక స్థాయి...
వాక్ స్వాతంత్య్రం-విద్వేష ప్రసంగం
భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో మంత్రులు, ఎంఎల్ఎలు, ఎంపిలపై అదనపు పరిమితులు అక్కర్లేదని, రాజ్యాంగం 19(1) కింద పౌరులకు లభించే స్వేచ్ఛ వారికి కూడా సమానంగా వర్తిస్తుందని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సోమవారం...
భావ ప్రకటన స్వేచ్ఛపై పరిమితులు విధించలేం
న్యూఢిల్లీ: భావ ప్రకటన స్వేచ్ఛపై భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. మంత్రులు, ఎంఎల్ఎలు, ఎంపిల భావప్రకటన పై అదనపు పరిమితులు విధించలేమని స్పష్టం చేసింది. సమష్టిబాధ్యత సూత్రాన్ని వర్తింపజేసినప్పటికీ ఓ...
ఆర్థిక కోటాకు విజయం!
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఇడబ్లుఎస్) కు కల్పించిన 10 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం కావని, అవి చెల్లుబాటు అవుతాయని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సోమవారం నాడు ఇచ్చిన...