Home Search
సోషల్ మీడియా - search results
If you're not happy with the results, please do another search
ఊరెళ్లితే సోషల్ మీడియాలో పెట్టకండి
దొంగలకు అవకాశం ఇవ్వకండి.. రాచకొండ సిపి మహేష్ భగవత్
మన తెలంగాణ/సిటీబ్యూరో: సంక్రాంతికి గ్రామాలకు వెళ్లే వారు సో షల్ మీడియాలో వాటికి సంబంధించిన పోస్టింగ్లు పెట్టవద్దని రా చకొండ పోలీస్ కమిషనర్ మహేష్...
సోషల్ మీడియా ‘అరాచకమైనది’, నిషేధించాలి: గురుమూర్తి
న్యూఢిల్లీ: సోషల్ మీడియా అరాచకమైనదని, దానిని నిషేధించాలని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త గురుమూర్తి మంగళవారం అన్నారు. ఆయన ‘నేషనల్ ప్రెస్ డే’(జాతీయ పత్రికా దినోత్సవం) ఈవెంట్లో కీలకోపన్యాసం చేస్తూ ఈ విషయాన్ని తెలిపారు. ఆయన...
పూజా హెగ్డే పుట్టిన రోజు.. సోషల్ మీడియాలో అభిమానుల హంగామా
తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరితో జోడి కడుతూ అగ్రపీఠం వైపు దూసుకుపోతున్నారు పూజా హెగ్డే. అక్టోబర్ 13 ఈమె జన్మదినం. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు...
సోషల్ మీడియాలో నకిలీ వార్తలు
వార్తలకు మతం రంగు
నియంత్రణ వ్యవస్థ లేకపోవడంపై సిజెఐ ఎన్వి రమణ ఆందోళన
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో నకిలీ వార్తలు పెరిగిపోతుండడంపై సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి ఎన్వి రమణ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో కొవిడ్19...
సోషల్ మీడియాలో పరిచయం.. పంతులమ్మపై అత్యాచారం…
జైపూర్: మాయ మాటలు చెప్పి ఓ పంతులమ్మను లైంగికంగా లొంగదీసుకోవడమే కాకుండా నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి రూ.15 లక్షల రూపాయలు తీసుకొని ఆమెను వేధించిన సంఘటన రాజస్థాన్లో జరిగింది. పోలీసులు...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ .. మొక్కలు నాటిన టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా తన పుట్టిన రోజు సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి రంగారెడ్డి...
తాలిబన్లకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన 14 మంది అరెస్ట్
గువాహటి: అఫ్ఘానిస్తాన్ను తాలిబన్లు ఆక్రమించుకోవడాన్ని సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన 14 మంది వ్యక్తులను అస్సాంలోని వివిధ ప్రాంతాలలో అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం, ఇన్ఫర్మేషన్...
సోషల్ మీడియాలో యువతిని వేధిస్తున్న వ్యక్తి అరెస్టు
మనతెలంగాణ, హైదరాబాద్ : సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతూ మహిళను వేధింపులకు గురిచేస్తున్న నిందితుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్ను స్వాధీనం...
సోషల్ మీడియాలో రాష్ట్ర సిఎంవొ రికార్డ్..
సోషల్ మీడియాలో రాష్ట్ర సిఎంవొ రికార్డ్
దేశవ్యాప్తంగా ట్విట్టర్లో మొదటి స్థానం
ఫేస్బుక్లో మూడవ స్థానం
మనతెలంగాణ/హైదరాబాద్: సోషల్ మీడియా వేదికల ద్వారా రాష్ట్ర సిఎం కెసిఆర్ కార్యాలయం ప్రజలకు చేరువ కావడంలో సంచలనం సృష్టించింది. 2020...
బాబా హెర్బల్ మాస్క్… సోషల్ మీడియాలో వైరల్
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విజృంభిస్తున్న వేళ మాస్కులు ధరించడం, సురక్షితంగా ఉండటం మరింత అవసరమని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపించడంతో చాలా మంది అధికారులు...
సోషల్ మీడియాలో ప్రేమ పేరుతో వేధింపులు… రామన్నపేటలో యువకుడు అరెస్ట్
యాదాద్రి భువనగిరి: సోషల్ మీడియాలో ప్రేమ పేరుతో ఓ యువతిని యువకుడు వేధించిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చాపల...
ఆత్మహత్య చేసుకుంటానని సోషల్ మీడియాలో పోస్టు… కాపాడిన పోలీసులు
అమరావతి: భార్య వేధింపులు తట్టుకోలేక ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంటున్నానని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో రైల్వే పోలీసులు అతడిని రక్షించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే...
సోషల్ మీడియా లోకి ట్రంప్ రీఎంట్రీ ?
వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ సోషల్ మీడియా లోకి రీ ఎంట్రీ కానున్నారు. ఫేస్బుక్, ట్విటర్ తదితర వేదికలన్నీ ఆయన ఖాతాలను నిషేధించినందున తాను స్వంతంగా కొత్త సామాజిక...
పసుపు రైతులకు తోడుగా సోషల్ మీడియా నెటిజన్లు
ఎంపి 'అరవింద్ మోసగాడు' అంటూ వేలాది ట్వీట్స్
దేశ వ్యాప్తంగా ట్రెండింగ్
మన తెలంగాణ/హైదరాబాద్ : పసుపు బోర్డు ఏర్పాటు చేయబోమంటూ కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేసిన ప్రకటనపై రైతులు తీవ్ర ఆగ్రహాన్ని...
ప్రచారం ముగిసినా.. సోషల్ మీడియా వదలని అభ్యర్థులు
గంట గంటకు ఓటర్లకు మెసేజ్, వాయిస్ కాల్స్ చేస్తున్న అనుచరులు
అభ్యర్దుల నూతన పోకడలు చూసి బిత్తరపోతున్న ఓటర్లు
గెలుపు కోసం ఎంతటికైనా దిగుజారుతారని ప్రభుత్వ ఉద్యోగుల వెల్లడి
హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో నేడు పట్టభద్రుల ఎన్నికల...
సోషల్ మీడియాలో దుష్ప్రచారం బాధించాయి: సుదర్శన్ రెడ్డి
వరంగల్ రూరల్: సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం వల్ల జరిగిన పరిణామాలు తీవ్రంగా బాధించాయని ఎంఎల్ఎ సుదర్శన్ రెడ్డి తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో జరిగిన పట్టభద్రుల ఎంఎల్సి ఎన్నికల సన్నాహక...
సోషల్ మీడియా, ఓటిటిలపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: సోషల్ మీడియా, ఓటిటిలపై కేంద్రప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఓటిటిల్లో అసభ్య, అశ్లీల, హింసాత్మక, సామాజిక ఉద్రిక్తతలు పెంచే కంటెంట్ లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు....
గరిట తిప్పిన రాహుల్!.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
చెన్నై: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నలభీముడి అవతారం ఎత్తారు. గ్రామస్తుల సరసన నేల మీద కూర్చుని తాను స్వయంగా వండిన రైతా(పెరుగు చట్నీ)ను కలాన్ బిర్యానీ(పుట్టగొడుగుల బిర్యానీ)లో నంజుకుంటూ రాహుల్ ఆస్వాదిస్తున్న...
ఉగాండాలో సోషల్ మీడియాపై నిషేధం
కంపాలా: ఉగాండాలో ఎల్లుండి అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ముందు సోషల్ మీడియాపై నిషేధం విధించాయి. తమ గళాన్ని నొక్కేందుకు సోషల్ మీడియాపై నిషేధం విధించాయని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్,...
రైతుపోరుపై సోషల్ మీడియా పాత్ర
భారతీయ రైతులు తమ హక్కుల కోసం ఢిల్లీలో చేస్తున్న శాంతియుత నిరసనలకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత రైతులకు అనుకూలంగా మాట్లాడినందుకు ఆయన గురుద్వారాలో సిక్కులతో కలిసి దిగిన...